Friday, March 29, 2024
Home Search

మంత్రి తలసాని - search results

If you're not happy with the results, please do another search
Punjagutta steel bridge opened day after tomorrow

గురువారం పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప్రారంభం…

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని గురువారం ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్:   పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ పాత ముఖద్వారాన్ని తొలగించి  నూతనంగా నిర్మించిన కేబుల్  బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి...
Telangana brand fishes for international market

4లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యం

అంతర్జాతీయ మార్కెట్‌కు తెలంగాణ బ్రాండ్ చేపలు రూ.1000కోట్లతో మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి హైదరాబాద్ : రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద నీటివనరులను అభివృద్ధి పరచటంతో మీనం.. మిల మిలలాడుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4లక్షల...
Ravi Teja 'Ravanasura' begins

రవితేజ ‘రావణాసుర’ ప్రారంభం

మాస్ మహారాజ రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్స్‌పై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రావణాసుర‘ . ఈ చిత్రం శుక్రవారం...
Talasani Srinivas Yadav

థియేటర్ల సమస్యలపై ఏపి మంత్రులతో మాట్లాడతా..

“రాష్ట్రంలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. చిన్న సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లలో 4 షోల నుండి 5 షోలకు పెంచడం జరిగింది. రాష్ట్రంలో...
Sankranthi song launched by Talasani Srinivas Yadav

సంక్రాంతి పాట విడుదల

  తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) వారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒక అద్భుతమైన పాటను రూపొందించారు. రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. ఈ...
Harish Rao comments on BJP Leaders

కొలువుల భర్తీని అడ్డుకునే కుట్ర

కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు 317 యథావిధిగా అమలు చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు ఎన్‌టిఆర్ స్టేడియంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317...
Rythu Bandhu scheme reaches Rs 50 billion milestone

నేటితో అన్నదాతకు రూ.50000 కోట్లాభిషేకం

ప్రపంచ పటంలో రైతుబంధు సరికొత్త మైలురాయి అందుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కలల పథకం సంబురాల్లో మునిగి తేలుతున్న తెలంగాణ రైతాంగం మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగానికి అండగా నిలిచి రాష్ట్ర రైతాంగం కోసం సిఎం కేసిఆర్...
TS Ministers fires on Shivraj Singh Chauhan

శివరాజ్ దొడ్డిదారి సిఎం

సిఎం కెసిఆర్‌ను విమర్శించే అర్హత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లేదు తెలంగాణ అంటేనే బిజెపి పాలిత రాష్ట్రాలకు కంటగింపు హరీశ్ సహా పలువురు మంత్రుల ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్...
Flood problem remove with NSDP

ఎన్‌ఎస్‌డిపితో నగర ముంపు సమస్యకు చెక్

బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్ సిద్దం అవుతున్న ప్రణాళికలు నగరవాసులపై సమస్యలపై మంత్రి తలసాని ఉన్నతాధికారులపై సమీక్ష మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. నాలాల...
Special burial grounds for minorities

మైనార్టీలకు ప్రత్యేక స్మశాన వాటికలు

తుదిదశకు చేరిన స్థల సేకరణ ప్రక్రియ మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: కలెక్టర్ శర్మన్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లోని మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ...
Permanent measures for flood prevention in Hyderabad:KTR

వరద వ్యథలకు చెల్లు

హైదరాబాద్‌లో ముంపు నివారణకు శాశ్వత చర్యలు రూ.858కోట్ల వ్యయంతో 12కి.మీ. పొడవైన గోడ నిర్మాణానికి శ్రీకారం కవాడిగూడ టు మూసీ వరకు రిటర్నింగ్ వాల్‌కు శంకుస్థాపన గత పాలకులు నిర్మించింది 3 కి.మీ.గోడే, అందువల్లే...
Balkampet Yellamma Temple development initiative

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి శ్రీకారం

భక్తుల పార్కింగ్‌కు మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్ హైదరాబాద్: బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టింది....
Harish Rao offer pattu vastralu to Komuravelli Mallanna

ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న ప్రాజెక్టు పూర్తి చేశాం

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, కరోనాతో బయట పడి ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని మల్లన్న దేవుడిని కోరినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్...
Governor Tamilisai About PV Narasimha Rao

యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్

జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్ తమిళిసై హైదరాబాద్:  యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహరావు అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. గురువారం పివి 17వ వర్థంతి సందర్భంగా...
KTR hands over 248 double bedroom houses to beneficiaries

ఇల్లు.. పెళ్లి

సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా లేని మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో 248 డబుల్ ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు...

మరోసారి మంచి మనస్సును చాటుకున్న కెటిఆర్..

మరోసారి తన మంచి మనస్సును చాటుకున్న కెటిఆర్ కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన...
KTR support to Kandikonda family

కందికొండ కుటుంబానికి అండగా ఉంటాం: కెటిఆర్

హైదరాబాద్: గేయ రచయిత కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గతంలో ఆయన కుటుంబానికి అండగా ఉన్నామని, ఆయన కుమార్తె మాతృక ట్వీట్‌పై కెటిఆర్ స్పందించారు. కంది కొండ కుటుంబం...
Double bed room construct in JNNURM

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల నిర్మాణం పూర్తి

త్వరలో లబ్దిదారులకు పంపిణీ మంత్రి తలసాని సమిక్షా సమావేశం కార్యచరణ సిద్దం చేస్తున్న అధికారులు మన తెలంగాణ/సిటీ బ్యూరో: సుదీర్ఘ కాలంగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారుల నిరీక్షణ త్వరలో...
Sudden death of Kannada power star Puneet

కన్నడ పవర్‌స్టార్ పునీత్ హఠాన్మరణం

గుండెపోటుతో జిమ్‌లో కుప్పకూలిన కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో కన్నుమూత శోక సముద్రంలో కర్నాటక ప్రముఖుల సంతాపాలు కన్నడ స్టార్ హీరో, పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఇంట్లోని...
Saddula bathukamma in telangana 2021

నేడు సద్దుల బతుకమ్మ

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం నేడు సద్దుల బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విద్వత్సభ విస్తృతంగా చర్చించి తీసుకొన్న నిర్ణయం మేరకు నేడు సద్దుల బతుకమ్మ...

Latest News