Home Search
ప్రతిపక్షాల ధోరణి - search results
If you're not happy with the results, please do another search
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
ప్రతిపక్షాలు టార్గెట్గా కేంద్ర ఎజెన్సీల దాడులు: కెటిఆర్ ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అదే విధంగా ఎన్నికల సమయంలో మోడీ చెప్పినట్లుగా ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్రధానికి లేఖ రాసిన కెటిఆర్.....
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...
ఎన్నికల్లో ఓటమి తప్పదని వారికి తెలుసు: ప్రధాని మోడీ
రానున్న ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని వారికి తెలుసు
దేశ ప్రగతికి ప్రతిపక్షానికి రోడ్మ్యాప్ లేదు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో బద్ధ శత్రువులు
ఇతర ప్రాంతాల్లో జిగ్రీ దోస్తులు: విరుచుకుపడిన ప్రధాని మోడీ
తిరువనంతపురం:...
పనిచేయరు.. చేయనివ్వరు
న్యూఢిల్లీ : విచ్ఛిన్నకర, ప్రతికూల రాజకీయాలకు దిగుతున్న ప్రతిపక్షాల తీరుపై క్విట్ఇండియా పిలుపు సమయోచితం సందర్బోచితం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని ప్రతిపక్షాలు కొన్నింటికి ఈ దేశం ముందుకు వెళ్లడం...
కోటా తీర్పుపై రభసభ
రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్
తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా...
జర్మనీలో మారుతున్న రాజకీయం
ఇండియాలోనే కాక ప్రపంచమంతా మత వాద పక్షాలు అధికారానికి రావడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. వాటిల్లో జర్మనీ ఒకటి. ఉత్తర జర్మనీలో హాంబర్గ్ నగర సమావేశ మందిరం (సిటీ హాల్) ముందు జనవరి...
ఇంతకూ ప్రధానిది ప్రతిపక్షమా?
543 సీట్లూ తనవే అంటాడు
తమిళనాడు సిఎం స్టాలిన్
స్పెయిన్ నుంచి తిరిగిరాక
చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తానో ప్రతిపక్ష నేతను అనే ధోరణిలో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో...
మళ్ళీ ఏకమవుతారా?
ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) వ్యూహకర్త, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తిరిగి బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ కూటమిలో చేరిపోడం జాతీయ...
దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!
ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు
బిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కెసిఆర్
బిఆర్ఎస్ దుబ్బాక ఎంఎల్ఎ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై
హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్...
ఈ ఎన్నికల్లో కనిపించని ‘ఇండియా’
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో గల ఎన్డిఎ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఉనికి ఆ తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలతోనే ఉనికి...
దార్శనికుడు, పాలనాదక్షుడు..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల అయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందు గా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తప్పనిసరి తద్దినం...
కాంగ్రెస్ పార్టీపై అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఇతర పార్టీలను ఫూల్ చేస్తూ నిండా ముంచే కాంగ్రెస్
తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎస్పి నేత అఖిలేష్
ఇండియా కూటమి విషయంపై పునరాలోచన
మధ్యప్రదేశ్ సీట్ల పీటముడితో అగాధం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి...
టర్కీ దారిలో నరేంద్ర మోడీ!
దేశమంతా ఒకే ఎన్నికలు, నేర శిక్షాస్మృతిని కాషాయీకరించడం, రాజ్యాంగ మౌలికసూత్రాలను తిరస్కరించడం, నూతన రాజ్యాంగం గురించి మాట్లాడడం, రహస్యంగా పార్లమెంటు ఎజెండా భారత దేశంలో అసలు ఏం జరుగుతోంది? టర్కీ అధ్యక్షుడిగా తయ్యీప్...
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు
న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ )...
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు
భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు...
సభ్యుల తీరు మారే వరకూ సభకు రాను: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ : లోక్సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ధోరణిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభామర్యాదలను తగు విధంగా పాటించే వరకూ తాను సభకు హాజరుకాబోనని నిర్ణయించుకున్నారు....