Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఆ ఇద్దరు దుర్యోధన, దుశ్శాసనులు
మోడీ, షాపై మమత మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను దుర్యోధన, దుశ్శాసనులుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
సరికొత్త ఢిల్లీ పాదుషా!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’
సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
కాంగ్రెస్ భవిష్యత్తు!
కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం...
‘క్వాడ్’ అధినేతల భేటీ!
పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొట్టమొదటిసారిగా రేపు శుక్రవారం నాడు జరుగబోతున్న నాలుగు ‘క్వాడ్’ దేశాల (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేతల పరోక్ష (వర్చువల్) శిఖరాగ్ర సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. జో...
వేలాదిమందితో సభలు నిర్వహిస్తున్నవాళ్లు.. రైళ్లు నడిపితే నిందలు మోపుతారా..?
శివసేన ప్రతిక సామ్నా
ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నిందలు మోపుతోందని శివసేన మండిపడింది. ప్రధాని మోడీసహా కేంద్రమంత్రులు, బిజెపి నేతలు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వేలాదిమందితో భారీ...
కరోనాతో రూ.52 వేల కోట్ల నష్టం వాటిల్లింది: కెటిఆర్
హైదరాబాద్: మనం కలలో కూడా ఊహించని ఉత్పాతం కరోనా రూపంలో వచ్చిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రికగ్నైస్డ్ స్కూల్స్ మెనేజ్మెంట్ ఆసోషియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కరెస్పాండెన్స్, టీచర్ల సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు....
ప్రజలే బలి పశువులు!
పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల వద్ద ఉగ్ర నాట్యం చేస్తున్నది. దీని వల్ల అన్ని వస్తువుల ధరలు పేట్రేగిపోయి జనజీవనాన్ని అశాంతికి, అభద్రతకు గురి చేసి దేశానికి చెప్పనలవికానంత హాని కలిగిస్తున్నాయి....
బెంగాల్ ఎన్నికల వేడి!
ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు,...
వాటితో రిజర్వేషన్లు కోల్పోతున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ప్రశ్నించేవారు కావాలో పరిష్కరించే వారు కావాలో పట్టభద్రులే ఆలోచించుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్...
ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు...
దీదీ ‘వర్సెస్’ సువేందు
57మందితో తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో సవాళ్లు, ప్రతిసవాళ్ల అనంతరం ప్రతిష్ఠాత్మకమైన నందిగ్రాం స్థానానికి సువేందు అధికారిని బిజెపి తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. బెంగాల్లో 57 స్థానాలకు...
అంతటా ప్రజాస్వామ్యంపై దాడి!
ప్రాణాంతక కరోనా మహమ్మారి, ఆర్థిక, శారీరక అభద్రత, హింసాత్మక సంఘర్షణ ప్రపంచంపై ముప్పు తీసుకు రావడంతో 2020లో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం నిత్యం శ్రమించే ఉద్యమకారులకు నిరంకుశ శక్తులపై తమ పోరాటంలో నూతన...
24 గంటల్లో ఎప్పుడైనా టీకా
ప్రజల సమయానికి విలువ
నిన్నటి వరకు కోటీ 56 లక్షల డోసులు
కొత్త కేసులు 14,989, మరణాలు 98
కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో భాగంగా సమయ...
రాజకీయ నేతలకు మొద్దు సూదులు వాడుతారా?
నర్సులతో మోడీ సరదా మాట
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులకు తోలు మందమంటారు. వీరికి కొవిడ్ టీకాలు వేసేందుకు బలమైన ప్రత్యేక సూదులు ఏమైనా ఏర్పాటు చేస్తారా? అని ప్రధాని మోడీ ఎయిమ్స్లో నర్సులతో...
బిజెపిని దూరం పెట్టి దేశానికి దారి చూపండి
తమిళనాడు ప్రజలకు రాహుల్ పిలుపు
నాగర్కోయిల్: ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర అనే భావనను ప్రచారం చేస్తూ భాషకు, సంస్కృతికి ప్రతికూలంగా మారిన శక్తులను దూరం పెట్టి భారతదేశానికి మార్గం చూపాలని...
అవినీతితో బిజెపి చెట్టపట్టాల్: అమిత్షాకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: తమ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అవినీతి ఆరోపణలను డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తిప్పికొట్టారు. తమిళనాడులో అధికార ఎఐఎడిఎంకె చేతులు కలిపి అవినీతితో అంటకాగుతోంది బిజెపియేనని...
బిజెపితో కలిసి పోటీ.. పొత్తు కుదరకపోతే ఒంటరిగా
ఆర్పిఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే
లఖ్నో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బిజెపితో కలిసి పోటీ చేస్తుందని ఆర్పిఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్అథవాలే తెలిపారు. 2022లో జరిగే...
బొమ్మల తయారీలో ఆత్మనిర్భర్ సాధించాలి
ఇండియా టాయ్ ఫేర్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో దేశీయ పరిశ్రమ వాటా మరింత పెరిగేందుకు చేసే కృషిలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితం, పునరుద్పాకతతో కూడిన ఆట...