Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
విదేశాల్లో విద్యాభ్యాసానికి యువతకు చేయూత
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/ హైదరాబాద్: ఓవర్సీస్ స్కాలర్ షిప్పుల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...
7.9 శాతానికి దిగివచ్చిన కరోనా పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి అదుపు లోకి వస్తోంది. కొత్త కేసులు , పాజిటివిటీ రేటు తగ్గుతుండడం, ఊరట కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 16.03 లక్షల...
భారత్ నిర్మించిన ఐదో స్కార్పియన్ క్లాస్
జలాంతర్గామి తొలి సముద్రయానం!
న్యూఢిల్లీ: భారత నావికాదళం సరికొత్త జలాంతర్గామి మంగళవారం తొలిసారి సముద్రయానం చేసింది. ఫ్రెంచ్ నిర్మించిన స్కార్పియన్ క్లాస్ ఆరు జలాంతర్గాములలో ఇది ఐదోవది. ఈ జలంతర్గామని కఠినంగా పరీక్షించాక ఈ...
ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం
రాఫెల్ మెరైన్ విమానాన్ని పరీక్షించిన భారత్!
కోల్కతా: రాఫెల్ యుద్ధ విమానం సముద్ర నమూనాను గోవా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ నావికా యుద్ధ విమానంను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక...
రక్షణ బడ్జెట్కు రూ.5.25 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : రక్షణ బడ్జెట్కు 2022 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.25 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78 లక్షల కోట్ల కంటే 9.82...
ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం పిఎం గతి శక్తి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి...
మృత్యుంజయుడు
దుబాయిలో ఆరు నెలల పాటు కొవిడ్తో
పోరాడి కోలుకున్న కేరళ ఫ్రంట్లైన్ వారియర్
ఆస్పత్రిలో అయిదు నెలల పాటు ఎక్మో మిషన్పైనే ఉన్న విజయ్ కుమార్
దుబాయి: మన దేశానికి చెందిన ఫ్రంట్లైన్ వారియర్ ఒకరు యుఎఇలో...
4 కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91, 127 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర...
పాలనా సౌధాల్లో కొవిడ్ పాగా
రాష్ట్ర పాలనాకేంద్రం బిఆర్కె భవన్లో కరోనా కలకలం
మహమ్మారి బారిన కీలక శాఖల్లోని అధికారులు, సిబ్బంది
పంచాయతీరాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, డిహెచ్ శ్రీనివాసరావుకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900మంది పోలీసు సిబ్బందిపై కొవిడ్ పంజా
ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్య...
పిజి మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం
ఈ నెల 15 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
దరఖాస్తు కు చివరి తేదీ జనవరి 22
పిజి యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజి నారాయణ రావు...
‘శరణం అయ్యప్ప’ ఎలా వచ్చింది?
పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల, జైనుల ప్రాబల్యంలో వుంది. అందుకు ఆధారాలు చాలా దొరికాయి. ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి. అలపుజ (కరుమాదికుట్టన్), నెయ్యంటింకర, కరునాగప్పల్లి,...
12 నుంచి నీట్-పిజి కౌన్సిలింగ్
కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: నీట్-పిజి కౌన్సిలింగ్ను జనవరి 12 నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్మాండవీయ తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కొవిడ్పై పోరాడుతున్న సమయంలో దేశానికి...
సెట్లకు కన్వీనర్ల నియమాకం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసినట్లు చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సెట్లకు సంబంధించి కన్వీనర్లను శుక్రవారం...
సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!
భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
మెయిన్, అడ్వాన్స్డ్ షెడ్యూల్పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ
డిసెంబర్ ముగుస్తున్నా వెలువడని జెఇఇ షెడ్యూల్
కరోనాతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్...
జూన్లో సెట్స్
సంక్రాంత్రి తర్వాత షెడ్యూల్ విడుదల
కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యామండలి
హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) జూన్ నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి....
ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను...
ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఐపిఎల్ మెగా వేలం?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు, ఎనిమిది తేదీల్లో నిర్వహించే అవకాశాలున్నట్టు తెలిసింది. వచ్చే ఐపిఎల్ సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు ప్రవేశించనున్నాయి. ఇప్పటి...
కొవిడ్ కట్టడికి మరో కొత్త ఆయుధం
నేజల్ స్ప్రేను పరీక్షించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ : కొవిడ్ కట్టడికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్ అనే ఔషధాన్ని వారు పరీక్షించారు....