Home Search
ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని...
కార్గిల్లో పురాతన షియా మసీదుకు అగ్ని ప్రమాదం
కార్గిల్ : కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్లోని కార్గిల్లో ఆదివారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో పురాతన షియా మసీదుల్లో ఒక మసీదుకు అగ్ని ప్రమాదం సంభవించింది. షబ్ఎబరాత్ ప్రార్థనలకు ముందు ఈ...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి
బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు...
న్యూయార్క్లో అగ్ని ప్రమాదం: భారతీయ జర్నలిస్టు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్ కు చెందిన జర్నలిస్టు మృతి చెందాడు. భారత్కు చెందిన ఫజిల్ ఖాన్ అనే యువకుడు (27) కొలంబియా జర్నలిజం స్కూల్లో...
ఎంఎల్ఎ నంది కారు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నిందిత కారు ప్రమాదంలో మృతిచెందడంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పటాన్చెరు శివారులో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందిన విషయం తెలిసిందే....
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. 24 మందికి గాయాలు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది కూలీలను గాయాలు, ఐదుగురు పరిస్థితి...
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
హైదరాబాద్: పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. లాస్య నందిత కారు పటాన్ చెరు ఓఆర్ఆర్...
ఓఆర్ఆర్ పై ప్రమాదం.. బిఆర్ఎస్ యువ ఎమ్మెల్యే మృతి
కారు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత(37) మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై నందిత కారు ప్రమదానికి గురైంది. ఘటనాస్థలిలోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు....
సిద్దిపేట సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 kv సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్ర మాదంలో మంటలు భారీగా చెలరేగుతుండటంతో వి ద్యుత్...
రోడ్డు ప్రమాదంలో నవ వధువులు మృతి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం అన్న సాగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా...
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..9 మంది మృతి
లఖిసరాయి (బీహార్) : బీహార్ లఖిసరాయి జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వ్యక్తులు మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. లఖిసరాయి- సికంద్ర మెయిన్...
నల్లమల ఘాట్లో ప్రమాదం.. ఢీకొన్న రెండు లారీలు
నల్లమల ఘాట్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు - దోర్నాల ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు అదుపుతప్పి ఢీకొన్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్...
మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం..
మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ...
ఓఆర్ఆర్పై ప్రమాదం.. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
యువకుడి మృతి, అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
కేసు దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని...
కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం… తప్పిన ప్రాణనష్టం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జగిత్యాల రహదారిలో సుభాష్నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్నగర్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పూరిళ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం పూరిళ్ల నుంచి మంటలు చెలరేగాయి....
ఔటర్రింగ్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మంగళవారం ఉదయం కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి ఔటర్రింగ్ రోడ్డుపై నుంచి బోల్తాపడడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని...
షేక్పేటలో అగ్నిప్రమాదం
మనతెలంగాణ, సిటిబ్యూరోః ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన షేక్పేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి...
కొందుర్గు ఐరన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు బయటకు పరుగులు...
జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలంలోని జగద్గిరిగుట్టలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉషాముళ్లపూడి వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు....