Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
బల పరీక్షకు ఆప్ సర్కార్ సిద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనున్నది. తమకు రూ. 25 కోట్లను ముట్టచెబుతామని ప్రలోభ...
విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ కుమార్
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం అసెంబ్లీలో కీలకమైన విశ్వాస పరీక్షలో నెగ్గింది. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 129 మంది ఎంఎల్ఎలు వోటు వేశారు. వారిలో ప్రతిపక్ష...
రాష్ట్రంలో ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల..
హైదరాబాద్ ః విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల...
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి 22 వరకు అన్ని తరగతుల ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది....
ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇంటర్బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించిం ది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్...
సైనిక్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తులు
భద్రాద్రి కొత్తగూడెం: 2024-2025 విద్యా సంవత్సరంలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో ప్రవేశానికి విద్యార్ధులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. పాఠశాలలో చదివిన బాల, బాలికలకు నేషనల్...
కర్ణాటక నియామక పరీక్షల్లో అభ్యర్థుల డ్రెస్కోడ్లో కీలక మార్పులు
బెంగళూరు : నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కెఇఎ) డ్రెస్ కోడ్ విధించింది. తల, ముఖం, చెవులు, నోటిని పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని...
ఖరారైన జెఇఇ, నీట్ పరీక్షల తేదీలు..
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. జెఇఇ మెయిన్, నీట్ షెడ్యూల్...
గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..
దేవాస్ : పులి, సింహం, చిరుత వంటి వన్యప్రాణులను చూస్తే ప్రజలు భయపడతారు. కొంత మంది అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జనావాసాలపై దాడులు చేస్తే గ్రామాల నుంచి పారిపోయిన ఘటనలు కూడా...
నవోదయలో ఆరవ తరగతి ప్రవేశాలకు గడువు పొడిగింపు
హైదరాబాద్ ః వచ్చే విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 17 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి వెల్లడించింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు...
స్టీల్ బ్రేస్ రేడియల్ టైర్లను ప్రవేశపెట్టిన ఎంఆర్ఎఫ్
అతిపెద్ద టైర్ల తయారీదారైన ఎంఆర్ఎఫ్, అత్యధిక పనితీరు కలిగిన మోటారు సైకిల్స్ కోసం ఇటీవల కొత్త స్టీల్ బ్రేస్ రేడియల్స్ ని ప్రవేశపెట్టింది. తీవ్ర పరిస్థితుల్లో అసాధారణ పనితీరు కనబరచాల్సిన హై-ఎండ్ మోటారుసైకిల్స్...
పిహెచ్డీ పరీక్షలో స్వల్ప మార్పులు: జెఎన్టియు
హైదరాబాద్ : జెన్ఎన్టియులో ఫుల్ టైమ్, పార్టమ్ పీహెచ్డీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ యూనివర్సిటీ అధికారులు సోమవారం...
అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్...
ఆగస్టు 16 నుంచి ఓయూ పరిధిలో పిజి సెమిస్టర్ పరీక్షలు
పరీక్షల తేదీలకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేయాలి
ప్రిన్సిపాల్స్కు సూచించిన విసి రవిందర్యాదవ్
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 16 నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. శనివారం ఉపకులపతి...
పిజి వైద్య విద్య ప్రవేశాలు
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పిజి వైద్య సీట్ల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆ రోగ్య...
వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు…
ఆన్లైన్ దరఖాస్తు గడువు జులై 31
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. బిఎస్సి మొదటి సంవత్సరంలో 2023-24...
ప్రశాంతంగా సిపిగెట్ పరీక్షలు
81.09 శాతం మంది హాజరు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలను (సిపిగెట్) ప్రశాంతంగా నిర్వహించింది. 45 సబ్జెక్టులో పరీక్షలు నిర్వహించేందుకు జూలై 10 వరకు షెడ్యూల్...
గ్రూప్ 4 పరీక్షకు సర్వం సిద్ధం
సంగారెడ్డి: గ్రూప్ 4 పరీక్షకు జిల్లాలో సర్వం సిద్దం చేశారు. నేడు ఉదయం 10 గంటలకు జిల్లాలోని 101 పరీక్ష కేంద్రాల్లో 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 24 మంది రూట్...
గ్రూప్ 4కు పరీక్షకు సర్వం సిద్ధం
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్ష నిర్వహణకు టిఎస్పిఎస్సి సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం(జులై 1) నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న...
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి ప్రవేశాలకు నోటిఫికేషన్
వచ్చే నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్సిఇటి) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 19వ తేదీ రాత్రి...