Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
దేశ భద్రత పటిష్టతకు కేంద్రంతో కలిసి పనిచేస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ భద్రత విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజీ పడబోదని, పంజాబ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భద్రతను పటిష్టపర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ...
కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యోగి
లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరెవరూ అక్కరలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.“ బేకార్ ”...
రెండో రోజూ ‘కాసుల వర్షం’
లివింగ్స్టోన్ రూ. 11.50 కోట్లు
ఒడియాన్ స్మిత్కు 6 కోట్లు
ఐపిఎల్ 2022 వేలం
బెంగళూరు : ఐపిఎల్ 2022 సీజన్కు వేలంలో ఆటగాళ్లకోసం ఫ్రాంచైజీలు డబ్బులు కుమ్మరిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు శనివారం వేలంలో...
పంజాబ్ ‘రణ’రంగం!
పంజాబ్ ఓటర్లు ఎవరి కంఠాన జయమాల వేస్తారో, మరెవరిపై పంజా విసురుతారోగాని ఆ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. బిజెపికి ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎంతటి...
మణిపూర్ పోలింగ్ తేదీల్లో మార్పులు చేసిన ఇసి
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. గతంలో ఇసి జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న మణిపూర్లో తొలి విడత పోలింగ్ జరగాల్సి...
బీజేపీలో చేరిన రెజ్లర్ ఖలీ
న్యూఢిల్లీ : ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. పంజాబ్లో ఫిబ్రవరి...
చన్నీ మంత్రిగా తప్ప సిఎంగా పనికిరారు: కెప్టెన్ అమరీందర్ సింగ్
పాటియాలా : పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్జిత్ సింగ్ చన్నీ కేవలం మంత్రి పదవికే సరిపోతారని, సిఎం పదవికి కాదని మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) చీఫ్ కెప్టెన్...
పంజాబ్ సిఎం అభ్యర్థి చన్నీయే : రాహుల్ ప్రకటన
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీనే సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఆదివారం...
కేజ్రీవాల్ సరికొత్త వాగ్దానం
చండీగఢ్ : పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతిని నిర్మూలిస్తామని, ఆ పార్టీ చీఫ్ , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. యువత రాష్ట్రాన్ని వదిలి,...
అసెంబ్లీల ఎన్నికల తర్వాతే ఎంఎస్పిపై కమిటీ: తోమర్
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్పి)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తర సమయంలో ఓ అనుబంధ ప్రశ్నకు...
ఆప్ సర్కారును కోరుకుంటున్న పంజాబీలు : భగవంత్ మాన్
చండీగఢ్ : పంజాబ్ ప్రజలు గత నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్, అకాలీదళ్లకు అవకాశం ఇచ్చి విసిగిపోయారని, ఈ సారి ఆప్నకు పాలనా పగ్గాలు అప్పగించాలని వారు కోరుకుంటున్నారని ఆప్సీఎం అభ్యర్థి భగవంత్ మాన్...
పంజాబ్ ఎన్నికలు.. 50 శాతం ఓటర్లున్న మహిళలకు 10 శాతం సీట్లు
చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలో 50 శాతం ఓటర్లున్న మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. మహిళల ఓట్లను పొందడానికి ప్రయత్నిస్తున్న పార్టీలు...
వివక్ష బిజెపి డిఎన్ఎలోనే ఉందా?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల... మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు...
ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్ కాంగ్రెస్ సిఎం అభ్యర్థి
ఆమ్ఆద్మీ రూటులో కాంగ్రెస్
చండీగఢ్ : పంజాబ్లో ప్రస్తుతం రెండు స్తంభాలాట నడుస్తోంది. ఒకరు సీఎం చెన్నీ వర్గం కాగా, మరొకరు పీసీనీ అధ్యక్షుడు సిద్దూ నవజోత్ సింగ్ వర్గం. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి...
పాటియాలా నుంచి కెప్టెన్ అమరీందర్ నామినేషన్
మాదే ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి
పాటియాలా : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి , పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్...
ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు
చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శనివారం ధురి నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా...
ఐదేళ్లు అవకాశమిస్తే మీ హృదయాలను గెలుస్తాం : కేజ్రీవాల్
చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్న ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ శనివారం అమృత్సర్, జలందర్ పట్టణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అవకాశమిస్తే మీ హృదయాలను గెలుస్తామని...
27 న రాహుల్ పంజాబ్ పర్యటన
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈనెల 27 న పంజాబ్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మా...
గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు!
ప్రధాని, ప్రముఖులు లక్ష్యంగా దాడులకు పాల్పడే ప్రమాదం
డ్రోన్ల ద్వారా దాడి చేసే అవకాశముందని హెచ్చరిక
ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20 న
గురు రవిదాస్ జయంతి దృష్ట్యా తేదీ మార్పు
న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14 ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్ను ఆరు రోజుల...