Wednesday, April 24, 2024
Home Search

మావోయిస్టు - search results

If you're not happy with the results, please do another search

జార్ఖండ్‌లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు

చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్‌కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
Maoists call for Bharat Bandh

భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు….. ఏజెన్సీల్లో హై అలర్ట్

భద్రాద్రి: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఏజెన్సీల్లో హై అలర్ట్ ప్రకటించారు. మన్యంలో గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం,...

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి..

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుక్మా జిల్లా బెద్రెలోని వారాంతపు సంతలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ...
Three arrested for selling ganja

కరీంనగర్ సమీపంలో మావోయిస్టు అరెస్ట్

కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణం సమీపంలో ఒక మావోయిస్టును అరెస్టు చేసినట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. పొరుగున ఉన్న...
Maoists

రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు…పోలీసుల కూంబింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొకవైపు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ప్రత్యేక...

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఐజి ప్రభాకర్‌రావు ఆసిఫాబాద్ ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని గ్రేహౌండ్స్ అడిషనల్ డిజి ఎంపి విజయ్‌కుమార్, ఎస్‌ఐబి ఐజి ప్రభాకర్ అధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని...
Two Maoists killed in encounter at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు మావోయిస్టుల మృతి

బస్తర్: ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీస్‌లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఉదయం 8 గంటలకు కాంకేర్ జిల్లా లోని కోయిలిబేడా పోలీస్...

బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47...

నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

వాజేడు: మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వాజేడు, వెంకటాపురం మండలాల సిఐ బండారు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం......

జార్ఖండ్‌లో మావోయిస్టుల దుశ్చర్య: నాలుగు వాహనాలు దగ్ధం

లతేహర్: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో మేడె భారీ వాహనాలను, ఒక కారును దగ్ధం చేసిన మావోయిస్టులు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగులపై దాడి చేశారు. చంద్వాలోని చట్టి నద వంతెన సమీపంలో...

ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బండారు రవి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ నిషేధిత...
Maoist Central Committee member Sanjay Deepak Rao arrested

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌ రావు అరెస్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌రావు అరెస్టయ్యారు. హైదరాబాద్‌లో పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ దీపక్‌రావు అరెస్ట్‌కు సంబంధించిన వి వరాలను డిజిపి అంజనీ...

జార్ఖండ్ బొగ్గు గనిలో మావోయిస్టుల దుశ్చర్య

రాంచి: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో సోమవారం ఉదయం డివిసి బొగ్గు గనులకు చెందిన వెయింగ్ బ్రిడ్జిని తగలబెట్టిన మావోయిస్టులు ఐదుగురు భద్రతా గార్డులను చితకబాదారు. రాంచికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ పోలీసు...

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మృతిపై అనుమానాలు

మంథని: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి పట్ల వచ్చిన వార్తలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. చనిపోయింది రాజిరెడ్డి కాదని,...

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత

మంథని/మంథని రూరల్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలియాస్ సాయన్న, అలియాస్ మీసాలన్న, అలియాస్ అలోక్, అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని ఎగ్లాస్‌పూర్...
Maoist top leader Raji Reddy passed away

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి దండకారణ్యంలో మరణించారు. ఆయన మృతి చెందిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మావోయిస్టులు విడుదల...
Chhattisgarh Bijapur

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి...

జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన కార్పుల పోరులో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు...

ఇద్దరు మావోయిస్టులు హతం..

మేదినీనగర్ (ఝార్ఖండ్ ): ఝార్ఖండ్ పాలము జిల్లాలో నిషేధిత ఝార్ఖండ్ జనముక్తి పరిషద్ కి చెందిన రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అంతర్గత పోరులో కాల్పులకు ఇద్దరు హతమయ్యారని పోలీస్‌లు శనివారం వెల్లడించారు....

నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

భద్రాచలం: నలుగురు మావోయిస్టు పార్టీ కొరియర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పేలుడు పదార్థ్ధాలతో పాటు రూ.20లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా. వినీత్ తెలిపారు....

Latest News