Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
చరిత్ర సృష్టించిన టిసిఎస్
ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఐటి బ్రాండ్గా అవతరణ
రెండో స్థానంలో ఇన్ఫోసిస్
నాలుగో స్థానానికి పడిపోయిన ఐబిఎం
బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) ప్రపంచం...
ముంబై ఉగ్రదాడుల నిందితులకు పాక్ ఆశ్రయం
ఐరాస వేదికగా పాక్ దారుణాలను ఎండగట్టిన భారత్
న్యూఢిల్లీ : 2008 లోజరిగిన ముంబై ఉగ్రదాడుల నిందితులను పాకిస్థాన్ ఇంకా పోషిస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉగ్రదాడులకు సంబంధించి ఆయా ఉగ్రవాదులకు ఏదో...
రాజ్భవన్ లో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్
హైదరాబాద్: 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్భవన్ లో మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,...
ధృడమైన ఫెడరల్ స్ఫూర్తికి ప్రతినబూనుదాం
రాష్ట్రాల హక్కులను సంరక్షించబడితేనే దశదిశలకు ప్రజస్వామ్య ఖ్యాతి
పాలనా వికేంద్రీకరణతో ఆ పునాదులు మరింత పటిష్టం
భిన్నత్వంలో ఏకత్వం భారత విశ్వమానవతత్వానికి ప్రతీక
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన...
కేంద్రం ‘జల’కాలాట
తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అలవిమాలిన ఆలస్యం
కృష్ణ జలాల్లో నేటికీ నోచుకోని నికర జలాల కేటాయింపు
కొత్త ట్రిబ్యునల్పై 4నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు
సుప్రీంలో తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నా...
73వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు: కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ...
ఖర్చులోనూ ఖతర్నాక్
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 8నెలల్లోనే
రూ.1.01 లక్షల కోట్ల వ్యయం
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్లో కేటాయించిన పథకాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి,...
బాలపురస్కార గ్రహీతలతో ప్రధాని మాటా మంతీ
ఓకల్ ఫర్ లోకల్కు మద్దతు ఇవ్వాలని పిలుపు
న్యూఢిల్లీ: ‘దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వడమే లక్షంగా చేపట్టిన ‘ ఓకల్ ఫర్ లోకల్’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ...
తప్పులు సరిదిద్దుతున్నాం
ఎందరో మహానుభావులను విస్మరించిన గత ప్రభుత్వం
భారత స్ఫూర్తిని
పునరుద్ధరించే లక్షంతోనే
అజాదీకా అమృత్
మహోత్సవాల నిర్వహణ
ఇండియా గేట్ వద్ద నేతాజీ
హోలోగ్రామ్ విగ్రహాన్ని
ఆవిష్కరిస్తూ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత...
మోడీ నెం.1
బైడెన్కు ఆరో స్థానం...చివరి స్థానంలో జపాన్ ప్రధాని
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోడీ అగ్రస్థానాన్ని సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్...
దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?
పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు...
హైదరాబాద్లో ఫార్ములా ‘ఈ-రేస్’
నవంబర్ నుంచి మార్చి మధ్యలో ప్రపంచస్థాయి ఆతిథ్యం
ఫార్ములా ఈ-టీమ్తో మంత్రి కెటిఆర్ సమక్షంలో ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాలను
ప్రోత్సహించాలి
సీతారాంపూర్-దివిటిపల్లిలో
ఈవీ క్లస్టర్లు : మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ...
పది మంది సంపదతో 25 ఏళ్లపాటు పిల్లలను చదివించ వచ్చు
కోట్లాధిపతుల సంఖ్య 39 శాతం నుంచి 142 కు పెరుగుదల
142 కోట్లాధిపతుల ఉమ్మడి సంపద రూ. 53 లక్షల కోట్లు
కేవలం 10 మందిపై ఒకశాతం అదనపు పన్ను విధించినా చాలు...
కథక్ కళాకారుడు పద్మవిభూషణ్ బిర్జూ మహరాజ్ కన్నుమూత..
న్యూఢిల్లీ: కథక్ కళాకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జూ మహరాజ్(83) కన్నుమూశారు. ఢిల్లీలోని నివాసంలో గుండె పోటుతో ఆయన మరణించారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తన మనువళ్లతో కలిసి...
దేశ ప్రజలకు ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు
సాంస్కృతిక భిన్నత్వానికి ప్రతీక అంటూ ట్విట్
న్యూఢిల్లీ: సంక్రాంతి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక భిన్నత్వమున్న దేశంలోని...
మరికొన్ని వారాల్లో సగం ఐరోపాకు కరోనా : డబ్లుహెచ్ఒ
జెనీవా : రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం ఒమిక్రాన్ వ్యాపిస్తుందన్నారు....
ఈ ఫలితం ఆ దేవుడు ఇచ్చిందే
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ...
300 జిల్లాల్లో 5 శాతం మించిన కరోనా పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశం లోని దాదాపు 300 జిల్లాల్లో వారం వారీ కరోనా కేసుల పాజిటివిటీ 5 శాతం మించి ఉందని, కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అత్యధిక కరోనా కేసుల రాష్ట్రాలుగా...
ఎలాంటి వేరియంట్లనైనా నియంత్రించే కొత్త వ్యాక్సిన్లు తప్పనిసరి : డబ్ల్యుహెచ్ ఒ
వ్యాప్తిలో డెల్టా వేరియంట్ను అధిగమిస్తున్న ఒమిక్రాన్
జెనీవా : ఒమిక్రాన్ లేదా భవిష్యత్తులో సంక్రమించే మరే వేరియంట్లనైనా అత్యంత ప్రభావవంతంగా నియంత్రించగల సామర్ధ్యం కలిగిన కొత్త వ్యాక్సిన్లను తక్షణం రూపొందించవలసిన అవసరం ఉందని ప్రపంచ...
జీ తెలుగు సువర్ణ అవకాశం.. అను-ఆర్యలపై మీ ప్రేమను తెలియచేయాలంటే..
మనమందరం రోజూ టెలివిజన్ చూస్తాం. ఎన్నో షోస్ అందులో ప్రసారమవుతుంటాయి. అందులో కొన్ని కథలు మాత్రమే మనసును హత్తుకుంటాయి. ఎందుకు? ఆ కథలు మనకు వినోదం పంచడమే కాకుండా మారుతున్న సమాజ స్థితిగతులను...