Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
ఉన్న వనరులు వాడుకుంటే మహా భారత్
తెలంగాణ విధానాలు దేశానికి ఆదర్శం
టిఎస్ ఐపాస్, టిఎస్ బిపాస్ కొత్త పంచాయతీ రాజ్ మున్సిపల్ చట్టాలు ల్యాండ్ రికార్డు మేనేజ్మెంట్లో కొత్త విధానం ఆదర్శప్రాయమైనవి
హార్వార్డ్ ఇండియా సదస్సులో మంత్రి కెటిఆర్
దేశంలోని వనరులను, అవకాశాలను...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం..
న్యూఢిల్లీ: అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు. ప్రతిసమస్యకు...
మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?
బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా... ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా
మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం
న్యూఢిల్లీ : అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు....
అత్యాచారాలకు దుస్తులు కారణమా?
ఆడవాళ్ళు రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తున్నారు. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి. మృగాళ్ళ మాట. చిన్నారులనూ, వృద్ధులనూ వదలరు. అంగాలే ఎదగని పిల్లల గౌన్లు, ముడతల ఒంటిని కప్పిన కంపు కోకలు ‘మగతనాన్ని’ రెచ్చగొడతాయా? అత్యుత్తమ...
ప్రపంచవ్యాప్తంగా 19 శాతం తగ్గిన కరోనా కొత్త కేసులు
ప్రపంచ ఆరోగ్యసంస్థ WHO వారాంతపు నివేదిక వెల్లడి
జెనీవా : గతవారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు 19 శాతం వరకు తగ్గాయని , మరణాల రేటు నిలకడగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ...
ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం: జో బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడి చేసేందుకు అవకాశం ఉన్నందున, అందుకు ప్రతిస్పందించేందుకు అమెరికా కూడా సిద్ధంగానే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాక యుద్ధం అంచుల నుంచి వెనక్కి...
227 బిలియన్ డాలర్లు
కీలక మైలురాయి చేరుకున్న భారత్ ఐటి ఆదాయం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(202122) ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం 15.5 శాతం వృద్ధిని నమోదు చేసి 227 బిలియన్ డాలర్ల ఆదాయం...
లఖింపూర్ఖేరీ కేసులో మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాకు బెయిలు
లఖింపూర్ఖేరీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన లఖింపూర్ఖేరీ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్...
కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యోగి
లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరెవరూ అక్కరలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.“ బేకార్ ”...
నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో జిల్లెల అన్నికరెడ్డి పేరు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి చిన్నవయస్సు పారాగ్లైడర్గా నోబెల్ వరల్డ్ రికార్డ్లో పేరు నమోదు చేసుకున్న జిల్లెల అన్నికరెడ్డిని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు....
రాహుల్ బజాజ్ కన్నుమూత
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. బజాజ్ ఆటోకు మారు పేరుగా నిలిచిన రాహుల్ బజాజ్ వయస్సు 83 ఏళ్లు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే...
చైనాలో తయారు చేసి భారత్లో అమ్ముతామంటే కుదరదు
ఎలాన్ మస్క్కు స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: టెస్లా కార్లు, ఎలాన్ మస్క్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలుకొట్టారు. భారత్లో తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తామని...
అప్పుడే ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయి: ఎర్రబెల్లి
హైదరాబాద్: అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతి, సంతోషాలు కలుగుతాయని, శాంతి సౌఖ్యాలు విరాజిల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి...
లతామంగేష్కర్ ఆఖరి మాటలు……
హైదరాబాద్: లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు. అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గేరేజ్ లో వుంది. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార...
పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రపంచంలోనే...
పటేల్ విగ్రహాన్ని సందర్శించిన కొప్పుల
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. 597 అడుగుల...
ఈ శతాబ్దం మధ్య నాటికి ఎవరెస్టుపై హిమనదం మాయం
ఖాట్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరు తెచ్చుకున్న ఎవరెస్టు పర్వత శిఖరంపై ఉన్న 2000 ఏళ్ల నాటి హిమనదం ఈ శతాబ్దం మధ్యకల్లా అంతర్ధానం కానుందని, ఎందుకంటే ఎవరెస్టు పర్వతంపై మంచుగడ్డ...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
మేడారానికి జాతీయ హోదా
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...