Home Search
బండారు దత్తాత్రేయ - search results
If you're not happy with the results, please do another search
ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: వినాయక చివితి పర్వదినం సందర్భంగా సోమవారం 63 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించు కోవటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంత జన సంద్రంగా మారింది. ఖైరతాబాద్...
బాబాయ్ కృష్ణారావు ఇకలేరు
మన తెలంగాణ/హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృష్ణారావు...
సీనియర్ జర్మలిస్టు కృష్ణారావు కన్నుమూత..
హైదరాబాద్ ః సినియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్ లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.రాజకీయ నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృష్ణారావు...
బిజెపి వంద అబద్దాలు… బుక్ లెట్, సిడిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్ను అభినందించిన మంత్రి
బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ :...
ఎల్బీ స్టేడియంలో ముగిసిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు
గన్ఫౌండ్రీ: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడు తాయని, ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకొని గెలిచేందుకు ప్రయ త్నిం చాలి, ఆటల్లో గెలుపు, ఓటములు సహజం అనే విషయాన్ని క్రీడా కారులు గుర్తించాలని...
విద్యతోనే కురుమల అభివృద్ధి సాధ్యం
దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
చేవెళ్ల: రజాకార్ల దురాగతాలను, దుర్మార్గాలపై విరోచితంగా పొరాడిన మహా ధైర్యశాలీ దొడ్డి కొమురయ్య అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రంగారెడ్డి...
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి ఇనాక్ : గవర్నర్
కాచిగూడ : తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి కొలకలూరి ఇనాక్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇనాక్ రచిం చిన రచనలు ప్రభుత్వాలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆయన...
బంగారు బోనమెత్తిన దేశ రాజధాని
చాంద్రాయణగుట్ట : దేశా రాజధాని బంగారు బోనమెత్తింది. తెలంగాణ రాష్ట్ర పండగైన బోనాల ఉత్సవాలు ఢిల్లీ వీధుల్లో సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింభింపజేశాయి. పోతరాజు వీరంగం...శివశత్తుల పూనకాలు...సాంప్రదాయ బోనాలు,బంగారు బోనం, కళాకారుల నృత్యాలు, ఢిల్లీ...
30 ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ
చాంద్రాయణగుట్ట: చారిత్రక పాతబస్తీ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం 75వ (వజ్రోత్సవాలు) వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని 30 అమ్మవారి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధ్యక్షులు రామ్దేవ్...
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా అవతరణ వేడుకలు
పంజాగుట్ట: భారత్ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేడు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెలంగాణ అవతరణ వేడుకలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ...
హిందూ ఏకతను పార్టీలు సాధిస్తాయా?
ఆధ్యాత్మికత, ధార్మికత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన దేశంలో మాదిరిగా దాన్ని రాజకీయాలకు జోడించివాడుకోవడం అనేది ఎక్కడా కనపడదు!? మతం అనేది వాస్తవంగా వ్యక్తిగత విశ్వాసం తప్ప రాజకీయ అనుచితాలు దానికి...
ఎవరెస్ట్ పర్వతంపై తెలంగాణ బిడ్డ
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ ఆదివారం నాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేసి...
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
ఈనెల 20వ తేదీన ప్రత్యేక సావనీయర్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: నారాచంద్రబాబు నాయుడు, బండారు దత్తాత్రేయ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక, విశిష్ట అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్...
కమనీయం.. ‘రాములోరి కల్యాణం’
మన తెలంగాణ/భద్రాచలం: నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోము డు.. శ్రీరామచంద్రుడు.. కల్యాణ రామునిగా మారి.. సౌందర్య రాశి.. సుగుణాల తల్లి సీతమ్మను పరిణయమాడాడు. నునుసిగ్గుల మొలకైన సీతమ్మకు నుదుటన కల్యాణ బొట్టు, బుగ్గన...
బోనమెత్తిన గవర్నర్ తమిళసై
పటాన్ చెరు: పటాన్చెరు పట్టణ శివారులోని రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై తో పాటు హర్యాన గవర్నర్...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
తెలుగువాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్: తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దన్నారు....
సందడిగా అలయ్ బలయ్ వేడుక
సందడిగా అలయ్ బలయ్ వేడుక
డప్పు వాయించి ఉత్సాహపర్చిన మెగాస్టార్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలో అలయ్బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి...
రాష్ట్రంలో బిజెపి విద్వేష రాజకీయాలు
హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు...
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్, మంత్రి తలసాని
హైదరాబాద్: వినయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.....