Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
పాలిమరైజేషన్ తోనే ప్రమాదం: జగన్
విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు....
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
రోడ్డు ప్రమాదంలో ఏడాది చిన్నారి మృతి…
సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో...
ఠాణాలో మద్యం స్వాహా
కరీంనగర్ టూ-టౌన్ పోలీస్స్టేషన్లో ఘటన, విచారణకు డిజిపి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం చోరీ జరిగిన వైనంపై రాష్ట్ర డిజిపి సీరియస్ అయ్యారు. మద్యం మాయం కావడంపై...
వైన్స ఓపెన్
45 రోజుల తర్వాత తెరుచుకోవడంతో మురిసిపోయిన మద్యం ప్రియులు
ఉదయం 6 గంటల నుంచే బారులు
మాస్క్లు పెట్టుకుని భౌతిక దూరం
పొరుగురాష్ట్రాలతో పోలిస్తే పటిష్ట ఏర్పాట్లు
తొలిరోజే రూ. 100 కోట్ల విక్రయాలు?
నిబంధనలు పాటించని 28...
పామును స్టఫ్లా నమిలి చంపిన మందుబాబు
కోలార్ : దారికి అడ్డు వచ్చిన పాము ఓ మందుబాబు ఆగ్రహంతో పట్టుకొని దాన్ని స్టఫ్లా నమిలేశాడు. నోటితో కరకరా నమిలి ఊషేశాడు. కర్నాటకలోని కోలార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన...
చేతబడి… మహిళలకు గుండు కొట్టించి… మలమూత్రాలు తినిపించి….
పాట్నా: చేతబడి చేస్తున్నరనే నేపంతో ముగ్గురు మహిళలకు గుండు కొట్టించి.. అర్ధ నగ్నంగా ఊరేగించి.. మలం తినిపించి మూత్రం తాగించిన సంఘటన బిహార్లోని ముజఫర్ నగర్లో జరిగింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను...
భార్యను చంపి….. ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్
లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్...
కుతుబ్ మీనార్ గోడను ఢీకొట్టిన కారు
ఢిల్లీ: ఓ మందుబాబు కారుతో కుతుబ్ మీనార్ను ఢీకొట్టిన సంఘటన ఢిల్లీలోని మెహ్రాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అరుణ్ చౌహాన్ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి కారు వేగంగా తీసుకొచ్చి...
నడిరోడ్డుపై వలసకూలీ ప్రసవం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా సొంతూరు చతీస్గడ్కు కాలినడకన బయలుదేరిన అనితాబాయ్ మార్గమధ్యంలో నడిరోడ్డుపై ప్రసవించిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్లో మంగళవారం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళ...
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…. గర్భవతిని కాల్చిన భర్త
లక్నో: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నాలుగు నెలల గర్భవతిని భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు...
యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు..
హైదరాబాద్: బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదైంది. నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రీముఖిపై ఫిర్యాదు చేశాడు. ప్రముఖ...
పోలీస్స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్కు అనూహ్య స్పందన...
హతుడు ఐబి ఉద్యోగి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం
ఢిల్లీ క్యాబినెట్ అంగీకారం
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత శర్మ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం మంజూరుకు ఢిల్లీ క్యాబినెట్ సోమవారం ఆమోదించింది....
పాతబస్తీలో గ్యాంగ్ వార్
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ చోటుచేసుకున్న సంఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో జరిగింది. ద్విచక్ర వాహనం పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇద్దరు రెండు...
మీడియా పేరుతో గుట్కా దందా.. నిందితుడి అరెస్ట్
మేడ్చల్: మేడిపల్లి చెంగిచర్లలో గుట్కా తయారీ గుట్టును పోలీసులు బయటపెట్టారు. చెంగిచర్ల రామకృష్ణానగర్ లో గుట్కా తయారీ చేస్తున్న వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన ఖాదర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు....
కౄరమృగంలా మారిన ఖాకీలు …. (వైరల్ వీడియో)
లక్నో: లాక్ డౌన్ నేపథ్యంలో ఖాకీలు కౄరమృగంలా ప్రవర్తించారు. సాటి మనిషి అనే దయలేకుండా విచక్షణా రహితంగా బాదాడు. ఉత్తర ప్రదేశ్లోని ఈత్వా ప్రాంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ వ్యక్తిని దారుణంగా చితకబాదారు....
వలస కూలీలకు తప్పిన పెను ప్రమాదం
నిజామాబాద్: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోర్ మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజస్థాన్ వలస కూలీలు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ...
నర్సులపై లైంగిక వేధింపులు.. నలుగురు నిందితులు అరెస్ట్
ఒడిశా: నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని బిస్వంత్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో...
ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ
మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్
8 గంటల పాటు సాగిన సంఘర్షణ
శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...