Home Search
భారత్ బంద్ - search results
If you're not happy with the results, please do another search
‘భారత్ బంద్’కు పెరుగుతున్న మద్దతు..
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతు అంతకంతకూ పెరుగుతూ ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న...
భారత్ బంద్కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు
హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్బంద్కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...
గల్లీ గల్లీ భారత్ బంద్ పాటించాలి: మంత్రి కెటిఆర్
=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ...
8న భారత్ బంద్కు పిలుపు
కేంద్రం మా డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం: రైతు సంఘాలు
రైతులను తక్షణం ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలంటూ రైతుల చేపట్టిన ఆందోళన మరింత...
మయన్మార్లోకి రాకపోకలు బంద్..
న్యూఢిల్లీ: భారత్, మయన్మార్ సరిహద్దుల వద్ద 16 కిలోమీటర్ల వరకు రెండు దేశాలలోకి పాస్పోర్టు, వీసా వంటి పత్రాలేవీ లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించే ఒప్పందాన్ని నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ...
కెనడా పౌరులకు వీసాలు బంద్
జారీ ప్రక్రియను నిలిపివేసిన భారత ప్రభుత్వం
తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ ఇదే పరిస్థితి
కెనడాలో మరో ఖలిస్తానీ హత్య
న్యూఢిల్లీ/టొరంటో: కెనడా, భారతదేశం నడుమ ఖలీస్థానీ వ్యవహారం పలు రకాల చిక్కుముళ్లకు దారితీసింది....
బిజెపిని ఓడించేందుకు భారత్ డిసైడ్: రాహుల్ గాంధీ
న్యూయార్క్ : భారత ప్రజలు బిజెపిని ఓడించి చెల్లుచీటి రాసేందుకు సిద్ధం అయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ ఆదివారం ఇప్పుడు ప్రధాన మహానగరం న్యూయార్క్కు...
దక్షిణాది దర్వాజ బంద్
న్యూఢిల్లీ/బెంగళూరు:కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ లేదా హంగ్ వస్తుందనే అంచనాలను కూడా కాదంటూ బిజెపి కేవలం 70స్థానాల్లోపు పార్టీగానే మారి, ప్రధానమైన దక్షిణాది రాష్ట్రం కర్నాటకను చేజార్చుకుంది. దీనితో బిజెపికి ఇప్పటికైతే దక్షిణాది...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
బంద్కు ఆర్టీసి మద్దతు.. కదలని బస్సులు
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలకు సంఘీభావంగా హైదరాబాద్లో భారత్ బంద్ కొనసాగింది. బంద్కు అధికార పార్టీ టిఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. మంత్రులు, టిఆర్ఎస్ ఎంఎల్ఎలు...
రైతుల బంద్కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్ఎస్...
బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం
మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల...
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...
అన్నదాతలకు షాక్.. హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతు మృతి
డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు షాక్ తగిలింది. హర్యానాలోని అంబాలా సమీపంలో శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న జ్ఞాన్ సింగ్ అనే రైతు శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. గుండెనొప్పి...
‘ఢిల్లీ చలో’కు రాకేష్ తికాయత్ మద్దతు
న్యూఢిల్లీ : ప్రభుత్వ ‘నల్ల సాగు చట్టాల’కు వ్యతిరేకంగా 2020/21లో నిరసన ప్రదర్శనలకు సారథ్యం వహించిన కీలక నేత రాకేష్ తికాయత్ ప్రస్తుతం సాగుతున్న రెండవ ‘ఢిల్లీ చలో’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు....
పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఆదివారం...
బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢాకా : బంగ్లాదేశ్ లో 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ బిఎన్పి బంద్కు...
జార్ఖండ్లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు
చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
కశ్మీర్ ప్రజల్ని నిరాశపర్చిన సుప్రీం
జమ్మూ-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి కుదించిన మోడీ ప్రభుత్వం చర్యలు సబబేనంటూ సుప్రీం కోర్టు...
దేశం తలొంచుకోవలసిన ఘటన
మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలవంచుకొనేటట్లు చేసింది. మొత్తం సభ్యసమాజం మాటలు రాక దిగ్భ్రాంతి చెందే దుర్ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా, ప్రపంచంలోనే అతిపెద్ద...