Friday, March 29, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Parliament from today

నేటి నుంచి పార్లమెంట్

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...
Israel hamas war

యుద్ధాలకు కారణం అగ్రరాజ్యాలే!

వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు! తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తున్నాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను...
Nationwide census and economic surveys: Rahul promises

మాకు నితీశ్ అవసరం లేదు: రాహుల్ గాంధీ

పూర్ణియా: బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్‌బంధన్ పోరాడుతుందని, ఇందుకు తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్...

గాంధీని చంపుతూనే ఉన్నారు

గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? గుజరాత్ సంఘ్ విద్యా సంస్థ ‘సుఫలం శాల వికాస్ సంకుల్’ 12.10.19న 9వ తరగతి పరీక్షల్లో ప్రశ్న. గాంధీది హత్య కాదని సంఘ్ ఉవాచ. గాంధీ చావు...
Kishan Reddy

పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేయనున్నది

ఏ పార్టీతో జత కట్టే అవసరం బిజెపికి లేదు శక్తివందన్ వర్క్ షాపుల్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఒంటరిగానే పోటీ చేస్తుందని,...
Nitish Kumar should apologize to Biharis: Asaduddin

నితీశ్ కుమార్ బీహారీలకు క్షమాపణ చెప్పాలి: అసదుద్దీన్

మన తెలంగాణ / హైదరాబాద్ : స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం కూటములు మారుతున్న జెడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తక్షణమే బీహారీలకు క్షమాపణ చెప్పాలని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు...
Nitish kumar vs Congress

‘నితీశ్ కుమార్ ఊసరవెల్లి’

పాట్నా: రాజకీయ కూటములను పలుమార్లు మార్చడంలో జెడియు అధినేత నితీశ్ కుమార్ ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ  చురకలు అంటించింది. జెడియు అధినేత నితీశ్ కుమార్ బిజెపితో జతకట్టి ప్రభుత్వాన్ని...

అయోధ్య రామునికి ‘రాగ్ సేవ’

అయోధ్య : అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో ‘శ్రీరామ్ రాగ్ సేవ’ ఉత్సవంలో పాల్గొననున్న ప్రముఖ కళాకారుల్లో హేమమాలిని, అనూప్ జలోటా, మాలినీ అవస్థి, అనూరాధ పౌడ్వాల్, సోనాల్ మాన్‌సింగ్ కూడా...
Padma Vibhushan award goes to chiranjeevi

నాకు దక్కిన గౌరవం వాళ్లదే: చిరు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. పద్మవిభూషణ్ అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని తన ట్విట్టర్ లో చిరంజీవి తెలిపారు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా తనని సొంత మనిషిగా,...

వారం రోజుల్లో ఎంపి అభ్యర్థుల ఎంపిక

మన తెలంగాణ/హైదరాబాద్: వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ...
Former Karnataka CM Jagadish Shettar joins BJP

సొంతగూటికి మాజీ సిఎం జగదీశ్ శెట్టర్

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సొంతగూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన శెట్టర్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆయనకు...

భారత రత్నం

దేశ శిఖరోన్నత నాయకుల్లో ఒకరు, సామాజిక న్యాయజ్యోతి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు అత్యున్నత భారతరత్న అవార్డును ప్రకటించడం జాతి గర్వించదగిన పరిణామం. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించాలి. రాజ్యాంగ...
PM Modi in Ayodhya Ram Mandir Pran Pratishtha ceremony

లౌకికతత్వమా? మతరాజ్యమా!

‘భగవంతుడు నన్ను భారత ప్రజల ప్రతినిధిగా నియమించాడు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఈ నెల 12న దీక్ష చేపట్టిన సందర్భంగా అన్నారు. ‘భారత రాజకీయాలు...
Chinese Spy Ship Approaches Maldives In New Worry For India

‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా గూఢచారి నౌక

మాల్దీవుల దిశగా పయనం భారత్‌లో ఆందోళన న్యూఢిల్లీ : ఒక ‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. మాల్దీవుల మంత్రులు...
2.5 billion year old black stone statue of Ram Lalla

2.5 బిలియన్ ఏళ్ల నాటి కృష్ణ శిలతో రామ్ లల్లా విగ్రహం

కర్నాటక నుంచి ప్రత్యేకంగా రవాణా న్యూఢిల్లీ : సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన రామ్ లల్లా లేక బాల రాముని విగ్రహానికి అయోధ్యలోని కొత్త రామ మందిరం కొత్త ఆశ్రయం...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...

రామజన్మభూమి కోసం 5 శతాబ్దాల పోరాటం

అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లు, ఆలయాల వద్ద నుంచి...

తమిళనాడులో పోలీస్‌లపై మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం

చెన్నై : తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్‌లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...

5 శతాబ్దాల నిరీక్షణ, కల సాఫల్యం: అమిత్ షా

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠతో ఐదు శతాబ్దాల నిరీక్షణ, కల సోమవారం సఫలం అయ్యాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ క్షణం కోసం...
Jai Sriram ... today the child Rama entered the sacred temple

జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు

మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం రాముడు కొలువుదీరే వేళాయే సాకారమవుతున్న శతాబ్దాల కల సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య రామ్‌లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ 7వేల...

Latest News