Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
భారత మాత ప్రియ పుత్రుడు ప్రణబ్: కెసిఆర్
హైదరాబాద్: భారత్ దేశం శిఖరసమానమైన రాజకీయ నాయకుడిని కోల్పోయిందని, అర్ధశతాబ్దం పాటు భారత రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన కర్మయోగి ప్రణబ్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్...
బాలీవుడ్ యంగ్ హీరోకు కరోనా
ముంబై: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా మరో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది....
రక్షణ మంత్రుల భేటీ
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి, రెండు వైపులా సైనిక మోహరింపులు పరాకాష్ఠకు చేరుకొని, యుద్ధ మేఘాలు దట్టమవుతున్న సమయంలో మాస్కోలో శుక్రవారం ఉదయం భారత, చైనా రక్షణ మంత్రులు సమావేశం కావడం హర్షించవలసిన...
గప్ చిప్ గా గ్యాంబ్లింగ్
పెట్రోల్ బంక్ల్లో మోసాల ముఠా గుట్టురట్టు
లీటర్ పెట్రోల్కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ల అమరిక
వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు
తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు
నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు
హైదరాబాద్:...
ప్రీ క్వార్టర్స్లో జకోవిచ్, జ్వరేవ్
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), ఏడో సీడ్...
ఇండియన్ల ఓట్లు నా వైపే: ట్రంప్
వాషింగ్టన్: భారతీయులు తన ఆప్తులని, ఈసారి ఎన్నికల్లో ఇండో అమెరికన్ల ఓట్లన్నీ తనకే అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయులు తనకు ఓటేస్తారని తెలిపారు. తాను తన అధికార హయాంలో...
చెన్నై క్రికెటర్ల సాధన షురూ
దుబాయి: కరోనా నేపథ్యంలో హోటల్ గదులకే పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు శుక్రవారం సాధ న ప్రారంభించారు. ఈ విషయాన్ని సిఎస్కె చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశ్వనాథన్ స్వయంగా ప్రకటించారు. ఆరు రోజుల...
ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక...
పరస్పర విశ్వాసంతోనే శాంతి సాధ్యం
ఎస్సిఓ సభలో చైనాకు రాజ్నాథ్ హితవు
మాస్కో: పరస్పర విశ్వాసం, ఘర్షణ లేని వాతావరణం, అంతర్జాతీయ నియమనిబంధనల పాటింపు, విభేధాలను శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవడం వంటి చర్యల వల్లే షాంఘై సహకార సమితి(ఎస్సిఓ) సభ్య దేశాలలో...
కరోనా వైరస్ తో 1096 మంది మృతి
హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు భారత్లో పాజిటివ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 83341 కేసులు నమోదు కాగా 1096 మంది మరణించారు. మృతుల...
మళ్లీ అదే దుర్బుద్ధి
on
జూన్ 15 నాటి ఘటనకు భిన్నంగా ఈసారి చైనా దూకుడిని మన సేనలు విజయవంతంగా అరికట్టగలిగాయి. అప్పుడు తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో గల పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరాన్ని చైనా సేనలు...
యుద్ధమేనా?
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎత్తున బలగాల తరలింపు
యుద్ధ ట్యాంకులతో చైనాకు దీటుగా భారత్ సన్నద్ధం
నిత్యం అప్రమత్తంగా ఉండండి, కేంద్ర బలగాలకు కేంద్ర హోంశాఖ అదేశాలు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ...
పబ్జీపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో పబ్జీతో పాటు 118 చైనా మొబైల్ యాప్స్ పై నిషేధం విధించింది. ఇటీవల టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన...
ఇండియాలో 78 వేల మందికి పాజిటివ్… 1045 మంది మృతి
ఢిల్లీ: భారత్లో మంగళవారం ఒక్కరోజే 78,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 78 వేల కేసులు నమోదు కావడం భారత్లో ఇది నాలుగో సారి. ఇండియాలో కరోనా బాధితుల...
70 ఏళ్లలో ఒక్క అంగుళం విదేశీ భూమిని ఆక్రమించలేదు: చైనా
బీజింగ్: వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వెంబడి లడఖ్లో ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి పూర్తి బాధ్యత భారత్దేనని చైనా ఆరోపించింది. మరో దేశానికి చెందిన ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా చైనా ఎన్నడూ ఆక్రమించలేదని,...
లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత..
లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
చైనా దళాలతో భారత్ బలగాలు ఢీ అంటే ఢీ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆగస్టు 29-30 తేదీల్లో పాంగాంగ్ సరస్సు వైపు కదలడానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్...
ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా….
లక్నో: భారత్ లో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని బండా జిల్లాలోని ఒక కుటుంబంలో 32 మంది కరోనా వైరస్ సోకింది. ఇదే జిల్లాలో మొత్తం 44...
కర్నాటక మంత్రికి కరోనా
బెంగళూరు: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులు ఎవరిని వదలకుండా కాటేస్తోంది. తాజాగా కర్నాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె ఎస్ ఈశ్వరప్పకు...
దేశంలో మరో 69,921 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,921 కరోనా కేసులు, 819 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో...
సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు
తిప్పికొట్టిన భారత సైన్యం
న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్ఎ భారీ...