Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఈ నెలలో 4 నుంచి రేషన్ పంపిణీ
సాంకేతిక సమస్యల కారణంగా కాస్త జాప్యం
పౌరసరఫరాల శాఖ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతినెల ఒకటి నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న రేషణ్ సరుకులు ఈ సారి జనవరి 4నుంచి ప్రారంభించనున్నారు. సాంకేతిక కారణాల...
టీమిండియాకు కలిసివచ్చిన 2021
టెస్టుల్లో భారత్ చారిత్రక ప్రదర్శన
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రికెట్ చరిత్రలోనే 2021 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఏడాది టీమిండియా టెస్టు క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం...
ఆపదలో బాలల రక్షణకు.. బాల రక్షక్ వాహనాలు: మంత్రి తలసాని
హైదరాబాద్: ఆపదలో ఉన్న బాలల రక్షణకు ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన...
అత్యధిక బియ్యం అందిస్తున్న జిల్లా నల్లగొండ: కెటిఆర్
నల్లగొండ: తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సి, ఎస్టి భవనాలను మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభించారు. ఐటి హబ్కు...
రాష్ట్రంలో పెరిగిన విజయ పాల ధరలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ పాల ధరలు పెంచింది. లీటర్ పాలపై 2 రూపాయలు పెంపు, హోల్ మిల్క్ పై 4 రూపాయలు...
పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది: డిజిపి
హైదరాబాద్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వార్షిక క్రైమ్ రేటు నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి...
సూర్యాపేట జిల్లాను తాకిన కాళేశ్వరం జలాలు
రైతుల్లో ఆనందం
సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఆరుతడి పంటలకు ఆసరా
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కాళేశ్వరం జ లాలు జిల్లాను తాకాయి.. వానాకాలం పంట ప్రారంభ దశ నుంచి చివరి కోత వరకు జలాలు వచ్చాయి....
విశ్వనగరిలో సమృద్ధిగా జలసిరి
మహానగరానికి జలహారం జలమండలి
రూ. 3866 కోట్లతో 31 కొత్త ఎస్టిపిల నిర్మాణం
రూ.1450 కోట్లతో నిర్మించే సుంకిశాల హెచ్ఏయూ ప్రాంతానికి మంచినీటి భరోసా
ఓఆర్ఆర్ ప్రాంతాల తాగునీటికి రూ. 1200 కోట్లు కేటాయింపు
జిహెచ్ఎంసి పరిధిలో ఉచితంగా...
2 నుంచి 4 వారాలు కీలకం
రెండు, మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
సంక్రాంతి తర్వాత మూడో దశ ముప్పు పొంది వుంది
ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్పై ప్రజలు భయపడాల్సిన పని లేదు
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ 6రెట్లు...
వరద వ్యథలకు చెల్లు
హైదరాబాద్లో ముంపు నివారణకు శాశ్వత చర్యలు
రూ.858కోట్ల వ్యయంతో 12కి.మీ. పొడవైన గోడ నిర్మాణానికి శ్రీకారం
కవాడిగూడ టు మూసీ వరకు రిటర్నింగ్ వాల్కు శంకుస్థాపన
గత పాలకులు నిర్మించింది 3 కి.మీ.గోడే, అందువల్లే...
రైతుల తరహాలోనే నేతన్నలూ తిరగబడతారు
మా మాట వినకున్నా.. మీ గుజరాత్ నేతల మాటైనా పట్టించుకోండి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు కెటిఆర్ లేఖ, పీయూష్కు ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : వస్త్ర పరిశ్రమపై విధించే అదనపు జీఎస్టీ పన్ను ప్రతిపాదనలను...
విభజన వివాదాలు తెగేనా?
జనవరి 12న తెలుగు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులతో కేంద్రం భేటీ
విభజన సమస్యలు, జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన వివాదాలను పరిష్కరించడానికి...
పబ్ల ముందు హెచ్చరిక బోర్డులు
శబ్దకాలుష్యం 45 డెసిబుల్స్కు మించరాదు
తల్లిదండ్రులతో వచ్చే మైనర్లను అనుమతించవద్దు
మద్యం తీసుకున్న వారికోసం డ్రైవర్లను అందుబాటులో ఉంచండి
మేం ఊహించినదానికన్నా పోలీసులు తీసుకున్న చర్యలు భేష్ : హైకోర్టు
మనతెలంగాణ/ హైదరాబాద్...
చిన్నారులకు ఆర్టిసి కానుక
తల్లిదండ్రులతో ప్రయాణానికి ఆర్టీసీ కానుక
మనతెలంగాణ/ హైదరాబాద్: నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆర్టీసీ చిన్నారులకు చిరు కానుకను ప్రకటించింది. కొత్త సంవత్సరం తొలి రోజున పిల్లలకు తల్లిదండ్రులతో కలిసి టిఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే...
‘ఎల్ఐసి డిజి జోన్’ ప్రారంభం
మన తెలంగాణ/ హైదరాబాద్ : వినియోగదారులకు సేవలు, విక్రయాల కోసం డిజిటల్ సేవలను అందించేందుకు గాను ‘ఎల్ఐసి డిజి జోన్’ను ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ప్రారంభించింది. ఎల్ఐసి చైర్పర్సన్ ఎం.ఆర్.కుమార్ ఈ డిజి...
టిఆర్ఎస్లో కలకలం.. ఎంపి కేశవరావుకు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులు మొదలు రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు...
రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. తెలంగాణలో...
గోరటి వెంకన్నకు కెటిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం...
గుజరాతీలనైనా పట్టించుకోండి: మంత్రి కెటిఆర్
పియూష్ గోయల్కు మంత్రి కెటిఆర్ చురక
హైదరాబాద్: చేనేత వస్త్ర పరిశ్రమపై 12 శాతం జిఎస్టి పెంచుతూ కేంద్రం తీసుకున్నప నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని...
హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హజ్ -2022 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వృద్ధుల గరిష్ఠ వయో పరిమితిని రద్దు చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఈఒ బి. షఫివుల్లా తెలిపారు. 65 ఏళ్లు దాటిన...