Thursday, April 25, 2024
Home Search

తెలంగాణ సర్కార్ - search results

If you're not happy with the results, please do another search

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రిని విద్యార్థుల ఘెరావ్

నాంపల్లి: సర్కార్ ఉత్తర్వుల పే రిట ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా సీ ట్లను బ్లాక్ చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యునివర్సిటీ తెలంగాణ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర...

రైతు బంధువులు అదనంగా 5 లక్షలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు అందనున్నాయి. నేటి నుండి రైతుల ఖాతాలో ఈ నిధులు జమకానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు...

ప్రతిపక్షాల కూటమి కాదది…ఫోటో సెషన్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి...

చిన్న పత్రికలకు పెండింగ్ యాడ్ బిల్లులు విడుదల చేయాలి

నాంపల్లి : రాష్ట్రంలో చిన్న పత్రికలకు ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు నెలల అడ్వర్టయిజ్ బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే నిధులు విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ ఎడిటర్స్...
CM KCR to visit Maharashtra again

మరోమారు మహారాష్ట్ర పర్యటనకు సిఎం కెసిఆర్

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యకలాపాలను విస్తరించేందుకు మహారాష్ట్రపై దృష్టి సారించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం నుంచి పొరుగు రాష్ట్రంలో మరోసారి పర్యటించనున్నారు. రెండు...
Manikrao Thakre

బిజెపితో వైరం అంటూనే.. ఢిల్లీలో చేతులు కలుపుతున్నారు: థాక్రే

హైదరాబాద్: బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు థాక్రే ఆరోపించారు. ఒప్పందం లేకుంటే ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్...

కేంద్రం సహకరించకున్నా.. ప్రగతిపథంలో రాష్ట్రం : ముఠా గోపాల్

ముషీరాబాద్ ః కేంద్రంలోని మోడీ సర్కార్ సహకరించకపోయినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి...
Maharashtra leaders joined BRS

మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న చేరికలు

హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్‌ఎస్ నాయకులు, మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్...

అమరుల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సిఎం కెసిఆర్

మణుగూరు : అమరుల ఆకాంక్షలను సిఎం కెసిఆర్ నెరవేరుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు మండలంలో తెలంగాణ...

అమరుల త్యాగాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి

కొల్లాపూర్ : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని...

కేసీఆర్ పాలనలో దేవాలయాలకు పూర్వ వైభవం

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేవాలయాలకు పూర్వ వైభవం సంతరించుకుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ఆధ్మాత్మిక దినోత్సవం...

టీమిండియాకు సవాల్ వంటిదే..

మన తెలంగాణ/క్రీడా విభాగం : సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ టీమిండియా కు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2011 భారత్‌లో జరిగిన వన్డే విశ్వకప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం...

సీఎం కేసీఆర్ దార్శనికతతో పనిచేస్తున్నారు

నాంపల్లి : క్షేత్రస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, ఉత్తీర్ణిత శాతం మెరుగుపర్చడం, అభివృద్దికి సీఎం కేసీఆర్ దార్శనికత, ముందుచూపుతో పనిచేస్తున్నారని రాష్ట్ర శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్...

కార్పొరేట్ స్థాయిలో వసతులతో నాణ్యమైన విద్య

మల్దకల్ : మండల పరిధిలోని ఎల్కూర్ గ్రా మంలో మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ. 9,81,689లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య...

ప్రభుత్వ పాఠాశాలల్లోనే గుణాత్మక, నాణ్యమైన విద్య

నల్గొండ : నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేంద్రంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని ఆయన స్పష్టం...

విద్యారంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం

మానవపాడు : మండల పరి ధిలోని మద్దూరు గ్రామంలో రూ. 17 లక్షలతో , అమరవాయి గ్రామంలో రూ. 9.14 లక్షలతో మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో మన ఊరు మన బడి...
Telangana Redco chairman Y Satish Reddy

రూ. 88వేల కోట్లు మాయం చేసిన ప్రధాని మోడీ రాజీనామా చేయాలి

హైదరాబాద్ : కేంద్రంలో మోడీ సర్కార్ చరిత్రలో ఎవరు కనీ వినీ ఎరుగని అతిభారీ స్కాంకు పాల్పడిందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి శుక్రవారం నాడొక ప్రకటనలో ఆరోపించారు. ఏ...
Maoist Katakam Sudarshan died on May 31

విప్లవోద్యమ కెరటం

ఆయన దండకారణ్యంలో విప్లవ బాటలు వేసిండు, ఆయన భారత పాలక వర్గాలకు దీటుగా జనతన సర్కార్ వంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచ్చిండు, గని కార్మిక వర్గానికి పోరాట దారులు నిర్మించిండు, ఇంద్రవెల్లి వంటి...

ప్రైవేట్‌కు దీటుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి

మహబూబ్‌నగర్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయి నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి...
CM KCR Speech at Nagpur

‘మహా’తీర్పు.. దేశంలో మార్పు

నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలకు పరిష్కారం ఇక్కడి ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు పెరిగేది దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరగాల్సిందే తెలంగాణ లెక్కజేస్తే మరాఠా నేతలకు దివాలా.....

Latest News