Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన
అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది
సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా?
కేరళ సిఎం విజయన్
మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
నయా భారత్కు చిహ్నం నౌసేనా భవన్: నేవీ చీఫ్ అడ్మిరల్
న్యూఢిల్లీ: భారత్ నేవీ ప్రధాన కేంద్రం నౌసేనా భవన్, కేవలం భవనం మాత్రమే కాదని, నయాభారత్కు, నయీ నౌసేనకు సంకేతమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్న...
కేజ్రీవాల్ అరెస్ట్పై జర్మనీ ప్రకటన..భారత్ నిరసన
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్పై జర్మనీ స్పందించిన తీరుకు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ కేజ్రీవాల్ అరెస్టుపై విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా...
వాట్సాప్లో వికసిత్ భారత్ మెసేజ్లు ఆపండి
మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....
అరుణాచల్ భారత్దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...
భారత్లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ
హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...
భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్కు ప్రధాని మోడీ అభినందన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...
భారత్కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి?
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిట్రో కులేబా త్వరలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉంటుందని, ఇప్పటికే సంబంధిత విషయం ఖరారు అయిందని అధికారులు సోమవారం తెలిపారు. త్వరలోనే...
ఆ ఇద్దరితోనే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది: కైఫ్
హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో టీమిండియా ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. అహ్మదాబాద్లోని...
ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్లో లేనట్టే?
ఎన్నికల నేపథ్యంలో వేదిక మార్చే యోచనలో బిసిసిఐ!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2024 రెండో దశ పోటీలు భారత్లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ ఫేజ్2 పోటీలు భారత్లో...
అయోధ్య, సిఎఎ ప్రస్తావనపై పాక్ తీరును ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జిఎ)లోశుక్రవారం అయోధ్య రామాలయం, పౌరసత్వసవరణ చట్టం (సీఎఎ ) గురించి పాక్ ప్రస్తావించడంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. అరిగిపోయిన రికార్డులా చెప్పిందే...
భారత్కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
ప్రపంచం భారత్ వైపు చూస్తుంది
బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది
జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నారని జహీరాబాద్ బిజెపి ఎంపి...
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక
మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు
చైనాకు భారత్ గట్టి చురక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
సికింద్రాబాద్-వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం
సికింద్రాబాద్- వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారంనాడు 10 వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ ల మధ్య ఒక...
ఎదురులేని శక్తిగా భారత్
ప్రపంచ క్రికెట్పై టీమిండియా ముద్ర
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇంగ్లండ్తో...
సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్
రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ...
రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?
ఉక్రెయిన్పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్ఎన్ తన నివేదిక...