Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ప్రకటించేది ఒకలా.. ప్రవర్తించేది మరోలా..
పౌరులు స్వేచ్ఛగా తిరుగొచ్చు అంటూనే ఇళ్లలోకి ప్రవేశించి లూటీలు
భారత్ నిర్మించి ఇచ్చిన పార్లమెంట్ భవనంలో తాలిబన్ల హల్చల్
చిన్న పిల్లల పార్కులు, జిమ్లలో సరదాగా ఆటలు
కాబూల్ : ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే...
భారీ మూల్యం చెల్లించుకున్నాం..
జో రూట్
లండన్: భారత్తో జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయం పాలు కావడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేసి భారీ...
అఫ్ఘాన్లో పరిస్థితిపై బ్లింకెన్తో జైశంకర్ చర్చలు
వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్లో పరిస్థితిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో ఫోన్లో మాట్లాడారు. కాబూల్లో విమానాశ్రయ కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జై...
అఫ్గన్లకు ఎమర్జెన్సీ ఇ-వీసాకు వీలు కల్పించిన హోంశాఖ
న్యూఢిల్లీ: అఫ్గనిస్థాన్ తాలిబన్ల ఆధిపత్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తాలిబన్ల నుంచి ప్రమాదమని భావించి ఆ దేశం విడిచి రావాలనుకునే అఫ్గన్లకు ఎమర్జెన్సీ ఇ-వీసా ఇవ్వనున్నట్టు కేంద్ర...
టీమిండియాపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: లార్డ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటి మంత్రి...
పిఓకె అధ్యక్షుడిగా సుల్తాన్ మహమూద్ ఎన్నిక
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) అధ్యక్షునిగా సుల్తాన్ మహమూద్ను ఆ ప్రాంత శాసనసభ మంగళవారు ఎన్నుకుంది. జులై 25న జరిగిన ఎన్నికల్లో అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పిటిఐ) మహమూద్ను బలపరిచింది. మహమూద్కు 34 ఓట్లు...
టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను విడుదల చేసిన ఐసిసి
దుబాయ్: టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. దుబాయ్ లో జరగబోయే టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఐసిసి మంగళవారం విడుదల చేసింది. ఈ టీ20 టోర్నీ అక్టోబర్ 17...
కోహ్లి సేన అదరహో..
చెలరేగిన సిరాజ్, రాణించిన బుమ్రా, షమి, లార్డ్ టెస్టులో ఇంగ్లండ్ చిత్తు, భారత్ ఘన విజయం
లండన్: ఇంగ్లండ్తో చారిత్రక లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన...
ఆ ఇద్దరి బ్యాటింగ్పై ప్రశంసల వర్షం
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో చారిత్రక బ్యాటింగ్తో అదరగొట్టిన మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్కు దిగిన షమి, బుమ్రాలు...
షమీ హాఫ్ సెంచరీ… ఇండియా 298/8 డిక్లేర్డ్
లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 109.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేయగానే విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం...
తడబడిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ విఫలం
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న రహానే, పుజారా
ఆటముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181
చివరి రోజు భారమంతా పంత్పైనే
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో...
దేశాల అధినేతల నుంచి ప్రధానికి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి పలు దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో నేపాల్ ప్రధాని షేర్బహదూర్దేవుబా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, భూటాన్ ప్రధాని...
రెండో ఇన్నింగ్స్: తొలి వికెట్ కోల్పోయిన ఇండియా..
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఇన్నింగ్స్ శతకంతో మెరిసిన ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో నిరాశపర్చాడు....
నల్ల చట్టాలతో రైతుల వెన్నెముక విరిచారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేటి మన స్వతంత్ర భారత దేశమని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించార. ఈ...
యువతకు గతి శక్తి పథకం: మోడీ
ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
అదరగొట్టిన రూట్
రాణించిన ఇషాంత్, సిరాజ్, రసవత్తరంగా లార్డ్స్ టెస్టు
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ కెప్టెన్ జో రూట్ అజేయ శతకంతో చెలరేగడంతో...
దుబాయి చేరిన ధోనీ సేన
దుబాయి: ఐపిఎల్ రెండో దశ మ్యాచ్ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) ఆటగాళ్లు దుబాయి చేరుకున్నారు. కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగి పోయిన మ్యాచ్లను యుఎఇ వేదికగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే....
ప్రజాస్వామ్య కోవెల పార్లమెంట్
జనం కోసం స్పందించాలి.. మన ఘనత నినదించాలి
రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
వీడని కోవిడ్ పీడకలపై తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ పవిత్ర దేవాలయం అని భారత...
స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల త్యాగాలు
‘కుఛ్ ఆర్జూనహీ.., హయ్ తొ బస్ ఇత్ ని.., రఖ్ దె కోయీ ఖాకె వతన్ మేరె కఫన్ మే..’ (ఒకే ఒక్క కోరిక. అదితప్ప నాకు మరెలాంటి కోరికా లేదు. నాకఫన్లో...
14ను విభజన గాయాల స్మారకదినంగా పాటిద్దాం
ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈ ట్విట్...