Home Search
ముచ్చట - search results
If you're not happy with the results, please do another search
అభిమానులకు విందు ఇచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య!
ఎవరికైనా ఆపద వస్తే ముందుకు దూకి ఆదుకునేవారిలో తమిళ హీరో సూర్య ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఆయన తన అభిమానులకు భారీ విందు ఇచ్చాడు. మిగ్ జాం తుఫాను వచ్చినప్పుడు బాధితులకు...
ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి కేఏపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే బాబూ మోహన్ భారతీయ జనతాపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...
తిరుచానూరు అమ్మవారి సేవలో సమంత (వీడియో)
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు సోమవారం ఉదయం తిరుచానూరులో కనిపించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. చిత్ర పరిశ్రమలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు...
ఆర్టీసి బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసి బస్సులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన బస్సులో ప్రయణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికుల సమస్యలను మంత్రి...
నల్లగొండలో రెండు వేల ఇండ్లు మంజూరు చేస్తాం: కోమటిరెడ్డి
నల్గొండ: ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్లగొండలో విస్తృతంగా పర్యటిస్తూ ఐదేళ్లలోపు చిన్నారులకు మంత్రి కోమటిరెడ్డి పోలియో చుక్కలు వేశారు. గృహజ్యోతి లబ్ధిదారులతో మంత్రి...
అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్
పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు కేంద్రాలు చూడముచ్చటగా డిజైన్ చేయాలి
దివ్యాంగులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల అమలు ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం
మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన...
కుబేరుడి ఇంట్లో పెళ్లి… ఖర్చుకు తగ్గేదేలే!
ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలా! ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంగరంగవైభవంగా చేస్తున్న ఈ వివాహానికి డబ్బును మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తున్నారు! ముఖేశ్ అంబానీ, నీతా...
పాండవుల గుట్టపై పట్టింపేది!
తెలంగాణలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి. అందులో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట ఒకటి. పాండవుల గుట్ట...
ప్రతి భారతీయుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేచిత్రం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ’ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్...
కోస్ట్గార్డు మహిళా కమిషన్ ఏదీ?
న్యూఢిల్లీ : భారత తీర రక్షక దళంలో శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటులో ఎందుకీ ఆలస్యం? వెంటనే స్పందిస్తారా? లేక మీరు చేయలేకపోతే, ఈ పనిని మేం చేస్తాం అని సుప్రీంకోర్టు కేంద్ర...
కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల
జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...
తెలంగాణలో హరితహరం కొనసాగించాలి
కడియం నర్సరీలకు కెసిఆర్ అండగా నిలిచారు
బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి...
ముంబయి లోకల్ రైలులో నిర్మల సీతారామన్ ప్రయాణం
ముంబయి : ముంబయిలో ఒక లోకల్ రైలులో ప్రయాణికులు శనివారం ఉదయం ఒక అసాధారణ ప్రయాణికురాలిని చూసి విస్మయం చెందారు. ఆ విస్మయం వారిని ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ...
మీతోనే అరబ్ భారత్ బంధం మరింత విశిష్టం
యుఎఇ భారత సంతతితో అహ్లన్ సభలో మోడీ
అబూధాబి : అరబ్ దేశాలలో భారతీయ సంతతి కీలక పాత్ర భారతదేశానికి గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. యుఎఇ...
అరబ్ దేశంలో మోడీ
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పలకరింపులు
అబూధాబి : ప్రధాని మోడీ తమ యుఎఇ పర్యటనలో భాగంగా భారతీయ సంతతివారితో ఆత్మీయంగా ఇష్టాగోష్టికి దిగారు. ఈ దశలో ఆయన అక్కడి భారతీయులను ఉద్ధేశించి నాలుగు...
ఈ రెండు పార్టీలవి జిమ్మికులు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్ఎస్కు ఓటేస్తే మూసీనదిలో వేసినట్టేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటును తాము గెలుస్తామని...
వ్యంగ్యం ఎక్కువ… వ్యవహారం తక్కువ
ప్రతిపక్షంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదు
అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్రావు
చిన్న వయసులో సిఎం కావడం తన అదృష్టమని రేవంత్ అన్నారు
పివికి భారతరత్నపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి...
8 మంది ఎంపిలకు ఆశ్చర్యకరమైన అనుభవం..
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మందికి శుక్రవారం చాలా ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. అప్పుడు మధ్యాహ్న భోజన సమయం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలసి భోజనం కోసం వారికి ఆహ్వానం...
ఢిల్లీ మెట్రో రైలులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం
భద్రత కాన్వాయ్ను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిలా ...
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలు, షటిల్ బస్ సర్వీస్ ల్లో ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. ఢిల్లీ...
కిక్కెక్కువైతే గిట్లనే ఉంటది.. వైరల్ అయితున్న మందుబాబు వీడియో
మందేస్తే మైండ్ ఏమ్ చేస్తోందో ఎవరికి తెలియదు. ఒకడు తాగి అక్కడే పడిపోతే.. మరి కొందరూ పక్కవాళ్లను పట్టుకుని దిమాక్ ఖరాబ్ చేస్తారు. అట్లాంటి ముచ్చటోకటి ఇది. ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి...