Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
దేశ సరిహద్దుల్లో రాష్ట్ర జవాను మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాక్లో విధులు నిర్వహిస్తున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణానికి చెందిన జవాన్ షాకిర్ హుస్సేన్ మృతి చెందాడు. ఆరుగురు సభ్యుల బృందం విధులు...
రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు
హైదరాబాద్: తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాంల్లో తీవ్ర అప్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం 8:30గంటలకు వాయుగుండంగా మారింది. రాగల 48గంటల్లో వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి...
సాంస్కృతిక వైభవానికి ప్రతీక..‘బతుకమ్మ’
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వేనోళ్ళ చాటి చెప్పే పండుగ ‘బతుకమ్మ’. బతుకు + అమ్మ= బతుకమ్మ అని దీవించే పండుగ. దీన్ని పూల పండుగ అని, స్త్రీల పండుగ అని రకరకాలుగా వ్యవహరిస్తారు....
నిజాంను ఎదిరించిన అక్షర వీరుడు
బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. షోయబుల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు....
ఓటిపి చెబితేనే గ్యాస్ సరఫరా
నవంబర్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్న ఆయిల్ కంపెనీలు
ముందుగా 100 స్మార్ట్ నగరాల్లో అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ ఇంటింటి సరఫరా చేసేందుకు ఓటిపి లేదా ఒకసారి వినియోగించే పాస్వర్డ్ను తప్పనిసరిగా చెప్పాలని...
పిఎంజిఎస్వై రోడ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవ్వాలి : మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పిఎంజిఎస్వై ) పథకం కింద నిర్మిస్తున్న రోడ్ల పనులను శరవేరంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి...
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు గురువారంతో (అక్టోబర్ 15) ముగియాల్సి ఉండగా, దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అక్టోబర్ 31వరకు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణం తీసుకుంది. ఈ...
అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ
హైదరాబాద్ : వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. భారీ వర్షం కారణంగానే హైదరాబాద్లో చాలాకాలనీల్లో బురద, వరద నీరు నిలిచింది. దీంతో పైపులైన్ల లీకేజీ, వరద నీటి కారణంగా సంపుల్లోకి, ట్యాంకుల్లోకి...
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : బతుకమ్మ ఉత్సవాల సంధర్భంగా సిఎం కెసిఆర్ తెలంగాణా రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను...
నార్తిండియాలో థియేటర్లు ఓపెన్
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోని సినిమా హాళ్లు
దేశంలో అన్ లాక్ 5.0 నిబంధనలో భాగంగా గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో...
రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,554 కొత్త కోవిడ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1435 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో...
నేటి నుంచి బతుకమ్మ
ఎల్లుండి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు, ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు జాగృతి సంస్థ దూరం, నిధులు విడుదల చేయని ప్రభుత్వం
హైదరాబాద్: నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు, ఎల్లుండి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు...
గూడు చెదిరె.. కూడు పాయె
వరుణుడు శాంతించినా వరద గుప్పిట్లోనే కాలనీలు, బస్తీలు
ఇళ్లల్లో వరదనీటిలోనే జనం జాగారం..తడిసి ముద్దైన సామాన్లు, నిత్యావసరాలు
పడవల సాయంతో ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు భోజనం, పాలు సరఫరా
ఇంజాపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
వరద...
యుద్ధప్రాతిపదికన సహాయం
జిహెచ్ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం
ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ
అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ
కొంత ఇబ్బంది కలిగినా...
తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
కాచి వడపోసిన నీటినే తాగాలి, పారిశుద్ధ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత
రోగాలు ప్రబలకుండా వైద్య సేవలను మరింత విస్తృతం
ముంపుగురైన ప్రాంతాల్లో జరుగుతున్న వరదనీటి సహాయక చర్యలపై...
పల్లెను కాపాడిన మిషన్ కాకతీయ
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా చెరువులను బలోపేతం చేసిన ఫలితం ప్రస్తుతం కనిపిస్తోంది. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిని మిషన్ కాకతీయకు ముందు, తర్వాత అని విభజించి నమోదైన వర్షాలతో విశ్లేషిస్తే...
యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి
50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు
సిద్ధంగా విత్తనాలు, ఎరువులు
అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు
క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు
మక్క...
వర్షాలతో మరోసారి వాయిదా పడ్డ సచివాలయం టెండర్లు..
వర్షాలతో మరోసారి వాయిదా పడ్డ సచివాలయం టెండర్లు
ఈనెల 23వ తేదీన ఫైనల్ గుత్తేదారు ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయం టెండర్లను ఈనెల 19వ తేదీన తెరవాల్సి ఉండగా ప్రస్తుతం అది వాయిదా పడినట్టుగా తెలుస్తోంది....
ఎపిలో కొత్తగా 4,038 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 73,767 నమూనాలు పరీక్షించగా 4,038పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కు చేరింది. కొత్తగా 38మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ...
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు
హైదరాబాద్: పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా...