Thursday, March 28, 2024
Home Search

పర్యావరణ హితం - search results

If you're not happy with the results, please do another search
Vemula Prashant Reddy visit NIMS

తెలంగాణ రాష్ట్ర నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు..

హైదరాబాద్ ః తెలంగాణ రాష్ట్రంలోని 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతకు...
e Garuda buses to Vijayawada

విజయవాడకు 20 నిమిషాలకో బస్సు

హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ ఎసి గరుడ బస్సులు నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఎసి బస్సులు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ టు...
Olectra e-buses in Tirumala Temple

తిరుమల కొండపైకి ఒలెక్ట్రా ఈ-బస్సులు

హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం చేసింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ...
Bansilalpet metla bavi Inaugurated by KTR

వారసత్వ సంపదకు ‘భాగ్య’నగరం

మన తెలంగాణ/హైదరాబాద్: వారసత్వ కట్టడాలను పునర్ నిర్మాణం ద్వారా వాటిని పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మున్సిపల్ పరిపాలన, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్ చరిత్రకు సా...
CM KCR wishes the nation a happy Diwali

దేశ ప్రజలకు సిఎం కెసిఆర్ దీపావళి శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని...
Ganesha idols prices are hike

లంబో’ధర దడ’

మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్‌టి...
President Ramnath addressed the nation Farewell Speech

21 శతాబ్దం యువ భారత్‌దే

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు మేలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక సంస్కరణలే కీలకం జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ వీడ్కోలు ప్రసంగం న్యూఢిల్లీ: కాలుష్యపు తాకిడితో ప్రకృతి మాత తల్లడిల్లుతోందని, వాతావరణ సంక్షోభం ఈ మొత్తం భూగోళం ఉనికికి...
Greenery should be developed in vacant areas of state

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలి

సమృద్ధిగా కురిసే వర్షాలతో హరితహారాన్ని విజయవంతం కావాలి ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటాలి వివిధ శాఖలో అధికారులతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశం హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా...
2021-22 Industries Department releases annual report

ప్రగతిశీల రాష్ట్రాలపై పగెందుకు?

కేంద్రం మంచిచేస్తే మెచ్చుకుంటాం.. లేకపోతే తాటతీస్తాం ఆరు పారిశ్రామిక కారిడార్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కదానికీ దిక్కులేదు సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ నినాదాన్ని చేతల్లో చూపాలి కేంద్ర సహకారం లేకున్నా కెసిఆర్ ముందుచూపుతో అన్నిరంగాల్లో తెలంగాణ...
Launch of ‘PM Cares for Children’ scheme

రేపు ప్రధానితో లైఫ్ ఆరంభం

బిల్‌గేట్స్, మాల్పాస్ అనుసంధానం పర్యావరణ హితంగా జీవన శైలి ప్రపంచవ్యాప్త ఉద్యమానికి నాంది న్యూయార్క్/న్యూఢిల్లీ : ఆదివారం అత్యంత ఆసక్తికరమైన అంశంతో ప్రపంచ స్థాయి పర్యావరణ ఉద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆరంభిస్తారు. వీడియోకాన్ఫరెన్స్ ప్రక్రియలో జరిగే...
Padma Shri Thimmakka meets CM KCR

పద్మశ్రీ తిమ్మక్కను ఘన సన్మానించిన సిఎం కెసిఆర్..

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు....
Nagarjuna Plant Saplings at Chengicherla Forest Area

వేయి ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో...
Digital agriculture has bright future:PM modi

డిజిటల్ సాగుకు జై

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి కష్టాల్లో చిన్న రైతులు దేశంలో 80శాతం సన్న, చిన్నకారు వ్యవసాయదారులే, వారి సమస్యల పరిష్కారంపై దృష్టిపెడదాం టెక్నాలజీ ద్వారా సాగు కష్టాలు దాటుదాం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేదిక నుంచి...
union budget 2022-23

‘డిజిటల్’లో బడ్జెట్

కరోనా దృష్టా బడ్జెట్ ముద్రణ కాపీలు తగ్గించిన ప్రభుత్వం భౌతిక ముద్రణ కాపీలు కొన్నే అందుబాటులోకి లాంఛన ప్రాయంగానే సంప్రదాయ ‘హల్వా వేడుక’ ముంబై : దేశీయ వార్షిక బడ్జెట్ ఈ సంవత్సరం కూడా పర్యావరణ...
Kothagudem to Sattupalli railway line Construction

కొత్తగూడెం టు సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.62.17 కోట్లు

చెక్కును రైల్వే జిఎం గజానన్ మాల్యకు అందజేసిన సింగరేణి సంస్థ ఇప్పటివరకు తన వాటాగా మొత్తం రూ.618.55 కోట్ల చెల్లించిన సింగరేణి ఫిబ్రవరి నాటికి పూర్తికానున్న రైల్వే లైన్ హైదరాబాద్: సింగరేణి కాలరీస్ -దక్షిణ మధ్య రైల్వే...
Panchatatva park created in Telangana

వచ్చే మార్చి నాటికల్లా అన్ని అర్బన్ ఫారెస్టు పార్కులను పూర్తి చేయాలి

అధికారులను ఆదేశించిన అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మన తెలంగాణ/హైదరాబాద్ : అవాంతరాలను అధిగమించి వచ్చే మార్చి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలని అటవీ...
Atmanirbhar should be achieved in the making of toys

బొమ్మల తయారీలో ఆత్మనిర్భర్ సాధించాలి

ఇండియా టాయ్ ఫేర్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో దేశీయ పరిశ్రమ వాటా మరింత పెరిగేందుకు చేసే కృషిలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితం, పునరుద్పాకతతో కూడిన ఆట...
PM Modi wishes to CM KCR on his birth day

చింతమడక నుంచి సిఎం దాకా…

  మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
During Emergency Indira imprisoned publicly questioning community

‘తాటక’ బూటకపు ఎన్‌కౌంటర్!

  ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
Joginapally Santosh Kumar green india challenge

సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!

సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...

Latest News