Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
కొవిషీల్డ్ గడువు పెంపుదల సబబే
భారత్ సర్కారుకు ఫౌచీ కితాబు
వనరులు వాడుకుంటే అందరికీ టీకా
ఇతరుల సాయంతోనే దేశానికి మేలు
వాషింగ్టన్ : భారతదేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ల మధ్య వ్యవధిని పొడిగించడం సరైన నిర్ణయమే అని అమెరికా వైద్య...
15 రోజుల్లో రాష్ట్రాలకు 1.92 కోట్ల టీకా డోసులు: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి 31వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 191.99 లక్షల (1.92 కోట్ల)డోసుల కొవిడ్19 టీకాలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆదోగ్యశాఖ తెలిపింది. వీటిలో 162.50లక్షల డోసుల కొవిషీల్డ్, 29.49లక్షల...
మీ బాధ నా బాధ కాదా?: మోడీ
ఢిల్లీ: కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాటం చేస్తోందన్నారు. వైరస్ వేగంగా మ్యూటేషన్ చెందడంతో...
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు… కరోనాతో ఎసిపి, ఎస్ఐ మృతి
చెన్నై: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి భారత ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా సోకి దుర్మరణం చెందుతున్నారు....
ఆపదలో మేధోహక్కుల ఆధిపత్యమా?
కరోనా మహమ్మారిని కడతేర్చడానికి కావలసిన ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రతిబంధకమవుతున్న పేటెంట్ హక్కులను తాత్కాలికంగా ఎత్తివేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు పలకడం ప్రపంచ ఆరోగ్య...
లాక్డౌన్తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది
రెమ్డెసివిర్ మందుల వినియోగంలో
ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది
కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి
వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది
రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు
ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న
అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు
ఇవన్నీ...
ప్రధాని మోడీకి మల్కాజిగిరి ఎంపి రేవంత్ లేఖ
ప్రధాని మోడీకి మల్కాజిగిరి ఎంపి రేవంత్ లేఖ
హైదరాబాద్: దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రధాని మోడీకి మల్కాజిగిరి ఎంపి రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు రెండు పేజీల లేఖలో...
పిల్లలపై కొవాగ్జిన్ ప్రయోగం: డిసిజిఐ ఆమోదం
న్యూఢిల్లీ : చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి తీసుకురాడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తో క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)...
వైద్య సరఫరాల ధరల పెంపును చైనా అరికట్టాలి భారత ప్రభుత్వం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారతీయ ప్రైవేట్ వ్యాపారులు చైనా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న అత్యవసర వైద్య సరఫరాల ధరల పెంపును అరికటి భారత దేశంలో కొవిడ్-19 విజృంభణను ఎదుర్కొందేందుకు సాగిస్తున్న పోరాటానికి సహాయపడవలసిందిగా చైనాకు...
కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉంది: ఉత్తరాఖండ్ మాజీ సిఎం
డెహ్రాడూన్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కోవిడ్-19పై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనలాంటి జీవిగా త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మనలాగే కరోనా...
టీమిండియాకు సవాల్ వంటిదే…
ముంబై : వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం భారత్కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతకాలంగా భారత క్రికెటర్లు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్నారు....
నేపాల్ ప్రతిష్టంభన
ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు...
టీకా ఉత్సవ్ అన్నారు.. వ్యాక్సిన్లు అందించలేకపోయారు
ప్రియాంకాగాంధీ
న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో టీకా ఉత్సవ్ జరిపింది. కానీ, వ్యాక్సిన్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. గత 30 రోజుల్లో దేశంలో...
కరోనాకు అన్నదమ్ములు బలి
లక్నో: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెలబ్రిటీలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కరోనా వైరస్ బలి తీసుకుంటుంది. కరోనాతో చనిపోయిన కుమారుడికి చితికి నిప్పు పెట్టగానే రెండో కుమారుడు దుర్మరణం...
దేశంలో మరో 3,48,421 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు బుధవారం కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,48,421 కొత్త కోవిడ్-19 కేసులు, 4205 మరణాలు...
కరోనాతో నేషనల్ అవార్డ్ విన్నర్ కన్నుమూత
హైదరాబాద్: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కరళానృత్యం చేస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే, ఈసారి కరోనా మహమ్మారి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలను కూడా...
రాష్ట్రాలకు కొవాగ్జిన్ పంపిణీ
జాబితాల్లో తెలంగాణ సహా 14 రాష్ట్రాలు
భారత్ బయోటెక్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర...
కరోనా నిబంధనలు తుంగలో తొక్కిన జనం
లక్నో: భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ పలుచోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తల తీసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయు జిల్లాలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది....
టీకాతోనే ఇండియా సేఫ్: ఫౌచీ
దండిగా ఔషధ ఉత్పత్తి శక్తి
వాషింగ్టన్: ప్రజలకు అత్యధిక స్థాయిలో వ్యాక్సినేషన్ల ప్రక్రియతోనే భారతదేశంలో కొవిడ్ 19 సంక్షోభానికి పరిష్కారం ఏర్పడుతుందని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. త్వరితగతిన అత్యధిక...