Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలకు చెక్
వాట్సప్, సోషల్మీడియాలో షేర్ చేసే ముందు
‘ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ను చూసుకోవాలి
వెబ్సైట్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్పై వస్తున్న అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్’ను...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కాల్చివేయండి..
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే దేశ ప్రజలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఇక...
పొలాన్ని చదును చేస్తుండగా బయటపడిన వెండి నాణేలు
తాండూరు: ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా వెండి నాణేలు బయటపడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో జరిగింది. ఎల్మకన్నె గ్రామ సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తన పొలాన్ని దున్నుతుండగా...
వనపర్తి దాడి ఘటనపై కెటిఆర్ ఆగ్రహం.. కానిస్టేబుల్ సస్సెండ్
హైదరాబాద్: వనపర్తి దాడి ఘటనలో అతిగా ప్రవర్తించిన కానిస్టేబుల్ అశోక్కుమార్ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో బుధవారం ఓ వ్యక్తి తన కుమారుడితో...
పోలీసుల ఓవర్ యాక్షన్ పై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: వనపర్తి పోలీసులు ఓవర్ యాక్షన్పై మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ తండ్రి తన కుమారుడితో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని చితకబాదారు. ఆ వీడియోను కెటిఆర్కు ఓ...
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
గడ్చిరోలి: ఇన్ఫార్మర్ అనే నెపంతో మాజీ ఉప సర్పంచ్ని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హీరాలాల్ రామ్సే అనే వ్యక్తి...
గాంధీ వైద్యులపై దాడి చేసినవారిపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కరోనాతో...
ఆ 169 మంది ఎక్కడ?
రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు
ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా
యాత్రికులు సహా వారి...
గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి
ఏడుకు చేరిన మరణాల సంఖ్య
వైద్యులపై దాడి చేసిన మృతుడి తమ్ముడు
దాడిని ఖండించిన మంత్రి ఈటల
మన తెలంగాణ /హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి లో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని...
క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడి మృతి
అమరావతి: హోంక్వారంటైన్లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడిపోవడంతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్ ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో చింతలపూడి మండలం రాఘవాపురం...
నవ దంపతుల ఆత్మహత్య
లక్నో: నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 2020 జనవరి 18న ప్రియా (20), గోపాల్(21) అనే యువతి యువకుడు...
నిజాముద్దీన్ ను సందర్శించిన అజిత్ దోవల్.. 2,361 మంది తరలింపు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనా...
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
సచివాలయానికి కరోనా సెగ
మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్కు వైరస్
రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య
77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...
బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి
కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం
లాక్డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు
ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్...
గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...
ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై నిఘా: సిపి అంజనీ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో ఎవరూ ఆకలితో బాధపడొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని సిపి అంజనీకుమార్ తెలిపారు. కరోనా నివారణకు పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది వినూత్న ప్రచారం చేపట్టారు. ఎంజె మార్కెట్ కూడలిలో కరోనా వైరస్...
పరువు హత్య…..
చెన్నై : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి బంధువులు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్న కులానికి చెందిన సుధాకర్ అనే...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి…. రూ.4.6 లక్షలతో…
బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ దగ్గర ఇంగ్లాండ్ చెందిన వ్యక్తి రూ.4.6 లక్షలు కొట్టేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంగ్లాండ్కు చెందిన మైఖేల్...
8 నెలల గర్భిణి 200 కిలో మీటర్లు ప్రయాణించి….
photo courtesy by Social Media
కాన్పూర్: ఎనిమిది నెలల గర్భిణీ నోయిడా నుంచి జలౌన్ కు 200 కిలో మీటర్లు ప్రయాణించి తన స్వస్థలానికి చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు...