Friday, April 19, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search
mla lasya nanditha Postmortem Report Revealed

లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్: రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత.. దురదృష్టవశాత్తు ఈసారి విధి నుంచి తప్పించుకోలేకపోయారు. సుల్తాన్‌పూర్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై...

పూడ్చిన శవం వెలికితీసి పోస్టుమార్టం

మక్తల్: కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలో పూడ్చిపెట్టారు. అనుమానం వచ్చిన మక్తల్ పోలీసులు ఆరా తీయగా,...
Post-mortem completed on Lakhita's dead body

లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి…

నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. లిఖిత కుటుంబసభ్యులతో ఆర్జీయూకెటి అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. లిఖిత మృతి ప్రమాదవశాత్తే జరిగినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. లిఖిత మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు....
High Court orders second postmortem

ఐఐటి విద్యార్థి మృతి: రెండవ పోస్టుమార్టంకు హైకోర్టు ఆదేశం

కోల్‌కత: ఆరు నెలల క్రితం తన స్వరాష్ట్రం అస్సాంలో ఖననం చేసిన ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజన్ అహ్మద్ మృతదేహాన్ని వెలికితీసి రెండవసారి పోస్టు మార్టం నిర్వహించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది....
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయండి: హైకోర్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ మృతిపై హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రీ పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్‌లో...
Postmortem on funeral dead body in khammam

ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం

మన తెలంగాణ/మధిర : తన కూతు రు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీ...
Sushant died due to asphyxia resulting from hanging

సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు ఏం చెప్పారంటే..?

ముంబయిః బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టును ముంబయి డాక్టర్లు విడుదల చేశారు. ఉరేసుకోవడం వల్లే సుశాంత్ మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడించారు. వైద్యులు పోస్టుమార్టం రిపోర్టును...
Maruti Rao

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..

మన తెలంగాణ/మిర్యాలగూడః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక తాజాగా బహిర్గతమైంది. ఆ నివేదికను పోలీసు...

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా, బాసర ట్రిపుల్ ఐటి (ఆర్‌జియుకెటి)లో విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ రెండో సంవత్సరం (పియుసి=--2) చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన...

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతిచెందిన సంఘటన సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది. సనత్‌నగర్‌కు చెందిన కార్తికేయ(12) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ పక్కనే ఉన్న జిహెచ్‌ఎంసి ఇండోర్ స్టేడియంలోని స్విమ్మింగ్...
Student commits suicide due to fear of NEET exam

నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః నీట్ పరీక్ష భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పేట్‌బషీరాబాద్...
Three died after going swimming in nizamabad

ఈత సరదాకు ముగ్గురు బలి

మన తెలంగాణ/మాక్లూరు : ఈత కోసం చెరువులోకి దిగిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, ఒడ్యాట్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందినతిరుపతి (16), మహేష్ (15), నవీన్...
RSI shooting himself with gun

గన్‌తో కాల్చుకుని ఆర్‌ఎస్సై ఆత్మహత్య

హైదరాబాద్: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఓ ఆర్‌ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాతబస్తీలోని కబుతారు ఖానా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నాగర్‌కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన...

ఏనుగు దాడిలో మరో రైతు మృతి

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్‌పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
Four drowned in river

పండుగపూట విషాదాలు

రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి వార్ధా నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు... మంచిర్యాల, రంగారెడ్డి , మహబూబాబాద్ జిల్లాల్లో నీటమునిగి మరో నలుగురు మృతి మేడ్చల్ జిల్లాలో లారీ ఢీకొని మరో ఇద్దరు...

నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య

కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అంబర్‌పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్‌సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా...

బస్సు కిందపడి మహిళ మృతి

ప్రమాదవశాత్తు ఓ మహిళ బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నల్లకుంటకు చెందిన లలిత(55) అడిక్‌మెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా...

హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు

ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు...

చిక్కడపల్లిలో వ్యక్తి హత్య

హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తి తలపై రాయితో దాడి చేసి దారుణంగా హత్ చేశారు. మృతుడిని బేగంపేటకు చెందిన గోపాల్ గా గుర్తించారు....

గచ్చిబౌలిలో హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య

హాస్టల్ నిర్వాహకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఎపికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గచ్చిబౌలిలో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఉదయం...

Latest News