Home Search
భారత్ బంద్ - search results
If you're not happy with the results, please do another search
భారత్బంద్ను విజయవంతం చేయండి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్...
భారత్ వ్యాపార్ బంద్లో పాల్గొనని వ్యాపారులు
న్యూఢిల్లీ: వర్తక సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ వ్యాపార్ బంద్ సందర్భంగా శుక్రవారం దేశరాజధానిలోని అన్ని ప్రధాన మార్కెట్లు యధాప్రకారం పనిచేశాయి. ఆందోళనకు దుకాణదారులు మద్దతు ఇచ్చినప్పటికీ నష్టపోకూడదన్న ఉద్దేశంతో వ్యాపారులు తమ...
తెలంగాణలో కొనసాగుతున్న భారత్బంద్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా భారత్బంద్ మంగళవారం కొనసాగుతోంది. ఈ బంద్ను శాంతియుతంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోకి...
భారత్ బంద్కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు
హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్బంద్కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...
మయన్మార్లోకి రాకపోకలు బంద్..
న్యూఢిల్లీ: భారత్, మయన్మార్ సరిహద్దుల వద్ద 16 కిలోమీటర్ల వరకు రెండు దేశాలలోకి పాస్పోర్టు, వీసా వంటి పత్రాలేవీ లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించే ఒప్పందాన్ని నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ...
కెనడా పౌరులకు వీసాలు బంద్
జారీ ప్రక్రియను నిలిపివేసిన భారత ప్రభుత్వం
తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ ఇదే పరిస్థితి
కెనడాలో మరో ఖలిస్తానీ హత్య
న్యూఢిల్లీ/టొరంటో: కెనడా, భారతదేశం నడుమ ఖలీస్థానీ వ్యవహారం పలు రకాల చిక్కుముళ్లకు దారితీసింది....
బిజెపిని ఓడించేందుకు భారత్ డిసైడ్: రాహుల్ గాంధీ
న్యూయార్క్ : భారత ప్రజలు బిజెపిని ఓడించి చెల్లుచీటి రాసేందుకు సిద్ధం అయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ ఆదివారం ఇప్పుడు ప్రధాన మహానగరం న్యూయార్క్కు...
దక్షిణాది దర్వాజ బంద్
న్యూఢిల్లీ/బెంగళూరు:కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ లేదా హంగ్ వస్తుందనే అంచనాలను కూడా కాదంటూ బిజెపి కేవలం 70స్థానాల్లోపు పార్టీగానే మారి, ప్రధానమైన దక్షిణాది రాష్ట్రం కర్నాటకను చేజార్చుకుంది. దీనితో బిజెపికి ఇప్పటికైతే దక్షిణాది...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
బంద్కు ఆర్టీసి మద్దతు.. కదలని బస్సులు
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలకు సంఘీభావంగా హైదరాబాద్లో భారత్ బంద్ కొనసాగింది. బంద్కు అధికార పార్టీ టిఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. మంత్రులు, టిఆర్ఎస్ ఎంఎల్ఎలు...
రైతుల బంద్కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్ఎస్...
బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం
మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల...
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...
అన్నదాతలకు షాక్.. హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతు మృతి
డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు షాక్ తగిలింది. హర్యానాలోని అంబాలా సమీపంలో శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న జ్ఞాన్ సింగ్ అనే రైతు శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. గుండెనొప్పి...
‘ఢిల్లీ చలో’కు రాకేష్ తికాయత్ మద్దతు
న్యూఢిల్లీ : ప్రభుత్వ ‘నల్ల సాగు చట్టాల’కు వ్యతిరేకంగా 2020/21లో నిరసన ప్రదర్శనలకు సారథ్యం వహించిన కీలక నేత రాకేష్ తికాయత్ ప్రస్తుతం సాగుతున్న రెండవ ‘ఢిల్లీ చలో’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు....
జార్ఖండ్లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు
చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ కన్నుమూత
చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ నేడు కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన విజయనగరం...
ప్రధాని పరోక్షంలో అగ్నిపథ్?
అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం. మనది పాకిస్థాన్, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ...
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి….
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
లఖింపూర్ గేలి దోషులను కఠినంగా శిక్షించాలి.
సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో నేతల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల...
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...