Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
సూర్యాపేటలో లారీ కిందికి దూసుకపోయిన కారు: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి కారు దూసుకపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి...
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
కారు రేసింగ్ ఈవెంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రేస్ కారు ట్రాక్ నుంచి అదుపుతప్పి ప్రేక్షకులు, రేస్ అధికారులపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం...
మహిళపై అత్యాచారం.. రక్తస్రావంతో మృతి చెందిన మహిళ
గుర్తు తెలియని మహిళపై అత్యాచారం, హత్య చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఓ మహిళ మృతదేహం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న...
బీజపూర్ ఎన్కౌంటర్లో నక్సల్ మృతి
ఛత్తీస్గఢ్ లోని బీజపూర్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. బీజపూర్ జిల్లా రిజర్వుగార్డ్ (డిఆర్జి) బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో గాలిస్తుండగా, ఆదివారం తెల్లవారు...
ట్రక్కును ఢీకొన్న పెళ్లి బృందం కారు..తొమ్మిది మంది మృతి
రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోని డుంగ్రి గ్రామంలో జరిగిన వివాహ...
ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి(వీడియో)
ఛండీగఢ్: సాయంత్రం సమయంలో అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండగా ప్రహరీ గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది....
ఛత్తీస్ గఢ్లో ఎన్కౌంటర్… మావోయిస్టు మృతి
రాయ్పూర్: దండకారణ్యం రక్తంతో తడిసిముద్దవుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా కేశకతుల్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల...
వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు: 9 మంది మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి...
మొరాబాద్ బిజెపి అభ్యర్థి మృతి
ఉత్తర్ ప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ కుమార్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని రాష్ట్ర...
ఒడిశా జూలో తెల్ల ఆడపులి స్నేహ మృతి
భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్కానన్ జూలాజికల్ పార్క్లోని తన ఎన్క్లోజర్లో 14 ఏళ్ల తెల్ల ఆడపులి స్నేహ శుక్రవారం మరణించిందని అధికారులు వెల్లడించారు. తెల్ల ఆడపులి గురువారం అస్వస్థతకు గురి కాగా వైద్య...
స్కాట్లాండ్ లో ఇద్దరు ఎపి విద్యార్థులు మృతి
లండన్: ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయిన సంఘటన స్కాట్లాండ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఛాణక్య బొలి శెట్టి(22), జితేంద్రనాథ్ కరుటూరి(27) బ్రిటన్లోని డుండీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. ఇద్దరు తన...
బైక్ను ఢీకొట్టిన కారు: కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటి కారిడార్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీకొట్టడంతో కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ధనుంజయ్ అనే కానిస్టేబుల్ తన భార్య, పిల్లలతో...
వడదెబ్బతో రైతు మృతి
వడదెబ్బకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని జాఫర్గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏదునూరి మల్లయ్య(72) ఈ నెల 17న...
నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి
నల్గొండ: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నల్లగొండ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ పట్టణ...
భువనగిరిలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి
యాదాద్రి: భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఏప్రిల్ 12వ తేదీన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని పలువురు...
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
స్విమ్మింగ్పూల్లో పడి బాలుడు మృతిచెందిన సంఘటన సనత్నగర్లో చోటుచేసుకుంది. సనత్నగర్కు చెందిన కార్తికేయ(12) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ పక్కనే ఉన్న జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలోని స్విమ్మింగ్...
బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బజ్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బారాబతి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40...
దుండిగల్ లో పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ పియస్ పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు వెళ్లే దారిలో కారు అతివేగంగా దుసుకొచ్చి పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది....
ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
టారా టొరాజా (ఇండోనేసియా) : ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని టానా టొరాజా జిల్లాలో...
కెన్యాలో భారీ వర్షాలు… 13 మంది మృతి
నైరోబీ: కెన్యాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. సుమారు 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర కెన్యా లోని గరిస్సా రోడ్డు సహా...