Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
ఇక ఉద్యోగ ఖాళీల భర్తీ
పూర్తైన సర్దుబాటు ప్రక్రియ
38,643 మంది ఉద్యోగులను సర్దుబాటు చేస్తే 101మినహా మిగిలిన అందరూ విధుల్లో చేరారు
ప్రగతిభవన్లో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం...
నేడు కేబినెట్
ప్రగతిభవన్లో మ.2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన భేటీ
-అజెండాలో 25- 30 అంశాలు
-ఒమిక్రాన్ వేరియంట్, కరోనావ్యాప్తి, నైట్ కర్ఫ్యూ అవసరాలపై చర్చ
-వైద్యఆరోగ్య శాఖలో టిఎస్ఎస్ఎస్హెచ్ఐఎస్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర
-ఛనాక - కొరాటా బ్యారేజీ తుది...
‘కమలం’పై కలిసి కదనం
సిఎం కెసిఆర్తో ఆర్జెడి నేత తేజస్వీ యాదవ్ బృందం భేటీ
బిజెపి విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు
ఐక్యం కావాలని అభిప్రాయం త్వరలో భవిష్యత్
కార్యాచరణ రూపకల్పనకు సూత్రప్రాయ
నిర్ణయం మీకు మా సంపూర్ణ...
ఉస్మానియా వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా వైద్యులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల...
మంత్రి హరీశ్రావుతో సినీనటుడు బాలకృష్ణ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుతో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు.అరణ్య భవన్లోని మంత్రి ఛాంబర్లో వీరు సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు బాలకృష్ణ...
ఈఒడిబిలో నంబర్ వన్గా ముందుకుసాగాలి : సోమేష్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఒడిబి)లో నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ కోరారు. సోమవారం...
ఆందోళన వద్దు అశ్రద్ధ చేయొద్దు
ఇళ్లలోనే సంక్రాంతి జరుపుకోండి
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వ్యాధి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు
మాస్కు, భౌతికదూరం తప్పనిసరి
పిల్లలకు టీకాపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి
నేటి నుంచి వృద్ధులు, ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు
రాష్ట్రంలో కరోనా పరిస్థితి,...
బిసిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి: సిపిఐ
మనతెలంగాణ/ హైదరాబాద్: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిసిల రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని తీర్మానం చేశామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా వెల్లడించారు. బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు...
బిజెపి ముక్త్ భారత్కు ఒక్కటవుదాం
మీలాంటి వాళ్లు ముందుకు రావాలి
సిఎం కెసిఆర్తో కమ్యూనిస్టు నేతలు
మోడీ పాలనలో సామాన్యుల బతుకు
భారమైంది ఈ దుర్మార్గాన్ని అంతం
చేసేందుకు ప్రగతిశీల శక్తులు
కలిసిపోరాడాలి బిజెపి విభజన
రాజకీయాలు దేశ...
త్వరలో మరిన్ని బిసి పథకాలకు శ్రీకారం
ఎంబిసిలకు 60% సబ్సిడీతో ఇ-ఆటోరిక్షాలను పంపిణీ చేసిన మంత్రి గంగుల
పోటీ పరీక్షలకు ఎంబిసి విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు : బుర్రా వెంకటేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం...
నైపుణ్య శిక్షణలో ఖమ్మం ముందంజ: కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటైన ఖమ్మం ఐటీ హబ్ ముందంజలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. మంగళవారం ఖమ్మం ఐటి హబ్ ప్రథమ వార్షిక నివేదికను మంత్రి...
భయం వద్దు.. బీ అలర్ట్
8-16 వరకు
విద్యాసంస్థలకు
సెలవులు
ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక
వసతులు పటిష్ట పర్చండి ఆక్సిజన్
ఉత్పత్తి, టెస్టింగ్ కిట్లను
పెంచుకోవాలి
కోటి హోం ఐసోలోషన్ కిట్లు
సమకూర్చుకోండి అన్ని
సత్వరమే 15 రోజుల్లోగా ఖాళీల...
చిన్నారులకు ఆర్టిసి పెద్ద కానుక
12ఏళ్ల లోపు పిల్లలకు బస్సులో శాశ్వతంగా ఉచిత ప్రయాణం
టిఎస్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తొందరలోనే 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా...
గవర్నర్ను కలిసిన రాచకొండ సిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో ఈ మేరకు శనివారం గవర్నర్ను కలిసిన సిపి మహేష్ భగవత్,...
సిఎంకు యానువల్ రిపోర్టు అందజేసిన నగర సిపి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కలిశారు. ప్రగతిభవన్లో బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైదరాబాద్ పోలీసుల యానువల్ రిపోర్టును...
దళితబంధు సామాజిక పెట్టుబడి
ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం
నిధులను త్వరలో విడుదల చేస్తాం
తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....
తగ్గేదేలే
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరులో
20న రాష్ట్రవ్యాప్త నిరసన
రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు
చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు
సైలెంట్గా ఉండాలి. కేంద్రంతో
అమీతుమీ తేల్చుకోవాలి.
యథావిధిగా రైతుబంధు
రాష్ట్రమంతటా దళితబంధు
మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి
నియోజకవర్గాల్లో కొందరు...
యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులను వేగంగా పూర్తి చేయాలి
సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చూడాలి
ఎన్ఆర్ఐల కోసం టియాప్ అందుబాటులోకి
అధికారుల సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ...
క్రిస్మస్కు ఘనంగా ఏర్పాట్లు
ఎల్బి స్టేడియంలో జరిగే ఉత్సవాలకు సిఎం కెసిఆర్
రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిహెచ్ మల్లారెడ్డి
ఈ నెల 17లోగా రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
నేడు నగరంలోని ఎమ్మెల్సీలు,...
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...