Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
టెంపో-లారీ ఢీ: 14 మంది మృతి
అమరావతి: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపో- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు...
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం
లక్నో: కారు, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కన్నౌజ్ సమీపంలోని తాల్గ్రామ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ట్రక్కును వేగంగా వచ్చి...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
తాండూరు: వికారాబాద్ జిల్లాలోని తాండూరు అంతారం వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభంవించింది. ఆగిఉన్న లారీని బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అనిల్, దత్తాత్రేయగా...
అదుపుతప్పి కెనాల్లోకి దూసుకెళ్లిన కారు
పర్వతగిరి: విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకలో బుధవారం చోటు చేసుకుంది. పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ సేకరించిన వివరాల...
ఆమ్లెట్ కోసం గొడవ
వైన్ సిబ్బంది దాడిలో యువకుడి మృతి
ఉప్పల్ మహంకాళి వైన్స్ వద్ద ఘటన
హైదరాబాద్: ఆమ్లెట్ డబ్బుల కోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నగరంలోని ఉప్పల్లో చోటుచేసుకుంది. పోలీసుల...
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం…
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వారణాసి-జౌన్పూర్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కు-వాహనం డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు....
కారు – బైక్ ఢీ: ఒకరు మృతి
జనగామ: లింగాలఘనపురం మండలం పటేల్గూడెం కాలనీ క్రాసింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ-సూర్యాపేట రహదారిపై బైకును వెనుక నుంచి ఎపి16డి ఎల్వొ459 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
ఆరేళ్ల కొడుకును హత్య చేసిన తల్లి…
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పాలక్కాడ్లోని పూలక్కాడ్ గ్రామంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ తల్లి తన 6 ఏళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన...
భూ తగాదాలో ఉపాధ్యాయుడు మృతి..
జోగులాంబ గద్వాల జిల్లాలో భూ తగాదాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. అలంపూర్లో ఉపాధ్యాయుడు స్వాములు, మరో వ్యక్తికి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాట...
పరువు పోయిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చల్లాపూర్ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని హరిక్రిష్ణ(16)గా గుర్తించారు. ఉపాధ్యాయుడు తనను తోటి విద్యార్థుల ముందు మందలించాడని...
మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం
హైదరాబాద్: నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వ్యక్తి ప్రాణం తీసింది. అతివేగంతో వచ్చిన లారీ బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ చక్రాల...
ఆగిఉన్న లారీని ఢీకొన్నబైక్: ఒకరు మృతి
హైదరాబాద్: సంగారెడ్డి ట్రాన్స్ కో కార్యలయం వద్ద శనివారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సిద్దిపేట: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ఘోరరోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆటోను ఎదురుగా వస్తున్న...
నీటికుంటలో పడి నలుగురు మృతి
కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం మండలం చింపనగల్లులో గురువారం విషాదం చోటుచేసుకుంది. చింపనగల్లులో నీటికుంటలో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. బట్టలు ఉతికేందుకు వెళ్లి నీటిలో పడిన కీర్తి(6)ని కాపాడేందుకు వెళ్లి...
వాటర్ ట్యాంక్ డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీలో చోటుచేసుకుంది. హైదర్ నగర్ వాటర్ వర్క్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పురశేఖర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి...
బస్సు- ఆటో ఢీకొని మహిళ మృతి
దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం చౌదరిపల్లి వద్ద బుధవార మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు- ఆటో ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులను...
జగద్గిరిగుట్టలో వ్యక్తి హత్య
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట అస్బెస్టాప్ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని పురుషోత్తంగా గుర్తించారు. పురుషోత్తంను అజయ్ అనే వ్యక్తి ఇటుకతో కొట్టి హత్యచేశాడు. పురుషోత్తం, అజయ్ ఒకే చోట సెంట్రింగ్...
భార్యను కర్రతో కొట్టి చంపి.. తాను ఆత్మహత్య
నల్గొండ: జిల్లాలోని నల్గొండ మండలం బుద్దారంలో ఆదివారం తెల్లవారుజామున దంపతులు మృతి కలకలం సృష్టించింది. భార్య రాములమ్మ(50)ను శామయ్య అనే భర్త కట్టెతో కొట్టి హత్యచేశాడు. భార్య చనిపోయిన అనంతరం పురుగులమందు తాగి...
హోంగార్డు ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబకలహాలకు జీవితంపై విరక్తి చెందిన విషం తీసుకుని హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం సైఫాబాద్...
కుక్కల దాడిలో బాలుడు మృతి
మనతెలంగాణ, హైదరాబాద్ : కుక్కలు దాడి చేయడంతో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన నగరంలోని బహదూర్పుర, అసద్బాబానగర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....స్థానికంగా ఉంటున్న మోహినుద్దిన్ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమారుడు...