Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
‘బహిరంగ’ విజయం
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్టాల్లో తెలంగాణకు ప్రథమస్థానం
దేశంలో 17684 ఒడిఎఫ్ గ్రామాలు
అందులో 6537 తెలంగాణవే
తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక
తెలంగాణపై కేంద్రప్రభుత్వం ప్రశంసల జల్లు
నిరంతర పారిశుధ్య పనుల వల్లే ఈ...
సినిమా టికెట్ల ధరలు పెంపు
మల్టీఫ్లెక్స్లో గరిష్టంగా
రూ.250, ఎసి థియేటర్లలో
అత్యధికంగా రూ.150
టికెట్ ధరలకు జిఎస్టి, నిర్వహణ ఛార్జీలు అదనం
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. థియేటర్లలో...
చండీగఢ్ ‘మున్సిపల్’ ఎన్నికల పరిశీలకునిగా ఎస్ఇసి పార్థసారధి
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధికి చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాల స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే విధానాన్ని...
ముగిసిన ఖోఖో శిక్షణ శిబిరం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఖోఖో శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. హైదరాబాద్లోని సరూర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే...
ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19...
28న నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ లిమిటెడ్ (టిసిఐఐసిఎల్) అభివృద్ది పనుల్లో భాగంగా చేస్తున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఓఆర్ఆర్ పటాన్చెరు ఉనంచి ఓఆర్ఆర్ గచ్చిబౌలీ వరకు ఆరు లైన్ల...
మహిళా సాధికారతకు కృషి : సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధికి మహిళా నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా సహకార...
అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు
ఢిల్లీకి ఎవరు రమ్మనారని కేంద్ర మంత్రి మాట్లాడటం
తెలంగాణను అవమానపర్చడమే
ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే
రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదు
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం...
క్రిస్మస్ కానుకల అందజేత……
మనతెలంగాణ/మాదాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమదృష్టితో ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని...
ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు: హరీష్ రావు
హైదరాబాద్: సిద్దిపేట ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసు ప్రభు ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ...
ఒమిక్రాన్@350
ఢిల్లీ: భారత్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు 350 దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 88 కేసులు, ఢిల్లీలో 67 కేసులు, తెలంగాణలో...
రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది: ఎర్రబెల్లి
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని దుయ్యబట్టారు....
సిద్దిపేట దశ, దిశ మారింది: హరీష్ రావు
సిద్దిపేట: తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు....
గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా సాయి చంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు సాయి చంద్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె...
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: కెటిఆర్
హైదరాబాద్ : జాతీయ రైతుల దినోత్సవ సందర్భంగా అన్నదాతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో...
యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్
జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహరావు అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. గురువారం పివి 17వ వర్థంతి సందర్భంగా...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ‘బిగ్ బాస్’ విన్నర్ సన్నీ..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జర్నలిస్ట్ కాలనీలో జిహెచ్ఎంసి పార్క్లో బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ మిత్రులతో కలిసి...
మేడారం జాతరకు ప్రత్యేకంగా 3,845 బస్సులు..
మనతెలంగాణ/హైదరాబాద్: మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపనున్నట్టు టిఎస్ ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతుండగా, ఫిబ్రవరి 16 నుంచి...
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236 కు చేరిక
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఈ వేరియంట్ బాధితుల సంఖ్య ఇప్పటివరకు 236 కు చేరిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే...
పివి ఆలోచనలను కెసిఆర్ అమలు చేస్తున్నారు: కెకె
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి...అజాత శత్రువు.. సంస్కరణల ఆరాధ్యుడని టిఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రధానంగా దేశంలోని పలు కీలక...