Home Search
పంచాయతీ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు: సిఎస్ సోమేష్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. క్రమం తప్పితే సిఎం కెసిఆర్ ఆదేశాలకు...
విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...
అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణం: సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: అక్టోబర్ 10వ తేదీ నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్రంలో 17 జిల్లాలకు స్థానిక సంస్థల...
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను తిరిగి నియమించాలని ఎపి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వైసిపి...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
‘తీన్’మార్
రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు
మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
‘క్యూ’లీలు
సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్
వద్ద వరుస కట్టిన వలస కార్మికులు
40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం
- చీఫ్...
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
రైతుల దాతృత్వం.. సిఎం సహాయ నిధికి విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్:కరోనా నివారణకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషికి తమవంతు ప్రయత్నంగా విరాళాలు అందించాలని తెలంగాణ లక్కమారి కాపు సంక్షేమ సంఘం నిర్ణయించింది. గురువారం సిఎం సహాయ నిధికి రూ.3,45,197 విరాళాన్ని ప్రకటించింది. ఈ...
తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం
ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి...
సిఎం సహాయ నిధికి సర్పంచ్ల సంఘం నెల వేతనం విరాళం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలనకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర సర్పంచ్లు నెల వేతనాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సర్పంచ్ల సంఘం రాష్ట్ర బాధ్యులు సంబంధిత లేఖను...
ఏదైనా ఎదుర్కొందాం
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...
సిఎం గిఫ్ట్ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య, పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి (ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు...
కరోనాపై యుద్ధానికి విరాళాలు
కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు
సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు
ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు
హీరో నితిన్ రూ.10 లక్షలు
డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు
బండి సంజయ్ ఎంపి...
ఊళ్లలోనూ రస్తా బంద్
చెక్పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల గస్తీ
రహదారులను స్వచ్ఛందంగా మూసివేస్తున్న స్థానికులు
రోజుకు రెండు సార్లు వీధులు పరిశుభ్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్తో గ్రామాల్లోనూ జనజీవనం స్తంభించింది....
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు
అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీ..
కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ
2014...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
అభయహస్తంపై సమీక్ష
హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....