Friday, March 29, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Governor Tamilisai is speaking beyond ambit of law

గవర్నర్ చట్ట పరిధి దాటారు

ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదు అది బాధ్యతారాహిత్యం గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు ఉ.రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడట్లేదు : మంత్రులు తలసాని, కొప్పుల మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై...
Minister KTR Fires On BJP Govt over Paddy

కేంద్రం సిద్ధంగా లేదని సిఎం ముందే చెప్పారు: మంత్రి కెటిఆర్

  హైదరాబాద్: ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సిఎం కెసిఆర్ ముందే చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైతులను రాష్ట్ర బిజెపి నేతలు రెచ్చిగొట్టి వరి వేయించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు...
Grain Dharna in Delhi on the 11th

ఢిల్లీమే సవాల్

11న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తలపెట్టిన ధాన్యం ధర్నాకు పెద్దఎత్తున ఏర్పాట్లు ఢిల్లీలో ధర్నా ఆవరణను పరిశీలించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్,...
Ramakrishna reddy comments on Modi govt

వడ్లు కొనేవరకూ కేంద్రంపై పోరు ఆగదు

మోత్కూరులో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మన తెలంగాణ/మోత్కూరు: యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించిన పూర్తి ధాన్యం కొనే వరకూ కేంద్రంపై టిఆర్‌ఎస్ పోరు...
Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

కొనేదాకా కొట్లాటే

యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు కేంద్రంపై ఇక యుద్ధమే రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం  ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం రైతుల హక్కు సాధించేంత...
TRS MPs Protest in Lok Sabha over Paddy

కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీల అలుపెరగని పోరు..

మన తెలంగాణ/హైదరాబాద్: గత 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఖమ్మం...
gangula kamalakar comments on central government

రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
TRS protest demanding purchase of yasangi grain

రహదారులపై రణవీరులు

యాసంగి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ మండుటెండల్లో రోడ్లపై బైఠాయించిన టిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు రాష్ట్రమంతటా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ వరి కంకులతో రోడ్లపై ఆందోళన జాతీయ రహదారులపై వరి ధాన్యం పోసి నిరసన మన...
Jagga Reddy meets with Rahul gandhi

పాత విషయాలన్నీ మరిచిపోయా

రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి వ్యాఖ్యలు మన తెలంగాణ/హైదరాబాద్ : తన భార్య, కుమార్తెను పరిచయం చేసేందుకు రాహుల్ గాంధీని కలిసినట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో భేటీ...
Sharad Pawar meeting with PM Narendra Modi

మోడీతో పవార్ భేటీ .. రాజకీయ వర్గాల్లో చర్చ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్ బుధవారం భేటీ అయ్యారు. పార్లమెంటులో ఉభయులూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సమావేశ మయ్యారు. దీంతో వీరి సమావేశం వెనుక...
Indrakaran Reddy protest against Centre on Paddy

కేంద్రం దిగోచ్చేదాక పోరాటం ఆగదు..

నిర్మ‌ల్: రాష్ట్రంలోని వ‌రి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కొట్లాడుతామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో యాసంగిలో పండించిన రైతులు పండించిన...
TRS MPs protest against the Center

పార్లమెంట్‌లో కొనసాగిన ‘ధాన్య’ వాదం

చర్చకు పట్టుబట్టిన టిఆర్‌ఎస్ ఎంపిలు, తిరస్కరణ, ఉభయసభల్లో వాకౌట్ సేకరణకు స్పష్టమైన జాతీయ విధానం కావాలని ప్లకార్డుల ప్రదర్శన కేంద్రం తీరుపై నిరసన మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ధాన్య ం సేకరణ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. కేంద్రం...

రష్యాతో సుస్థిరబంధం

రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఇటీవల ఇండియా వచ్చి వెళ్లారు. చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత...
TRS Chalo Delhi protest on April 11th over Paddy

వరి పోరుబాట.. 11న ఛలో ఢిల్లీకి టిఆర్‌ఎస్ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఛలో ఢిల్లీకి...
CM KCR met TRS MPs on Monday

పోరు హోరెత్తాలి

రాష్ట్ర రైతుల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి కలిసివచ్చే పార్టీలను కలుపుకొని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలి ఎంతవరకైనా పోరాటానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉంటుంది రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు మొదలయ్యాయి జాతీయ...
TRS MPs Move Notice For Privilege Motion Against Piyush Goyal

పీయూష్ గోయల్‌పై హక్కుల ఉల్లంఘన నోటీసు

ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు తప్పుడు సమాధానం ఇచ్చినందుకు పార్లమెంటు ఉభయసభల్లోనూ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసును ఇచ్చిన టిఆర్‌ఎస్ ఎంపిలు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ దిశానిర్దేశం మేరకు...
Puvvada Ajay Kumar comments on Modi govt

తెలంగాణ వడ్లు…వడ్లు కావా?: పువ్వాడ

ఖమ్మం: తెలంగాణలో యసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా...
MP Nama Nageswara Rao slams Centre in Lok Sabha

తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం కక్ష కట్టింది: నామా

హైదరాబాద్: బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు దేశంలో అవకాశాలు ఉన్నాయని టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. ఢిల్లీలో ఎంపి నామా మీడియాలో మాట్లాడారు. 13శాతం బియ్యాన్ని ఎగుమతులు చేస్తున్నారని, తెలంగాణ రైతులపై...

గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుంది: సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక భావం ఉన్న కేంద్ర ప్రభుత్వం నశించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్ర వరి ధాన్యం కొనుగోలు చేయాలని మహేశ్వరంలోని...
Gangula kamalakar comments on Modi Govt

తెలంగాణపై కేంద్రం వివక్ష: గంగుల కమలాకర్

కరీంనగర్: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  రైతు నిరసన దీక్షలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు ఆడుతున్నాడని,  రాజ్యాంగం ప్రకారం వరి...

Latest News