Wednesday, April 24, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
ICC T20 Rankings 2021: KL Rahul moves up to 5th spot

ఐసిసి టి20 ర్యాంకింగ్స్: రాహుల్ ఒక్కడే..

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెఎల్.రాహుల్ ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో టాప్...
Mamata Banerjee meets Prime Minister Narendra Modi

మోదీతో మమత భేటీ

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికార పరిధి విస్తరణపై చర్చించారు....
Reserved berths two months in advance of Sankranti

రైళ్లలో ఆహారం అందించే సేవల పునరుద్ధరణ

ఆదేశాలు జారీ చేసిన రైల్వేశాఖ హైదరాబాద్: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడతుండటంతో ఒక్కొక్కటిగా ఆంక్షలను రైల్వేశాఖ ఎత్తివేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఆహారం అందించే సేవలను రైల్వేశాఖ...
flight services

అంతర్జాతీయ వైమానిక సేవలు సాధారణ స్థితికొస్తాయి!

న్యూఢిల్లీ: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి వాణిజ్యపరంగా అంతర్జాతీయ వైమానిక రాకపోకలను...
crypto bill

లోక్‌సభలో క్రిప్టోకరెన్సీ బిల్లు ?!

న్యూఢిల్లీ: లోక్‌సభ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 26 బిల్లుల్లో ‘ద క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్2021’...
26/11 remark: Manish Tewari slams BJP

అప్పుడే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పుండాల్సింది

26/9 ముంబయి దాడులపై మనీష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ...
China

చైనాకు ఆర్థిక సంక్షోభం తప్పదా?!

చైనాలో స్థిరాస్తి బుడగ పేలనుందా? బీజింగ్: ప్రపంచంలో అత్యధిక నెట్‌వర్త్ ఉన్న సంపన్న దేశంగా చైనా నిలిచిందని, అమెరికాను సైతం రెండో స్థానానికి నెట్టేసిందని మెకిన్సే అంతర్జాతీయ సంస్థ ఈ మధ్య కాలంలోనే తన...
SC Rejects Petition on Central Vista

సెంట్రల్ విస్టాపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం..

న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ‘పబ్లిక్ రిక్రియేషనల్ జోన్’పై ప్రభావం చూపుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టి వేసింది. మనం ప్రతిదాన్ని విమర్శించవచ్చు. కానీ...
Gautam Gambhir slams Ravi Shastri

రవిశాస్త్రిపై గంభీర్ ఫైర్..

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. తన పర్యవేక్షణలో టీమిండియా భారత్ తోపాటు విదేశాల్లోనూ సిరీస్‌లు గెలుచుకోవడం చాలా గొప్ప...
New Josh in Team India

జోష్ నింపిన సిరీస్

రోహిత్ సేన అదరహో కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ టీమిండియాలో కొత్త జోష్‌ను నింపిందనే చెప్పాలి. వరల్డ్‌కప్‌లో కివీస్ చేతిలో అవమానకరీతిలో ఓటమి పాలై నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా...
President awards Vir Chakra to Abhinandan Varthaman

అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

  న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అత్యంత సాహసోపేతంగా కూల్చేసిన భారత వైమానిక దళం పైలట్, వింగ్ కమాండర్ (గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్ధమాన్‌కు ప్రతిష్టాత్మక ’వీర్ చక్ర’ అవార్డును...
Bats play key role in spread of diseases

వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర

గ్రామాలకు వెళ్లి చూస్తే సాయంకాలం కాగానే ఫ్యాక్టరీల నుంచి, పొలాల నుంచి, అడవుల నుంచి జనం గుంపులు గుంపులుగా ఇళ్లకు తిరిగి రావడం చూస్తుంటాం. అదే సమయంలో గబ్బిలాలుగా అందరూ పిలిచే రెక్కలున్న...
AMCA fighter Jet

2022లో స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ ఆరంభం

న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్‌ను 2022న భారత్ ప్రారంభించబోతున్నది. ఈ ప్రాజెక్టు కింద ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను తయారుచేస్తారు. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ లేక అడ్వాన్స్‌డ్ మీడియం...
airtel

మొబైల్ టారీఫ్‌లు పెంచబోతున్న ఎయిర్‌టెల్

నవంబర్ 26 నుంచి 20-25 శాతం పెరుగనున్న ప్రీపెయిడ్ రేట్లు న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో 5జి నెట్‌వర్క్ రానున్నది. దానిలో కాలుమోపడానికి ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోంది. అయితే అందుకు తగినంత ధనాన్ని సమీకరించుకోడానికి ఇప్పుడున్న మొబైల్...
Paytm

మరింతగా పడిపోయిన పేటీఎం షేర్లు!

ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో సోమవారం పేటీఎం షేర్లు దాదాపు 14 శాతం పతనమయ్యాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం షేర్లు కొత్తగా గురువారం లిస్ట్...
Tim Paine knew explicit messages could emerge at any time

ఎంత వద్దనుకున్నా ఆ సందేశాలు బైటికి వస్తాయని తెలుసు

అసభ్య సందేశాలపై టిమ్‌పైన్ మెల్‌బోర్న్: తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బైటికి వస్తాయని తెలుసని ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు....

ఆ ప్రసక్తే లేదంటున్న రోహిత్ శర్మ..

హైదరాబాద్: కివీస్‌తో ఆదివారం జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ప్రయోగాలకు దిగే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో...
I'll play last IPL Match in Chennai: MS Dhoni

ఆఖరి మ్యాచ్ చెన్నైలోనే: ధోని

చెన్నై: వచ్చే ఐపిఎల్‌లో ఆడాలా వద్దా అన్నది ఇంకా ఆలోచించలేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. అయితే, తన...
Bitcoin price dropped to 40 lakhs

క్రిప్టోకరెన్సీని ఆస్తివర్గంగా గుర్తించి నియంత్రించే చట్టం తేవాలి

లావాదేవీల డేటా దేశీయ సర్వర్లలో ఉండాలి కేంద్రానికి స్వదేశీ జాగరణ్‌మంచ్ సూచన న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ఆస్తివర్గంగా గుర్తించి, ప్రభుత్వ నియంత్రణలో ఉంచేందుకు ఓ చట్టాన్ని తేవాలని కేంద్రానికి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ...
Rajnath Singh warns Pakistan And China

ఇంచు భూమిని ఆక్రమించుకున్నా సహించం

పాక్, చైనాకు రాజ్‌నాథ్ హెచ్చరిక పితోరాగఢ్: పొరుగుదేశాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటోందని, అయితే తమ భూభాగంలో అంకుళం భూమిని ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా గట్టిగా జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్...

Latest News