Friday, April 19, 2024
Home Search

బండారు దత్తాత్రేయ - search results

If you're not happy with the results, please do another search
Ujjain Mahankali Bonalu Celebrations

కోలాహలంగా లష్కర్ బోనాలు

భక్త జనసంద్రమైన ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాలు బంగారు బోనం సమర్పించిన ఎంఎల్‌సి కవిత ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మన తెలంగాణ/సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర భక్తుల...
Telugu desam book released by chandra babu naidu

నేను…’తెలుగుదేశం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

పుస్తకాన్ని రచించిన కంభంపాటి రామ్మోహన్ రావు 40 ఏళ్ల టిడిపి ప్రస్థానంపై పుస్తకం కార్యక్రమానికి హాజరైన వివిధ రంగాల ప్రముఖులు మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన ’నేను -తెలుగుదేశం’...
10 Ministers Take Oath In Punjab

పదిమందితో కొలువుదీరిన పంజాబ్ కేబినెట్

మంత్రులుగా మహిళ డాక్టర్ కౌర్, దళిత నేత చీమా చండీగఢ్ : పంజాబ్‌లో ఆప్ మంత్రివర్గం కొలువుతీరింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో శనివారం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో...
10-year-old boy riding a bicycle

పదేళ్ల కుర్రాడు.. సైక్లింగ్‌లో మొనగాడు

చిన్న వయస్సులోనే జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు ప్రముఖులచే ప్రశంసలు అందుకుంటున్న శశాంక్ రెడ్డి జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ గెలుపే.. లక్ష్యం అంటున్న చిచ్చర పిడుగు శశాంక్ రెడ్డి మన తెలంగాణ/ముషీరాబాద్: కరోనా కాలం...
President Ramnath Kovind's visit to Telangana ends

ముగిసిన రాష్ట్రపతి పర్యటన

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి.. ముచ్చింతల్‌లోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు....
Presentation of Udghosh Awards

ఉద్ఘోష్ అవార్డుల ప్రదానం

  మనతెలంగాణ/హైదరాబాద్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్’ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న...

స్వయంకృషితో ఎదిగిన ధీశాలి

పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ విద్యావేత్త స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. విద్యారంగంలోనూ సాహిత్యరంగంలోనూ సామాజికరంగంలోనూ విశేష కృషి చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శిగా సేవలందించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్...
Chief ministers KCR and Jagan met during wedding

సిఎంలను కలిపిన కల్యాణం కమనీయం

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనువరాలి పెళ్లి సందర్భంగా చాలాకాలం తర్వాత కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ మన తెలంగాణ/హైదరాబాద్ : చాలా రోజుల తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
Venkaiah Naidu attending cultural event Alai Balai

ప్రకృతిని ప్రేమిద్దాం

రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండరు, అందరినీ ఒకేవేదిక మీదికి తీసుకువచ్చి దసరా స్ఫూర్తిని చాటుతున్న దత్తాత్రేయ అభినందనీయులు:ఎంఎల్‌సి కవిత హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు సన్మానాలు కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రధాని...
Pawan kalyan not talk with vishnu

విష్ణును పలకరించని పవన్ కల్యాణ్

హైదరాబాద్: అలయ్‌బలయ్ కార్యక్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. పవన్‌తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నించినప్పటికి అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. పక్కపక్కన కూర్చున్న విష్ణును మాత్రం పవన్...
Bandaru Dattatreya Alai Balai program at Jalavihar

సందడిగా అలయ్‌ బలయ్‌.. హాజరైన పలువురు ప్రముఖులు

హైదరాబాద్‌: నగరంలోని జలవిహార్‌లో సందడిగా జరుగుతున్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, జనసేన అధినేత...
MLAs tribute Gandhi in Assembly

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

మహాత్ముడికి నివాళ్లు అర్పించిన ప్రజా ప్రతినిధులు మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొని గాంధీజీ నివాళ్లు...
Governors tribute to Mahatma gandhi

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్లు, మంత్రులు

హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్లు డా. తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,  వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి...
KCR Family visit ujjaini mahankali temple

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు

  హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని  స్వాగతం పలకడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా...
Eight states get new governors

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కర్నాటక గవర్నర్‌గా కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోట్ మధ్యప్రదేశ్‌కు మంగూభాయ్ పటేల్ మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు దత్తాత్రేయ హర్యానాకు బదిలీ న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలో జరగనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం 8 రాష్ట్రాలకు...
Nagoba jatara telangana 2021

ఘనంగా ముగిసిన నాగోబా జాతర

వేలాదిగా హాజరైన భక్తజనం దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్: వారం రోజులుగా కొనసాగిన రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన ఆదివాసుల జాతర నాగోబా సోమవారం అంగరంగ వైభవంగా ముగిసింది....

ఐటిఐఆర్ పై కేంద్ర అబద్ధాలు

ఐటిఐఆర్ ప్రాజెక్టుపైన బిజెపిది అసత్య ప్రచారం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాం రెండు సార్లు కేంద్రానికి డిపిఆర్‌లను ఇచ్చాం 10 సార్లు కేంద్రానికి ఐటిఐఆర్‌పై ప్రత్యేకంగా లేఖలు రాశాం కేంద్రానికి ఎలాంటి సమాచారం రాలేదని...
Congress former MLA B Krishna passes away

గుండెపోటుతో మాజీ ఎంఎల్ఎ బి కృష్ణ మృతి..

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్‌ఎ బి.కృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు...
bandaru dattatreya says Celebrate Bonalu festival at home

ఇండ్లలోనే బోనాల పండుగ జరుపుకోండి

హైదరాబాద్ : బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నగర వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్(లష్కర్) బోనాలు ఎంతో చారిత్రకమైనవని, ఈ జాతరలో జంట...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...

Latest News