Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
మాజీ సిజెఐ రంజన్ గొగొయ్పై హక్కుల తీర్మానం
దాఖలుచేసిన టిఎంసి ఎంపీ
న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) ఇటీవల ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలపై రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మౌసం నూర్ ఆయనకు వ్యతిరేకంగా హక్కుల తీర్మానం దాఖలు...
రోహిత్కు తేలికేం కాదు..
మనతెలంగాణ/క్రీడా విభాగం: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా పూర్తి స్థాయి కోచ్గా రోహిత్ శర్మను నియమిస్తూ ఇటీవలే భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లిని తప్పించి...
కాశీలో అడుగుపెడితే బంధాల నుంచి విముక్తి: మోడీ
వారణాసి: కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గంగానదిలో పుణ్య స్నానం తరువాత కాశీ విశ్వనాథునికి మోడీ పూజలు చేశారు. గంగాజలంతో కాశీ విశ్వనాథునికి మోడీ అభిషేకం చేశారు....
పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ముష్కరులను ఎదురించి ప్రాణాలు ఆర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి...
ఢిల్లీ కథాగల్కు జాక్పాట్
ఉత్తమ రచనలను పురస్కారాలతో గౌరవించుకోవడం పౌరసమాజంలో సత్సంప్రదాయం. ఇలా ఎంపికైన గ్రంథానికి, దాని రచయితకి విశిష్ట స్థానం, ప్రచారం లభించి ఆ రచయితకే కాకుండా సమస్త సాహితి లోకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ...
రెండో టైటిలే లక్ష్యంగా..
బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ చాంపియన్షిలో బరిలో సింధు
పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్
వెల్వ(స్పెయిన్): రెండేళ్ల క్రితం బిడబ్ల్యుఎఫ్ ఛాం పియన్షిప్లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ...
బూస్టర్ డోసుతో రక్షణ
ఏ వ్యాక్సిన్ బూస్టర్గా వాడాలో విధానపర నిర్ణయం తప్పనిసరి
ప్రముఖ వైరాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టుల అభిప్రాయం
న్యూఢిల్లీ : కరోనాను వ్యతిరేకంగా యాంటీబాడీల సంఖ్యను పెంపొందించే బూస్టర్ డోసు, ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా...
అమరతేజానికి అంతిమ వీడ్కోలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్నాయక్ సాయితేజకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన ఎగువరేగడలో పోలీసు,సైనిక లాంఛనాలతో పూర్తైన అంత్యక్రియలు
మిన్నంటిన జై జవాన్, అమర్ రహే సాయితేజ నినాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు...
రావత్ చివరి సందేశం
న్యూఢిల్లీ : భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ చిట్ట చివరి సందేశాన్ని స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా ఆదివారంనాడిక్కడ వినిపించారు. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ సందేశంలో భారత...
ప్రధాని మోడీ ట్విటర్ ఖాతా హ్యాక్
భారత్లో బిట్ కాయిన్ చట్టబద్ధమంటూ అగంతకుల సందేశం
అప్రమత్తమైన పిఎంఓ, ఖాతా పునరుద్ధరణ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఆదివారంనాడు తెల్లవారుజామున హ్యాకర్లు ఈ దుస్సాహసానికి...
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ : భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 33 కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, చండీగడ్, కర్ణాటక, రాష్ట్రాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి....
వైట్హౌస్ పిపిఓ డైరెక్టర్గా గౌతమ్ రాఘవన్కు పదోన్నతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా పాలసీ అడ్వైజర్ గౌతమ్ రాఘవన్కు పదోన్నతి లభించింది. రాఘవన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్...
అహ్మదాబాద్లో రూ.2000 కోట్లతో లులూ గ్రూపు షాపింగ్ మాల్
దుబాయి: యుఎఇకి చెందిన రిటైల్ దిగ్గజం లులూ గ్రూపు గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఓ భారీ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయనుంది. శనివారం సంస్థ ఒక ప్రకటనలో ఈ...
‘హిందుస్థాన్ సిరంజీస్’ మూసివేత
దేశంలో సూదులకు కొరత ఏర్పడే ప్రమాదం
ఫరీదాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న తమ కంపెనీని మూసి వేసినట్లు ‘హిందుస్థాన్ సిరంజీస్ అండ్...
చోరీకి గురైన మారడోనా చేతి గడియారం స్వాధీనం
గౌహతి: దుబాయి మ్యూజియంలో చోరీకి గురైన అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా చేతి గడియారాన్ని అస్సాం రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి గడియారం దొరికిందని పోలీసులు...
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్రెడ్డి నియామకం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన...
ఒమిక్రాన్ ఎఫెక్ట్: హైదరాబాద్లో సండే ఫన్డే రద్దు
హైదరాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తున్న సండే ఫన్ డే కార్యక్రమంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్లోకి ప్రవేశించిన...
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం : శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో దేవరకొండ కోట...
ఒమిక్రాన్ కేసులు… కోలుకున్న ఏడాదిన్నర బాలిక
బాలికతోపాటు మరో నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
పుణె : మహారాష్ట్ర పుణె జిల్లా లోని పింప్రిచించ్వాడ్ ఏరియాకు చెందిన ఒమిక్రాన్ బాధితురాలైన ఒకటిన్నర సంవత్సరాల బాలిక ఒమిక్రాన్ నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి...
ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండవ కొత్త కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే, దక్షణిఫ్రికా నుంచి వచ్చిన ఒక 35ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు శనివారం వర్గాలు...