Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్చంద్దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ...
దేశంలో 34లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 34 లక్షలను దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 76,472 కొత్త కోవిడ్-19 కేసులు, 1,021 మరణాలు నమోదైనట్టు...
ఎంబిబిఎస్ కోర్సులో కోవిడ్ పాఠ్యాంశం
న్యూఢిల్లీ : ఎంబిబిఎస్ కోర్సులో అంటువ్యాధుల మహమ్మారుల నిర్వహణ కూడా ఓ కోర్సుగా చేర్చారు. కోవిడ్ 19 ప్రభావంతో వైద్య విద్యార్థులు ఇటువంటి మహమ్మారులను ఏ విధంగా ఎదుర్కొవల్సి ఉంటుంది? దీనిపై శాస్త్రీయ...
అసమ్మతి అంటే కాంగ్రెస్కు గిట్టదు
ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించే వారు...
దేశంలో కరోనా విశ్వరూపం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయపడుతున్నాయి. గత 24 గంటల్లో 77,266 కొత్త కోవిడ్-19 కేసులు, 1,057 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
గట్టిపడుతున్న గళం
పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి...
కాంగ్రెస్లో సంక్షోభం కొత్త కాదు..
జాతీయ కాంగ్రెస్ పార్టీలో తాజా కలకలం ఇప్పుడు కొత్తేమీకాదు. 135 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ సంక్షోభాలు వంటివి ఎన్నో ఉన్నాయి. నెహ్రూ నుంచి పివి నర్సింహారావు వరకు...
యాక్సెంచర్ 25వేల ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీనిలో దాదాపు 5 శాతం వరకు ఉద్యోగులపై వేటు పడనుంది. తక్కువ ప్రతిభ,...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
సీరం ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
సీరం ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
తొలిదశలో ఇద్దరు వ్యక్తులపై పరీక్ష
పుణే: కోవిడ్ నివారణ దిశలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్ 2 క్లినికల్ పరీక్షలు పుణేలో ఆరంభం అయ్యాయి. ఈ వ్యాక్సిన్...
మాజీ సిఎంకు కరోనా పాజిటివ్
గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా...
24 గంటల్లో 67,151 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ 32 లక్షలను దాటాయి. గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త కోవిడ్-19 కేసులు, 1,059 మరణాలు సంభవించాయి....
చెప్పింది చేస్తాడు… ఎప్పుడూ గెలుస్తాడు
ట్రంప్నే ఎన్నుకోవాలని నిక్కీ హేలీ పిలుపు
రిపబ్లికన్ల జాతీయ సదస్సు ఆరంభం
వీక్.. ఫెయిల్ బిడెన్ను ఓడించాలని పిలుపు
వాషింగ్టన్ : రిపబ్లికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నే తిరిగి దేశాధ్యక్షులుగా ఎన్నుకోవాలని ప్రముఖ ఇండో అమెరికన్ రాజకీయ...
మానవతావాది మదర్ థెరిసా
మదర్ థెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. 26 ఆగస్టు 1910న స్కోప్ట్ పట్టణంలో నికోలే, బోజక్షుహ్యూ దంపతులకు జన్మించారు. 12 ఏళ్ల వయస్సులోనే సామాజిక సేవ చేయాలని నిర్ణయం...
సెప్టెంబర్ 14నుంచి పార్లమెంటు
సెప్టెంబర్ 14నుంచి పార్లమెంటు, పార్లమెంటు కేబినెట్ కమిటీ సిఫార్సు
18 రోజులు సమావేశాలు జరిగే అవకాశం
కొవిడ్ నేపథ్యంలో సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఉభయ సభల్లో సభ్యులు కూర్చునే వీలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు...
నీరవ్ భార్య అమీపైనా ఇడి, సిబిఐ కేసులు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ప్రస్తుతం యుకె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నీరవ్...
కలిసిన కశ్మీర్ పార్టీలు
నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్కు...
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...