Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
భారత జాగృతి కమిటీలన్నీ రద్దు – అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత జాగృతి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు....
భారతీయులారా..క్షమించండి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్
భారత్తో దౌత్య వివాదం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం తరఫున భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం భారత్లో...
భారత్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్
ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాడ్ మధ్య టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్, ఇంగ్లాండ్ పై 259 పరుగుల ఆధిక్యంలో ఉంది....
సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును (నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని ప్రయాణికులకు పూర్తి...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 88 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 394 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే భారత్ 176 పరుగుల...
తొలిరోజు భారత్దే!
చెలరేగిన కుల్దీప్, అశ్విన్
218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 135/1
ధర్మశాల : చివరి టెస్టులో భారత్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీస్ బ్యాటర్లు తొలి రోజే...
భారతీయ మహిళలు విటమిన్ ’డి’ లోపంతో పోరాటం
హైదరాబాద్: భారతీయ మహిళలు విటమిన్ ’డి’ లోపంతో పోరాడుతున్నారని అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ’స్ట్రాన్ ఉమెన్ స్ట్రాంగ్ భారత్’ థీమ్తో అపోలో...
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....
ఈ-స్మార్ట్ క్లినిక్ ను ప్రారంభించిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్, ఉన్నత్ భారత్
ముంబై: IIT ఢిల్లీకి చెందిన FITT (ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్), భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన జాతీయ కార్యక్రమం అయిన ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో IVD ఉత్పత్తుల, ప్రముఖ...
భారత్కు ఎదురుందా?
ఇంగ్లండ్కు సవాల్!
నేటి నుంచి చివరి టెస్టు
ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే...
భారతీయ పర్యాటకులకు ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్
హైదరాబాద్: స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు నేడు హైదరాబాద్లోని హయత్ ప్లేస్లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది . కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో భారతీయ పర్యాటకులలో కనిపిస్తోన్న ధోరణులతో పాటుగా, భవిష్యత్తు లో...
భారత వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్ కోసం 48 బ్యాకప్ సైట్లు
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షం లోకి వెళ్లి మూడు రోజుల తరువాత తిరిగి భూమి మీదకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారు...
మే 10 తర్వాత మాల్దీవుల్లో భారత సైనికులు ఉండొద్దు
మాలె: తన భారత వ్యతిరేక వైఖరిని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి బయటపెట్టారు. మే 10వ తేదీ తర్వాత సివిలియన్ దుస్తులలో ఉన్నవారితో సహా భారత సైనిక సిబ్బంది ఎవరూ తమ...
క్షిపణి దాడికి భారతీయుడు బలి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయుడు బలయ్యాడు. ఉత్తర ఇజ్రాయెల్ లోని గలీలీ ప్రాంతంలోని మార్గలియోట్ అనే నగరంలో సోమవారం తోటలో పనిచేసుకుంటున్న పట్నిబిన్ మాక్స్ వెల్ అనే వ్యక్తి లెబనాన్...
రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
భారతీయ సనాతన ధర్మం గొప్పది: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పదని భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్ళలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ 'కళాకృతి' పేరుతో...
మొక్కలతో భారతమాత రాసి గిన్నిస్ రికార్డు
చంద్రాపూర్: హిందీలో భారతమాత అనే పదాన్ని రాసేందుకు 65,724 మొక్కలను ఉపయోగించి మహారాష్ట్ర అటవీ శాఖ గన్నిస్ రికార్డును సాధించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో జరుగుతున్న మూడు రోజుల తడోబా ఉత్సవం సందర్భంగా ఈ...
మధ్యప్రదేశ్లో అడుగుపెట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
భోపాల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం మోరీనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఐదు రోజుల విరామం తర్వాత, యాత్ర శనివారం రాజస్థాన్లోని ధోల్పూర్...
ఊబకాయ భారతం
నిన్నమొన్నటిదాకా పోషకాహార లోపం సమస్యపై పోరాటం చేసిన భారత్ ఇప్పుడు మరో కొత్త భూతంతో పోరాటం చేయక తప్పదనిపిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ ‘లాన్సెట్ జర్నల్’ తాజా కథనం ప్రకారం 2022 నాటికి...