Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
విభజన హామీలపై ప్రధాని మాట్లాడక పోవడం దుర్మార్గం : పొన్నాల
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ అంశాలపై మాట్లాడడం ఏమిటని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు....
మార్పు తథ్యం
దేశాన్ని అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా చేయొచ్చు
పాలకులకు గట్టి సంకల్పం ఉండాలి
మన కేంద్ర పాలకుల్లో ఇది లోపించింది
స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్నా అనేక రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాలు లేవు
తెలంగాణ అనేక అంశాల్లో అద్భుత...
కోనసీమలో నిరసనాగ్ని
జిల్లా పేరుపై అమలాపురంలో ఎగసిన హింసాయుత నిరసన
మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు
ముమ్మిడివరం ఎంఎల్ఎ ఇంటికి కూడా నిప్పు, మంత్రి, ఎంఎల్ఎ కుటుంబ సభ్యులను సురక్షితంగా తరలించిన పోలీసులు
ఎస్పి...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి
నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం
18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల తీర్మానం
దీనికి కట్టుబడి ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు...
9,168 గ్రూప్-4 పోస్టులు
భర్తీకి సన్నాహాలు, అధికారులతో సిఎస్ సమీక్ష.. టిఎస్పిఎస్సికి 29లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్- 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు
వద్దిరాజు, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక స మీకరణలను పరిశీలించిన మీదట...
ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలి
తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సిఎస్ సోమేష్కుమార్ ఆదేశించారు. ఇటీవల...
ధరల పెరుగుదల… వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు
ధరల పెరుగుదలకు నిరసనగా
మే 25 నుండి 31 వరకు వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలపై...
అబద్ధాల బాద్షా అమిత్ షా
దమ్ముంటే లోక్సభకు ముందస్తు పెట్టండి
ఎన్నికలొస్తే మోడీ సర్కారును చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ముందుస్తు ఎన్నికలపై బిజెపికి
ఉబలాటం ఉందేమో కానీ
టిఆర్ఎస్కు లేదు రాష్ట్రంలో
ఎన్నికలు గడువు ప్రకారమే
జరుగుతాయి...
18న పల్లె, పట్టణ ప్రగతి
సిఎం కెసిఆర్
ఉన్నతస్థాయి సమీక్ష
20 నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి
18న సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఐదవ...
రాహుల్ టూర్తో నేతల్లో నూతనోత్తేజం : విహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్తో నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు గ్రామాలలో...
బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాజ్యాధికారం కోసం బిసిలు సంఘటితంగా ముందుకుసాగాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం బిసిభవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తపేట్కు చెందిన దేవనక...
గ్రిడ్ డైనమిక్స్ వస్తోంది
సంవత్సరాంతానికి వెయ్యి మందితో హైదరాబాద్లో ప్రారంభం కానున్న డిజిటల్ కన్సల్టింగ్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ వెల్లడించింది. 1000మంది...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...
యాదాద్రిపై బురద వద్దు
చిన్నచిన్న సమస్యలను బూతద్దంలో చూపిస్తూ
గొరంతలు కొండంతలు చేయొద్దు : మంత్రి ఐకె రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సౌకర్యాలను, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపిస్తూ...
పోలీసు ‘బలగాల’బలోపేతం
ఈ ఏ దాడి 21,969 పోస్టులకు నోటిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణే కీలకమని భావించిన ప్రభుత్వం పోలీసు శాఖలో వివిధ విభాగాలలో ఎస్ఐ, కానిస్టేబుళ్లకు సంబంధించి దాదాపు 21,969 నూతన నియామకాలకు...
హరితహారం స్ఫూర్తితో అభయారణ్యాలు అభివృద్ధి
అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం విజయవంతం చేసినట్లే.. రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ది చేసుకోవాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ....
న్యాయసదస్సుకు హాజరైన ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో న్యాయ వ్యవస్థ సమస్యలను సిఎం, హైకోర్టు సిజె పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి. రమణ కోరారు. శనివారం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ప్రారంభమైన న్యాయ సదస్సుకు...
సిఎం కెసిఆర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎపి మంత్రి రోజా
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా...