Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
మూడో టెస్టులో భారత్ ఘన విజయం…
రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే...
బిజెపి ముక్త్ భారత్
2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం
బిజెపికి మేమే ప్రధాన శత్రువులం
అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్
షా ఆలం (మలేసియా): ప్రతిష్ఠాత్మకమైన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా జట్టు ఫైనల్కు చేరి చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్ మహిళల టీమ్ విభాగంలో భారత్ ఫైనల్కు చేరడం ఇదే...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయండి
జై స్వరాజ్ పార్టీ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక...
టి హబ్ తో భాగస్వామ్యాన్ని విస్తరించిన అల్గో భారత్
హైదరాబాద్: అల్గోరాండ్ ఫౌండేషన్ యొక్క భారతదేశ-కేంద్రీకృత కార్యక్రమం, అల్గోభారత్, భారతదేశంలోని ప్రముఖ ఇంక్యుబేటర్లలో ఒకటైన టి-హబ్లో తమ స్టార్టప్ ల్యాబ్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. స్టార్టప్ ల్యాబ్ అనేది ఒక...
మూడో వికెట్ కోల్పోయిన భారత్
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి...
రేపు భారత్ బంద్కు రైతుసంఘాల పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతాంగం మళ్లీ ఉద్యమించింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బీకేయూ ప్రధాన...
యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు
ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి
యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత...
విదేశీ సంపాదనపై భారత్ లో పన్ను వేయరాదు: ట్రిబ్యూనల్ తీర్పు
మనతెలంగాణ/ ఢిల్లీ: విదేశంలో పనిచేసి సంపాదించిన జీతానికి ఆదాయపు పన్ను విధించడం సరికాదని ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యూనల్, ఢిల్లీ బెంచ్ తీర్పు చెప్పింది. నాన్-రెసిడెంట్ సర్వీసుల ద్వారా సంపాదించుకున్న దానికి...
త్వరలో అమెరికాలో భారత్ యుపిఐ సేవలు
న్యూఢిల్లీ : భారతదేశం యుపిఐ చెల్లింపు వ్యవస్థ దేశం దాటి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ తర్వాత అమెరికాలో కూడా త్వరలో ఆన్లైన్ చెల్లింపుల కోసం యుపిఐ చెల్లింపును ప్రారంభించేందుకు...
మీతోనే అరబ్ భారత్ బంధం మరింత విశిష్టం
యుఎఇ భారత సంతతితో అహ్లన్ సభలో మోడీ
అబూధాబి : అరబ్ దేశాలలో భారతీయ సంతతి కీలక పాత్ర భారతదేశానికి గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. యుఎఇ...
మారిషస్, శ్రీలంకలో భారత్ యుపిఐ లాంఛ్
ఢిన్యూల్లీ : శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా...
భారత్ బందీల విడుదల
ఖతర్లో గూఢచార్యం కేసులో శిక్ష పడిన మాజీ నేవీ సిబ్బందికి విముక్తి
2023 డిసెంబర్లో మరణశిక్ష విధించిన ఖతర్ న్యాయస్థానం
భారత్ విజ్ఞప్తితో జైలు శిక్షగా మార్పు
ప్రధాని మోడీ, ఖతర్ అమీర్...
అండర్ 19 వరల్డ్ కప్.. ఆచితూచి ఆడుతున్న భారత్
భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఒక ఓవర్ మొయిడెన్ కాగా 2వ ఓవర్ లో ఒక పరుగు మాత్రమే వచ్చింది. 3వ ఓవర్ లో వికెట్ కోల్పోయిన...
వరల్డ్ కప్ ఫైనల్ : తొలి వికెట్ కోల్పోయిన భారత్
బెనోని: భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేధనకు దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. భారత్ తొలి వికెట్ కోల్పోయింది....
భారత్ డిఎన్ఎలో ఉన్నదే ప్రేమ
విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్ఎస్ఎస్
ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్ను కోరుతున్నాం
ఛత్తీస్గఢ్లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ
రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు
రాయిగఢ్ : ఈ దేశం డిఎన్ఎలో ప్రేమ ఉండగా బిజెపి,...
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ లక్ష్యం 254 రన్స్
బెనోని: భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్...
Ind vs Aus U19: భారత్ కు మరో కీలక వికెట్
బెనోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హ్యారీ డిక్సన్ (42) వద్ద ఔటయ్యాడు. క్రీజులో పాతుకుపోయి...
నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్: తుది సమరానికి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా..
బెనోని: ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు....