Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
సవతిని హత్య చేసిన మహిళ
భర్త రెండో వివాహం చేసుకోవడం ఇష్టంలేని భార్య
మృతురాలు ఆరు నెలల గర్భిణి
మనతెలంగాణ, హైదరాబాద్ : తన భర్తను వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న ఓ మహిళ, తన భర్త రెండో భార్యను హత్య...
మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి,హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల...
రాష్ట్రంలో మరో 151 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో మరో 151 మందికి కరోనా వైరస్ సోకింది. అదేే సమయంలో మరో 185 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
ఉద్యాన ప్రదర్శనలో రాష్ట్రం టాప్
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యానరంగంలో ఆధునిక సాంకేతిక పద్దతులను పాటిస్తూ అభివృద్ధం పధకంలో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తన సత్తా చాటుకుంది. కర్ణాటకలోని బెంగుళూరు కేంద్రంగా ఈ నెల...
ఆర్ఆర్ఆర్ కు ఓకే
రీజనల్ రింగ్రోడ్డుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
‘ఔటర్’ను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణం
వ్యయాన్ని చెరిసగం భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా రింగ్రోడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్: మహానగరాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలే లక్షంగా ఆర్ఆర్ఆర్...
రెండు విజయాలకే ఇంత నీలుగుడా?
నిన్న, ఇయ్యాల పుట్టినవారు స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారు
సిఎం కెసిఆర్ త్యాగాలను, వయసును గుర్తించకుండా మాట్లాడుతున్నారు
మేం కూడా ప్రధాని, కేంద్రమంత్రులపై అలాగే మాట్లాడగలం
మా ఓపికకూ ఓ హద్దుంది: సిరిసిల్లలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదును...
జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూన్ 20న పిజిఇసెట్...జూలై 1న ఇసెట్
మరో నాలుగు సెట్లకు ఖరారు కాని షెడ్యూల్
ఈసారి ఇసెట్, ఎడ్సెట్, పిజిఇసెట్లకు కొత్త కన్వీనర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్సి,...
నేటి నుంచి టీకా రెండో డోసు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కొవిడ్ సెకండ్ డోసు కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 16వ తేదిన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ షురూ కాగా, ఆ రోజు 3962 మంది...
సకాలంలో కొత్త సచివాలయం
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఆరు బ్లాకులను ఆయన కలియ...
ఘట్కేసర్ రేప్ కేసులో ట్విస్ట్.. పోలీసులను తప్పు దారి పట్టించిన విద్యార్థిని..
బిఫార్మసీ విద్యార్థిని ‘తప్పు’ దారి పట్టించింది
గంజాయి సేవించి ప్రియుడు, స్నేహితులతో గడిపింది
తల్లి తరచూ ఫోన్ చేయడంతో కిడ్నాప్, అత్యాచారం డ్రామా
సిసి కెమెరాల ఫుటేజీలతో బయటపడ్డ బండారం
గంజాయి మత్తులో అన్ని వివరాలు వెల్లడించిన విద్యార్థిని
మనతెలంగాణ/హైదరాబాద్...
ఎంపి అరవింద్కు ఏ కుక్క కరిసిందో….
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు
పద్దతి మార్చుకోకపోతే తగు రీతిలో బుద్ధిచెబుతాం
హెచ్చరించిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్
హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్కు ఏ కుక్క కరిసిందోగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు....
12 రైతు సంఘాలతో సుప్రీంకోర్టు కమిటీ చర్చలు
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా రూపొందించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పశ్చిమ బెంగాల్తోసహా 8 రాష్ట్రాలకు చెందిన 12 వ్యవసాయ సంఘాలు, రైతులతో చర్చలు శుక్రవారం జరిపింది. ఇప్పటి వరకు...
టిఎస్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశపరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం ప్రకటించింది. ఉన్నత విద్యామండలి 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సిఉంది. మిగిలినవి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్ లో...
గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. శుక్రవారం రాజ్ భవన్ లో ''మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్'' అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై...
పదవులను ఎడమ కాలితో తన్ని… అదే ముఖ్యమన్నారు: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కొందరు కెసిఆర్ ను అపహాస్యం చేశారని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. రాజన్నసిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించి...
వాళ్లకు నిధులు తీసుకరావడం చేతకాదు: బాల్కసుమన్
హైదరాబాద్: బిజెపి ఎంపిలకు తెలంగాణకు నిధులు తీసుకరావడం చేతకాదని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్ పై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు....
టిఆర్ఎస్ కు మెజార్టీ ఉంది: తలసాని
హైదరాబాద్: సాధారణ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిచామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టిఆర్ఎస్ పై బిజెపి నేతలు చేస్తున్న కామెంట్లకు తలసాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్...
ధరణిలో 18రకాల సేవలు
1,60,000 స్లాట్లు
1,52,926 రిజిస్ట్రేషన్లు
5,105 నాలా దరఖాస్తులకు పరిష్కారం
రూ. 100 కోట్లకు పైగా రాబడి
అరగంటలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్లు
2 నుంచి 8 నిమిషాల్లో నాలా కన్వర్షన్ పూర్తి
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి ఫోర్టల్...
నాగోబా మహాపూజ ప్రారంభం
మనతెలంగాణ/ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా మహాపూజ కార్యక్రమాన్ని మేస్రం వంశీయులు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం జన్నారం మండలం హస్థలమడుగు నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో ఆలయ...