Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు...
న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ సంతాపం
దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం బాధాకరమన్నారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
మన తెలంగాణ/పెంచికల్పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
ఏనుగు దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేసియా
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో కారుపోషన్న అనే మరో వ్యక్తి మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ...
వ్యాన్ను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి
అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో కెజిహెచ్ ఆస్పత్రికి...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతుపై ఏనుగు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. గురువారం ఉదయ కొండపల్లి గ్రామానికి చెందిన కారు...
రియాక్టర్ పేలి ఆరుగురు మృతి
మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...
ఏనుగు దాడిలో రైతు మృతి
ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా , చింతలమానేపల్లి మండలంలోని బూరేపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు...
నీళ్ల ట్యాంకులో పడి 30 వానరాలు మృతి
నల్లగొం డ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ, ఒకటవ వార్డు పరిధిలోని విజయ వి హార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో సుమా రు 30 వరకు వానరాలు మృతి చెందాయి. వాటర్...
గ్యాంగ్స్టర్,పోలీస్ అధికారి మృతి
జమ్ముకశ్మీర్లో కరడుగట్టిన నేరస్థుల ముఠాను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. జమ్ముకశ్మీర్ లోని కథువా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన...
మంటలకు ఊపిరి ఆడక ఏడుగురి మృతి
ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక టైలర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించగా ఊపిరి ఆడక ఏడుగురు వ్యక్తులు మరణించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని దానా బజార్లో ఈ...
టైలర్ షాపులో అగ్నిప్రమాదం: ఊపిరాడక ఏడుగురు మృతి
ముంబయి: అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దానా బజార్లోని కంటోన్మెంట్లో ఓ టైలరింగ్ షాపుకు మంటలు...
అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్...
అమెరికాలో బిడ్డకు జన్మనిస్తూ హైదరాబాద్ మహిళ మృతి
అంత్యక్రియల సాయం కోసం భర్త వినతి
న్యూజెర్సీ: చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలతో ఎంతో మంది విదేశాల్లో స్థిరపడుతుంటారు. అక్కడ వారు పడే ఇబ్బందులు ఇంతా అంతా కావు. విదేశాల్లో మరణించే వారి...
డ్రైనేజ్ గుంత లో పడి వృద్ధుడి మృతి
డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటనా నగరంలోని టోలిచౌకి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గులాం మహమ్మద్ అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు గుంతలో...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొణకంచికి చెందిన మహిళ గీతాంజలి ,భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడగా, ఆమె కూతురు హానిక అక్కడికక్కడే మృతి...
ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి
మంగళవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి...
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కమాండర్లు మృతి
సోమవారం సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందారు. ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది.ఎఫ్-35 యుద్ద విమానాలతో దాడికి పాల్పినట్లు...
ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి
అలహాబాద్: గుజరాత్ లోని ద్వారకలో ఆదిత్య రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి...
భార్య ముందే చెరువులో మునిగి భర్త మృతి
మేడ్చల్: భార్య ముందే భర్త చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి మండల కేంద్రంలో హన్మంత్,...