Thursday, April 25, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Minister Talasani Srinivas reviews fisheries development

చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి

మత్స్యశాఖ సమీక్షలో మంత్రి తలసాని హైదరాబాద్: చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్...
Best Award for Vikarabad District Hospital Superintendent

జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఉత్తమ అవార్డు

మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ మన తెలంగాణ/తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో అత్యధికంగా డెలవరీలు నిర్వహించినందుకు గాను ఆసుపత్రి సూపరిండెంట్‌కు...
Farmer burnt alive in Jangavanigudem

జంగవానిగూడెంలో రైతు సజీవ దహనం

  మన తెలంగాణ/కొత్తగూడ: వృద్ధ రైతు సజీవ దహనమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని జంగవాణిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.... జంగవానిగూడెంలో బుర్క సారయ్య(80) వృద్ధుడు కాలం సమీపిస్తున్న...
Telangana forest department won the first prize

మొదటి బహుమతిని దక్కించుకున్న అటవీశాఖ

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలోని స్టాల్‌కు గుర్తింపు హోంమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్న అటవీశాఖ అధికారులు హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్)లో తెలంగాణ అటవీ శాఖ తరపున...
Ramakrishna reddy comments on Modi govt

వడ్లు కొనేవరకూ కేంద్రంపై పోరు ఆగదు

మోత్కూరులో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మన తెలంగాణ/మోత్కూరు: యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించిన పూర్తి ధాన్యం కొనే వరకూ కేంద్రంపై టిఆర్‌ఎస్ పోరు...
Transport Department take steps to ensure that motorists pay green tax

హరిత పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం?

  మనతెలంగాణ/హైదరాబాద్ : పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను ఇంకా వాడుతున్నారా ? అయితే మీ చేతి చమురు వదిలినట్టే... కాలుష్య కట్టడిలో భాగంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చుకోవాలని...
Pay all the bills of dairy farmers

పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం: మదర్ డెయిరీ చైర్మన్

ఈ నెలాఖరులోగా పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి మన తెలంగాణ/మోత్కూరు: మదర్ డెయిరీకి పాలు పోస్తున్న రైతులందరికీ ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న బిల్లులన్నింటిని పూర్తిగా చెల్లిస్తామని మదర్...
Telangana Chief Justice honors Traffic Home Guard

ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించిన హైకోర్టు సీజే

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శుక్రవారం ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు (5066)అష్రఫ్ అలీని చీఫ్ జ‌స్టిస్...
Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

కొనేదాకా కొట్లాటే

యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు కేంద్రంపై ఇక యుద్ధమే రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం  ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం రైతుల హక్కు సాధించేంత...
KTR Reacts on Guv Tamilisai Comments

గవర్నర్ గవర్నర్‌లా ఉంటే గౌరవిస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు....
Harish Rao speech at Gandhi Hospital Auditorium

పనిచేసేవారికి పట్టం

ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి నార్మల్ డెలివరీలు పెరగాలి ప్రభుత్వ, ప్రైవేట్‌లో సి సెక్షన్‌లపై ఆడిట్ నిర్వహిస్తాం  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
Hyderabad Police probe continue on Radisson Pub

రాడిసన్‌లో రాసలీలలు?

మన తెలంగాణ/పంజాగుట్ట: తీగ లాగితే డొంక కదిలేలా ఉంది బంజారాహిల్స్ రాడిసిన్ పబ్ వ్యవహారం. పబ్, డ్రగ్స్ వ్యవహారం పక్కన బెడితే రాడిసిన్ హోటల్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అన్ని ఇన్ని కావు...
Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

వెయ్యి కోట్లతో కోకాకోలా

47.53 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ బెవరేజేస్ ప్లాంటుతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్టే వాటర్ మేనేజ్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి హెచ్‌సిసిబి ఒప్పందం హైదరాబాద్ హోటల్ తాజ్‌కృష్ణలో ఎంఒయుపై...

కొండపల్లిలో గ్రీన్‌ క్రాఫ్ట్‌ స్టోర్‌ను ప్రారంభించిన అభిహార..

విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్‌–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
Cylinder prices hiked by Rs 25

వంటగ్యాస్‌లో పన్నుల మంటలు !

అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485 రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం మనతెలంగాణ/హైదరాబాద్:  వంటగ్యాస్‌లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
Central responsibility for purchase of grain

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే రైతు సంఘాల జెఎసి మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...
Sajjanar visit to affected driver

బాధిత డ్రైవర్‌కు సజ్జనార్ పరామర్శ

  మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసి సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి తార్నాక ఆసుపత్రిలో చికిత్స...
Care Hospital Doctors plant saplings at Premises

‘గ్రీన్‌ఇండియా చాలెంజ్’ పాల్గొన్న కేర్ హాస్పిటల్ వైద్యబృందం..

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో బాగంగా ”వరల్ హెల్త్ డే‘ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ...
ED Arrest Director Balvinder Singh of Pch Ltd

రూ.6.18 కోట్ల పిసిహెచ్ గ్రూప్ ఆస్తులు సీజ్ చేసిన ఇడి

మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పిసిహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్‌ను ఇడి అరెస్ట్ చేయడంతో పాటు రూ.6.18 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా పిసిహెచ్ గ్రూప్ సంస్థల...
Sanjay Kumar Jha appointed as PRO of Telangana CM

సిఎం పిఆర్‌ఓగా సంజయ్‌కుమార్ ఝూ..

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పిఆర్‌ఓగా సంజయ్ కుమార్ ఝా నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ ఝా ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారిగా రెండేళ్ల...

Latest News