Home Search
ప్రమాణ స్వీకారం - search results
If you're not happy with the results, please do another search
ఎంపిగా మారిన పరుగుల రాణి..
సంతోషంగా ఉందంటూ మోడీ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత పరుగుల రాణి పిటి ఉష రాజ్యసభ సభ్యురాలిగా మారిపోయారు. ఇటీవలే దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికైన సంగతి,...
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం… ఓటు వేసిన ప్రధాని మోడీ
ఢిల్లీ: సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యుపి సిఎం యోగి, తమిళనాడు సిఎం స్టాలిన్, పలువురు మంత్రులు,...
నేడే రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్
బరిలో ఎన్డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున
యశ్వంత్ సిన్హా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేసిన
ఎన్నికల కమిషన్ 21న ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ: నూతన రాష్ట్రపతి ఎన్నిక సోమవారం జరగనుంది. 15వ భారత...
20న శ్రీలంక కొత్త అధ్యక్షుని ఎన్నిక
19న నామినేషన్ల స్వీకరణ
ఎంపీల రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నిక
కొలంబో : ఈ నెల 20న శ్రీలంక కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా...
ఆధిపత్య పోరుకు తెర
తమిళనాడు ప్రతిపక్షం ఆల్ యిండియా అన్నా డిఎమ్కెలో ఆధిపత్య పోరు వొక కొలిక్కి వచ్చింది. అధికారం అనే సిమెంటు ఊడిపోగానే పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కత్తులు దూసుకున్నాయి. మెజారిటీ మద్దతు...
కరెంట్ అఫైర్స్
11వ ర్యాంకులో భారత్
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)వినియోగాన్ని వేగంగా అభివృద్ది చేస్తున్న జాబితాలో భారత్ 11వ ర్యాంకును సాధించింది.
ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి లిటిల్కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...
తెలంగాణ ‘కాలనాళిక’
రెండువందల ఇరవైనాలుగు సంవత్సరాలు కొనసాగిన అసఫ్ జాహీ, కుతుబ్ షాహిల పాలన నుండి మొదలుపెట్టి ఇప్పటి స్వతంత్య్ర భారతదేశ అమృతోత్సవ సంవత్సరందాకా నిజామ్ రాజ్యం/ తెలంగాణలో వరంగల్లు కేంద్రంగా గత ఏనభై ఏండ్ల...
నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి… రాష్ట్రపతి రేసులో ఇద్దరే
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం నాటికి ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాలు...
మహారాష్ట్ర స్పీకర్ ను ఎన్నుకోవడంలో షిండే వర్గం గెలుపు!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ఓటింగ్కు ఒకరోజు ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరం ఆదివారం భారీ విజయాన్ని సాధించింది. స్పీకర్ గా తమ అభ్యర్థిని ఎన్నుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ...
సిఎం షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా
ఏక్నాథ్ ప్రమాణం
వ్యూహం మార్చిన బిజెపి అనూహ్యంగా షిండేకు పీఠం
నడ్డా సూచనతో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన
ఫడ్నవీస్ ఆటో డ్రైవర్ నుంచి సిఎం స్థాయికి షిండే
ముంబై: మహారాష్ట్రలో తొమ్మిది రోజులుగా నెలకొన్న రాజకీయ...
పేదరికమే కొలమానం
కులమేదైనా, మతమేదైనా అందరికీ సమన్యాయం
పేదల అభ్యున్నతే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్షం సంక్షేమ పథకాల్లో
దేశానికే మార్గదర్శకులం రైతు బీమా.. వారి కుటుంబాలకే ధీమా
సిరిసిల్ల ప్రగతి ట్రైనీ ఐఎఎస్లకే బోధనాంశం : మంత్రి...
రాష్ట్ర హైకోర్టు సిజెగా ఉజ్జల్ భూయాన్..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను నియామిస్తూ కేంద్రం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టులో...
దాని కోసం 25 వేల కోట్ల రూపాయలు ఆశ చూపింది: హరీష్ రావు
సిద్దిపేట: ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుదని, సిఎం కెసిఆర్ కూడా మాదాసు శ్రీనివాస్ కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య...
ఒడిశా స్పీకర్ ఎస్ఎన్ పాత్రో రాజీనామా
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొత్త మంత్రివర్గం సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎస్ ఎన్ పాత్రో తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారి ఒకరు...
‘పంచాయతీల నిధులు’ రాష్ట్రాల హక్కు
అన్యాయంగా అడ్డుపడుతున్న నిరంకుశ కేంద్రం
గ్రామ పంచాయతీల
నిధుల్లోనూ బిజెపి ప్రభుత్వం
కిరికిరి పల్లెలకు
నిధులివ్వడంలో ఎందుకీ
తాత్సరం మొండిగా
వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం
ఫెడరల్ వ్యవస్థకు తూట్లు
రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర
ప్రమాణస్వీకార...
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లోనూ బిజెపి సర్కార్ కిరికిరి
పల్లెలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సర్యం చేస్తోంది
మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు...
రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి
జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు...
విక్రమ్ సింఘే ప్రభుత్వంలో చేరం
సంక్షోభ నివారణ చర్యలకు మాత్రం మద్దతు ఇస్తాం
శ్రీలంక ప్రతిపక్ష పార్టీల స్పష్టీకరణ
కొలంబో: ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో తాము భాగస్వాములు కాబోమని శ్రీంకలోని ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ దాదాపుగా...
భారత్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటా: రణిల్ విక్రమసింఘే
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తన పదవీ కాలంలో భారత్తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురు చూస్తున్నానని, స్వాతంత్య్రం తర్వాత అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నందుకు భారతదేశం ఆర్థిక...
కానరాని కమలం!
కేంద్రంలో బిజెపి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నది. 2019 మే లో నరేంద్ర మోడీ ప్రధానిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పదవీ కాలాల్లోనూ మొత్తం దాదాపు...