Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
క్రీడలకు అదనంగా రూ.300 కోట్లు
క్రీడా రంగంపై నిర్మలమ్మ కనికరం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామర్ క్రీడా రంగంపై కనికరం చూపించారు. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో క్రీడలకు ఈసారి అదనంగా రూ.300 కోట్లను...
నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు...
తెలివి తక్కువ మోడీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుంది: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది.. ఘోరమైన పద్దతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రగతి భవన్ లో కేంద్ర...
కేంద్ర బడ్జెట్–2022 ముఖ్యాంశాలు….
రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
ఈ ఏడాది ద్రవ్యలోటు...
ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం పిఎం గతి శక్తి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి...
మరింత తీవ్రంగా పెగాసస్
కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ...
రాజకీయ ఆధ్యాత్మికత
పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తారా?
రిగ్గుల తయారీ పరిశ్రమకు ఎంవోయు
నినాదాలతో మేకిన్ఇండియా సాధ్యమా?
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా మోడీ సర్కార్పై...
అసమానతలే అసలైన వైరస్
దీనికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు వ్యాక్సిన్ను అందించారు
అదే సమానతా
వ్యాక్సిన్
పరస్పరం కలిసి ఉండే
వాతావరణాన్ని ప్రస్తుతం
సమాజంలో
చూడలేకపోతున్నాం
రేపటి నుంచి 14వరకు
శ్రీరామనుజ సహస్రాబ్ధి వేడుకలు ప్రధాని
మోదీతో పాటు
ప్రముఖుల...
సవాళ్లున్నా.. ‘గాడితప్పలేదు’
కొవిడ్ను ఎదుర్కొని నిలబడ్డాం
ప్రైవేటురంగ పెట్టుబడులకు ఊతం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) దేశీయ జిడిపి(స్థూల దేశీ యోత్పత్తి) 8 8.5 శాతంగా ఉంటుందని ఆర్థిక...
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం..
గిరిజన కళలకు గొప్ప గౌరవం
పద్మశ్రీ పురస్కారం కళల గొప్పతనానికి నిదర్శనం
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం
రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్...
విజయ్ దేవరకొండ ‘థమ్సప్’ వీరోచిత పోరాటాలు.. (వీడియో)
హైదరాబాద్: కోకా కోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రాండ్ థమ్సప్, ఇప్పుడు యాక్షన్కు నూతన ముఖచిత్రంగా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండతో భాగస్వామ్యం చేసుకుని తమ బ్రాండ్ కోసం నూతన ప్రచారం...
దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం.. విపక్షాలు సహకరించాలి
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికికీలక సమయమని అన్నారు. సమావేశాలకు...
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు సోమవారం బారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. 300 పాయింట్లకుపైగా నిఫ్టీ లాభంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17వేల మార్క్ పైన ట్రేడవుతోంది. అంతర్జాతీయ...
ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: ప్రతి భారతీయుడికి ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉభయసభలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో ప్రయాణంలో దోహదపడిన...
దేశంలో కొత్తగా 2.09 లక్షల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2.09 లక్షల కేసులు నమోదుకాగా 959 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో...
కారు బీభత్సం
కరీంనగర్లో ఘోర ప్రమాదం
నలుగురి దుర్మరణం, మరో 9 మందికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు
ప్రమాద సమయంలో మైనర్ డ్రైవింగ్
నిందితులపై యాక్సిడెంట్తో పాటు హత్య కేసు నమోదు : సిపి సత్యనారాయణ...
మార్చి 1నుంచి హెచ్-1బి వీసాల రిజిస్ట్రేషన్
వాషింగ్టన్: ఈ ఏడాది అక్టోబరు నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బి వీసాల దరఖాస్తులను ఈ ఏడాది మార్చి 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యుఎ్ససిఐఎస్) శుక్రవారం...
మణిపూర్లో వికటించిన పొత్తు.. ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం
ఇంఫాల్ : మణిపూర్లో నేషనల్ పీపుల్స్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తు వికటించింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్టు బీజేపీ ఆదివారం ప్రకటించింది. నిన్నటివరకు ఎన్పీపీతో కలిసి బీజేపీ...
మోడీ…. రైతుల ఆదాయం రెట్టింపు ఏది: కెటిఆర్
హైదరాబాద్: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ప్రభుత్వం హామీ ఏమైందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న...