Saturday, April 20, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search

నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి యువకుడి మృతి

ఎల్లారెడ్డి: కుంటుబ కలహాలతో ఓ యువకుడు నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్ర కారం లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి...

రోడ్డు ప్రమాదంలో నవ వధువులు మృతి

మహబూబ్ నగర్  జిల్లా మూసాపేట మండలం అన్న సాగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా...
Amortized Online Loan

ఉసురు తీసిన ఆన్‌లైన్ అప్పు

క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్‌లో తీసుకున్న అప్పు తీర్చలేక దంపతుల ఆత్మహత్య క్రెడిట్ కార్డు ఏజెంట్ల వేధింపులతో అఘాయిత్యం కీసరలో దారుణం సూసైడ్ నోట్ స్వాధీనం, పోలీసుల దర్యాప్తు మన తెలంగాణ/ కీసర : క్రెడిట్...

క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య

కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట్‌కు చెందిన రాగుల...

తండ్రిని చంపిన తనయుడు..

పెద్దపల్లి: మద్యం తాగి ఇంట్లో గొడవలు సృష్టిన్నాడనే కారణంతో తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన పెద్దపల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హన్మంతునిపేట గ్రామానికి చెందిన యాదగిరి ఓదెలు...

25 కుక్కలపై దుండగుల కాల్పులు

అడ్డాకుల : మహబూబ్‌నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేపింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 25 కుక్కలపై...

ఓఆర్‌ఆర్‌పై మెడికో ఆత్మహత్య

హైదరాబాద్: మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్ రింగ్ రోడ్డుపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బిహెచ్‌ఈఎల్, హెచ్‌ఐజికి చెందిన రచనారెడ్డి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో...

పెళ్ళి కార్డులు పంచేందుకు వెళ్ళి..పెళ్ళి కొడుకు మృతి

మోత్కూరు: మరో వారం రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని కలలు గంటున్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పెళ్ళి నిశ్చయమై పెళ్ళి కార్డులు పంచి వస్తుండగా పెళ్ళి పెళ్లొకొడుకు...
Road accident in Madanapalle

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి....

కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య

హైదరాబాద్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...యూసుఫ్‌గూడ, వెంకటగిరి లో ఉంటున్న యాదమ్మ(53) జిహెచ్‌ఎంసిలో...

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

సిటీ బ్యూరో ః రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఫరిధిలోని యూసుఫ్‌గూడలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....నాగర్‌కర్నూలు జిల్లా,...

అన్నను హత్య చేసిన తమ్ముడు

సిటిబ్యూరోః సొంత అన్నను కత్తితో గొంతుకోసి హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పి.మధు కథనం ప్రకారం.... శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన రహీం అలియాస్...
Kamareddy Ankush Khan pond

అంకుష్ ఖాన్ చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి…

బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఉన్న అంకుష్ ఖాన్ చెరువులో కాలకృత్యాలకు వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. అభిషేక్...

వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

హైదరాబాద్: టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే...

బుద్ధనగర్‌లో గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బుద్ధనగర్‌కు చెందిన జోత్యి(30), కృష్ణ భార్యభర్తలు. ఇద్దరి మధ్య కొంత...

నిమ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్:  బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఖమ్మం జిల్లా వై లకా్ష్మపురానికి చెందిన అచ్చయ్య గత...

ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్‌కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా...

మైలార్‌దేవ్‌పల్లిలో జంట హత్యలు

సిటిబ్యూరో:  కుటుంబ తగాదాల నేపథ్యంలో తండ్రి, మామను ఓ యువకుడు హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పిఎస్...

రోడ్డు ప్రమాదంలో రౌడీషీటర్ మృతి

సిటిబ్యూరోః చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రౌడీషీటర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..... కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ సుల్తాన్ బజార్,...
Adilabad couple commits suicide

గతేడాది ప్రేమ వివాహం.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు

ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి...

Latest News