Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
పుట్టిన గడ్డకు ఏదైనా చేయండి: కెటిఆర్
అమెరికా: అన్ని రంగాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్తానంలో ప్రవాస తెలంగాణ పౌరులు కలిసి నడవాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల...
అమెరికాలో కెటిఆర్కు ఘన స్వాగతం
లాస్ఏంజిల్స్: ఏడు రోజుల పర్యటనపై అమెరికా వెళ్లిన మంత్రి కెటిఆర్కు అక్కడ ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన...
విస్కీ త్రాగడంలో భారతీయులే నెం. 1
న్యూఢిల్లీ: భారతీయులు విస్కీ త్రాగడంలో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచారు. అమెరికన్ల కంటే మూడు రెట్లు ఎక్కువగానే విస్కీ లాగించేస్తున్నారు. విస్కీ త్రాగడంలో అమెరికానే రెండో స్థానంలో ఉంది. పట్టణాల్లో నివసించే భారతీయుల్లో...
భద్రతపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష
గ్లోబల్ టెక్ వాడకంపై దృష్టి
ఉక్రెయిన్ వార్పై ఆరా
రక్షణ రంగ స్వయం సమృద్ధికి పిలుపు
న్యూఢిల్లీ : ప్రస్తుత ప్రపంచ యుద్ధ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతా రక్షణ సన్నద్ధతకు...
చర్చలవైపు
10న రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ
ఫలించిన టర్కీ దౌత్యం
పుతిన్, జెలెన్స్కీలకు ప్రధాని మోడీ ఫోన్
శాంతి చర్చల కొనసాగింపుపై హర్షం.. హూతీకెయిన్లో పరిస్థితిపై ఆరా
సుమీలోని భారతీయుల తరలింపునకు సహకరించాలని అభ్యర్థన
అంకారా/న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్...
ఢిల్లీ చేరుకున్న 629 మంది ఉక్రెయిన్ బాధితులు
న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఎఎఫ్) చెందిన మూడు విమానాలు 629 మంది భారతీయులతో ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి శనివారం ఉదయం ఇక్కడి హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్కు పొరుగున...
తరలింపు విమానాల్లో పెంపుడు జంతువులు తెచ్చుకున్నారు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను గురువారం ఉదయం హిండన్ విమాన స్థావరం నుంచి తరలించినప్పుడు కొందరు విద్యార్థులు తమ పెంపుడు కుక్కలను, పిల్లులను తెచ్చుకున్నారు. పుణెకు చెందిన యుక్త అనే విద్యార్థిని...
సభలు తర్వాత.. ముందు విద్యార్థులను తీసుకురండి
వారణాసి: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్లో భారతీయులు అల్లాడుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలతో బిజీగా ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
బాంబుల శబ్దాలతో వణకి పోతున్నాం… తరలింపు కోసం నిరీక్షిస్తున్నాం
ఉక్రెయిన్ -రష్యా సరిహద్దులో 600 మంది భారత విద్యార్థుల ఆవేదన
కీవ్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను , పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఉక్రెయిన్ గగనతలాన్ని...
భారతీయ విద్యార్థి మృతిపై రష్యా దర్యాప్తు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్కు చెందిన ఖార్కివ్లో చనిపోయిన 21 ఏళ్ల భారతీయ వైద్య విద్యార్థి మృతిపై రష్యా దర్యాప్తు చేయనుంది. ఈ విషయాన్ని రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ తెలిపారు. ఖార్కివ్ నేసనల్ మెడికల్...
ఉక్రెయిన్నుంచి భారతీయుల తరలింపు కోసం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి పొరుగుదేశాలకు వలస వెళ్లిన భారతీయులను వెనక్కి తీసుకు రావడం కోసం ప్రభుత్వం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలను నడుపుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు....
182 మంది ఉక్రెయిన్ బాధితుల తరలింపు
బుచారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానం
ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకున్న 182 భారతీయులతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకుంది. బుచారెస్ట్ నుంచి 182...
యుపిలో బిజెపి ఓడితే!?
భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి,...
ఉక్రెయిన్ శరణార్థులను స్వాగతిస్తున్న యూరొప్
బార్సిలోనా: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి వేలాది మంది పౌరులు పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఒక చేతిలో చిన్నారులను మరో చేతిలో పెట్టేబేడా పట్టుకుని మహిళలు దేశం వదులుతుండడం అనేకులను ఆవేదనకు...
కీవ్లోని భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్కు వెళ్లాలని సూచన!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుబడిపోయిన భారతీయ విద్యార్థులు పశ్చిమ భాగాలకు చేరుకోడానికి కీవ్లోని రైల్వే స్టేషనుకు చేరుకోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది. కీవ్లో కర్ఫూ ఎత్తివేసిన కారణంగా...
249మందితో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఐదో విమానం..
న్యూఢిల్లీ: రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలింపు ప్రక్రియను ఇండియన్ ఎంబసి వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి ఐదో విమానం చేరుకుంది. సోమవారం ఉదయం...
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయ విద్యార్థులు
మూడు విమానాల్లో వచ్చిన వారికి గులాబీలతో స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు
సరిహద్దుల్లో గంటల కొలదీ నిరీక్షించామని విద్యార్థులు వెల్లడి
భవిష్యత్తు చదువులపై తీరని వేదన
ప్రాణాలు కాపాడారని ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
విద్యార్థుల కుటుంబీకుల ఆనందం
న్యూఢిల్లీ :...
ఉక్రెయిన్ కు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ సాయం
కీవ్: ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్ ముందుకొచ్చాయి. సామగ్రి సహా 350 మిలియన్ డాలర్ల సైనిక సాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సామగ్రి పంపుతామని...
ఉక్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు విద్యార్థులు…
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి మూడో విమానం కాసేపట్లో చేరుకోనుంది....
219మంది భారతీయులతో బయలుదేరిన తొలి ఎయిర్ ఇండియా విమానం..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్కు బయలుదేరిందని అధికారులు తెలిపారు....