Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు తథ్యం
గీతం అధ్యాపకులతో ట్రాయ్ చైర్మన్ డాక్టర్ పిడి వాఘేలా
హైదరాబాద్ : ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక...
స్విమ్స్ లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స : టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ(స్విమ్స్)లో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ హాస్పిటల్) లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా అన్ని...
పేదరిక లెక్కలు: వాస్తవాలు
ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి...
ప్రాణాంతక వ్యాధి సెప్సిస్
మన శరీరంలో బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ తదితర ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు శరీరం ఒక ప్రత్యేక మార్గంలో స్పందిస్తుంది. ఈ ప్రతిచర్య సమయంలో అనేక రకాల ఎంజైమ్లు, ప్రొటీన్లు శరీరం విడుదల చేస్తుంది. ఇన్ఫెక్షన్ల...
పటిష్ట పునాది విద్య ఆవశ్యకత
నూతన విద్యా విధానం -2020 ప్రకారం కొత్త పుస్తకాలను తయారు చేసే పనిలో ఎన్సిఇ ఆర్టి నిమగ్నమై ఉన్నది. ఎన్సిఎఫ్- 2022 ప్రకారం ముఖ్యంగా ప్రీ స్కూల్ మూడు సంవత్సరాలు, ఒకటవ, రెండవ...
మిషన్ ఇంధ్రదనస్సు 5 పై వర్క్షాప్
సుబేదారి: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంధ్రదనస్సు . 5లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని పాక్షికంగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు....
న్యూ సారిడాన్ తలనొప్పి నివేదిక..
దేశంలోని బేయర్స్ కన్స్యూమర్ హెల్త్ డివిజన్ నుండి నెం.1 తలనొప్పి నివారణ బ్రాండ్ సారిడాన్ తన జాతీయ తలనొప్పి సర్వే యొక్క రెండవ ఎడిషన్ను విడుదల చేసింది. ఈ సమగ్ర నివేదిక కోవిడ్...
దేశంలో పెరుగుతున్న నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు..
దేశంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, డైస్లిపిడెమియా వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (NCDలు) భారం అధికంగా ఉంది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్లు పైబడిన 33,537మంది, గ్రామీణ...
కాలుష్య కోరలు..
న్యూఢిల్లీ : దేశంలో కాలుష్య సమస్య ఇప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించకుంది. ప్రాంత భేదాలు లేకుండా కాలుష్యం సమాన స్థాయిలో కోరలు సాచుతోంది. ఇక విధాన...
AI- ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) హైదరాబాద్, వేరియన్ యొక్క అత్యంత అధునాతన ఉపరితల మార్గదర్శక వ్యవస్థ, IDENTIFY™ సాంకేతికతతో అనుసంధానించబడిన AI- ఆధారిత సంపూర్ణ పరిష్కారం ఎథోస్ రేడియోథెరపీ ని ప్రారంభించినట్లు...
కొద్ది మంది గుప్పెట్లో సంపద!
దేశంలో గ్రామీణ, పట్టణ పేదల పరిస్థితి అత్యంత ప్రమాదకరం గా ఉంది. ఉపాధి కరువై వచ్చే ఆదాయం వారిని అపహాస్యం చేస్తున్నది. రెక్కల కష్టంతో కడుపులోకి గంజి పోసుకుందా మన్నా పని కల్పించలేని...
మోడీ అమెరికా పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భారత్-అమెరికా వ్యూహాత్మక మరియు వాణిజ్య సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళింది. ద్వైపాక్షిక సంబంధాలకు అపారమైన అవకాశాలకు మార్గం సుగమం చేసింది. ఇండో-యు.ఎస్ గ్లోబల్ ఛాలెంజ్ ఇన్స్టిట్యూట్లు...
వినికిడి లోపం నివారణ కోసం కృషి చేయాలి
హైదరాబాద్ : దేశంలో పెరిగిపోతున్న వినికిడి లోపం నివారణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. మానసిక వైకల్యం పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బధిరుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ 143వ...
అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత ప్రభావితం: బైడెన్
వాషింగ్టన్ : గతంలో కన్నా అమెరికాభారత్ ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్రియాశీలకమై ప్రపంచంలో “అత్యంత ప్రభావితం” అయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ చారిత్రక అధికారిక పర్యటనతో...
చతుర్వేద హవనం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో
తిరుపతి: లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడిఈవో ఎవి...
ఔషధ విషాదాలు!
ఔషధ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చక్రవర్తి భారత్. ఆ స్థాయిని కోల్పోతామనే భయాన్ని కలిగిస్తూ మన మందులు వివిధ దేశాల్లో వికటించిన సందర్భాలు ఇటీవల సంభవించాయి. మొదటిసారి అటువంటి ఉదంతం...
సిఎం కెసిఆర్ స్ఫూర్తితో ‘ఛలో మైదాన్’ చేపడదాం
క్రీడలతో ఆరోగ్యమే కాదు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు
బడి బాటలాగే స్వచ్ఛందంగా చలో మైదాన్లో అందరూ భాగమవుదాం
శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఛలో మైదాన్ చేపడదామని తెలంగాణ...
డిజిపి కార్యాలయంలో ఘనంగా ’తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా డిజిపి కార్యాలయంలో ’తెలంగాణా ఆధ్యాత్మిక దినోత్సవం’ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానందచే...
సవాళ్లను తిప్పికొట్టేందుకు మరింతగా కలిసికట్టు
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో తొలి అధికార పర్యటనకు మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్కు ఆయన ప్రయాణం సాగుతుంది. కలిసికట్టుగా పయనిస్తూ ఉమ్మడి...
నకిలీ మందులపై కేంద్ర ప్రభుత్వ జీరోటాలెరెన్స్ విధానం
న్యూఢిల్లీ : నకిలీ మందులపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని, జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. భారత్లో తయారైన అనేక దగ్గు సిరప్ల కారణంగా మరణాలు...