Home Search
భారీ వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
బ్రెజిల్లో కొండచరియలు విరిగిపడి: 44 మంది మృతి
బాసిల్లా: బ్రెజిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెర్నమ్ బుకో రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి 44 మంది మృతి చెందారు. కాలువలు, నదులు పొంగిపొర్లడంతో 56 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రీవంగా...
వేగంగా దూసుకొస్తున్న నైరుతి
మరికొన్ని గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
ఈ ఏడాది సాధారణ వర్షాలే
చట్లబడ్డ వాతావరణం
తెలంగాణలో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: దేశ వ్యవసాయరంగానికి ఆయువుపట్టుగా ఉంటూ అన్నిరంగాల ఆర్ధిక పురోగమనానికి కీలకభూమిక పోషించే రుతుపవనాలు వేగంగా...
అస్సాంలో వరద బీభత్సం… రైల్వే ట్రాక్ పైనే 500 కుటుంబాలు
బీహార్లో వరద సంబంధిత ఘటనల్లో 27 మంది మృతి
గువాహటి : అస్సాంలో కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు కూరుకుపోయాయి. 29 జిల్లాల్లో దాదాపు 8...
అస్సాంలో వరదలు… 8 మంది మృతి
గువాహటి : అస్సాంలో భారీ వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్నాయి. 26 జిల్లాల్లోని 1089 గ్రామాలు వరద నీటిలో మునిగినపోవడంతో పాటు అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. వరదలకు 8 మంది ప్రాణాలు...
అండమాన్ దీవుల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించిన చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా,...
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరణ
రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయని, బంగాళాఖాతంలో...
తొలకరిస్తున్న ఆశలు
వానాకాలపు సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు
రాష్ట్రమంతటా ఒక మోస్తరుగా
కురుస్తున్న వర్షాలు వర్షాధార
భూముల్లో సేద్యంపై దృష్టిపెట్టిన
వ్యవసాయదారులు ఈసారి
తొందరగా తొలకరి వానలు
కురుస్తాయన్న సమాచారంతో
అంతటా హర్షం జూన్ మొదటి
వారంలోనే...
మే 15-16 వరకు కేరళలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందు కేరళ అంతటా వర్షాలు కొనసాగుతుండటంతో, భారత వాతావరణ శాఖ ఆదివారం రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఆదివారం మరియు సోమవారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం...
తెలంగాణపై ‘అసని తుఫాను’ ప్రభావం
రానున్న మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు
హైదరాబాద్: ‘అసని తుఫాను’ ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని...
బలహీనపడ్డ అసని తుఫాను
విశాఖపట్నం: వచ్చే 48 గంటల్లో 'అసాని' తుఫాను బలహీనపడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను దాటకపోవచ్చని భారత వాతావరణ శాఖ సోమవారం తన తాజా అంచనాలో తెలిపింది. అయితే మే 9,...
ఎపికి ‘అసని’ ఎఫెక్ట్
తెలంగాణలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వానలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘అసని’గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో...
ప్రమాదపుటంచుల్లో శ్రీశైలం ప్రాజెక్టు !
డ్యాం భద్రతపై నిపుణుల ఆందోళన
భారీవరదల్లో నీటి మళ్లింపునకు ప్రత్యామ్నాయం
సమీపాన కొండను తొలిచి అదనపు స్పిల్వే ప్రతిపాదన
డ్యాం గేట్లు ఎత్తుపెంపుదలపై దృష్టి
తక్షణ రక్షణ చర్యలు అవశ్యం
సిడబ్యుసికి పాండ్యా కమిటి తుదినివేదిక
రేపు కృష్ణాబోర్డులో కీలక నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం..
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఎకధాటిగా పడింది. దీంతో వరద నీటిలో కొనుగోలు...
పిడుగు పడి ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..
సిద్దిపేట:రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. దుబ్బాక మండలంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లేంగడ్డ గ్రామంలో...
అస్సాంలో వరదలకు 8 మంది మృతి
గువాహటి: అస్సాంలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలకు వరదలు సంభవించడంతోపాటు పిడుగులు పడి ఇద్దరు మైనర్లతో సహా 8 మంది మరణించినట్లు అధికారిక ప్రకటన శనివారం వెలువడింది. గురువారం నుంచి అస్సాంలోని అనేక...
ఎస్ఎన్డిపితో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సమగ్ర నాలా అభివృద్ది కార్యక్రమం ద్వారా దశాబ్దాల కాలంగా నాలాల పరిసర ప్రాంతాల వాసులు ఎదుర్కొంటున్న ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని పశు సంవర్ధక శాఖ మంత్రి...
2022లో తొలి తుఫాను ‘అసని’
పుణె: ఈ ఏడాది తొలి తుఫాను మార్చి 21 నాటికి బంగాళాఖాతంలో ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం పేర్కొంది. ఇది తుఫానుగా మారిన తర్వాత, తుఫానను ‘అసని’ అని పిలుస్తారు. దీనికి...
బ్రెజిల్ వరదల్లో 117 మంది మృతి
మరో 116 మంది గల్లంతు
పెట్రోపోలిస్(బ్రెజిల్): పెట్రోపోలిస్ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, కొండ చరియలు విరిగిపడిన సంఘటనల్లో మరణించిన వారి సంఖ్య 117కు పెరిగింది. మరో 116...
సూర్యాపేటను ముంచెత్తిన అకాల వర్షం
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉ. వరకు కురిసిన వాన
రోడ్లు కాల్వలయ్యాయి, కాలనీలు చెరువులయ్యాయి
పలుచోట్ల పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
తాటికల్ వాగులో చిక్కుకున్న 8మందిని రక్షించిన స్థానికులు
పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
మన...
నగరం గజగజ
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలిగాలులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గతకొద్ది రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలు అత్యంత కనిష్ట స్థాయి పడిపోవడంతో...