Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాలి : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో...
దేశంలో కొత్తగా 6,990 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 7వేల దిగువకు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు, 190 మరణాలు సంభవించాయి....
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
లోక్సభలో ప్రధాని మోడీ ప్రవేశించగానే…
‘భారత్ మాతాకీ జై’, ‘జై కిసాన్’ నినాదాల హోరు!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాక, ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి ప్రవేశించగానే బిజెపి సభ్యులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ తమ...
డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు
కాన్పూర్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంగలో భారత్ నిలిచింది. ఒక వికెట్ తేడాతో న్యూజిలాండ్ మ్యాచ్ డ్రా చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్...
విలియమ్సన్ ఔట్… కివీస్ 131/6
కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 72 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్...
లాథమ్ ఔట్… కివీస్ 123/3
కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 60 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ 161...
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్… 99/2
కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 43 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ 185...
కొవిడ్ ముప్పు అంతం కాలేదు
అప్రమత్తత కొనసాగించాలి
‘మన్ కీ బాత్’లో ప్రధాని హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 83వ మన్ కీ బాత్ రేడియో...
స్పైక్ ప్రోటీన్పై 30కిపైగా మ్యుటేషన్లు
వ్యాక్సిన్లను తప్పించుకునేలా ఉంది: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్లో 30కిపైగా మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) జరగడంతో మానవ రోగనిరోధక వ్యవస్థను(ఇమ్యూనిటీని) తప్పించుకునే అవకాశమున్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్గులేరియా అన్నారు. భారత్లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లు...
క్రికెట్పై కరోనా కొత్త వెరియంట్ పంజా
సౌతాఫ్రికా-నెదర్లాండ్ సిరీస్ రద్దు, భారత్ పర్యటన కూడా డౌటే!
జోహెన్నస్బర్గ్: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మకమైన క్రీడల రద్దుకు కారణమైన కరోనా మహమ్మరి మరోసారి తన పంజాను విసురుతోంది. ఈ మహమ్మరి దెబ్బకు మళ్లీ...
టీమిండియా 234 డిక్లేర్డ్
కాన్పూర్: గ్రీన్ పార్క్లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత జట్టు 81 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి...
శ్రేయస్ అయ్యర్ ఔట్… టీమిండియా 176/7
కాన్పూర్: గ్రీన్ పార్క్లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ నాలుగో రోజు భారత జట్టు 62 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
టీమిండియా 119/6
కాన్పూర్: గ్రీన్ పార్క్లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ నాలుగో రోజు భారత జట్టు 46 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉ.11 గంటలకు ప్రారంభం
పార్లమెంట్లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్లపై కేంద్రాన్ని నిలదీయాలని...
ఐదు వికెట్లతో చెలరేగిన అక్షర్ పటేల్
చెలరేగిన అక్షర్, రాణించిన అశ్విన్, లాథమ్ సెంచరీ మిస్, కివీస్ 296 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్లో భారత్ 14/1.
కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. రెండో రోజు...
ఆ దేశాలకు విమానాలు ఆపేయండి: ప్రధానికి కేజ్రీవాల్ వినతి
న్యూఢిల్లీ : ఆఫ్రికా ఖండం లోని దక్షిణాది దేశాల్లో కొత్తరకం కరోనా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావిత దేశాలకు భారత్ నుంచి...
రెండో వికెట్ కోల్పోయిన కివీస్….
కాన్పూర్: గ్రీన్ పార్క్లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు కివీస్ 85.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విల్...
తీరు మారని పుజారా
వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న నయా వాల్
కాన్పూర్: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్, మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారాను వరుస వైఫల్యాలు వీడడం లేదు. కొంత కాలంగా పుజారా ప్రతి సిరీస్లోనూ...
15 నుంచి అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ
కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: భారత్నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసలును డిసెంబర్ 15నుంచి పునరుద్ధరిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటుగా...