Thursday, May 2, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
43893 new COVID 19 infections in India

భారత్ లో 80లక్షలకు చేరువైన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 43,893 కొత్త కోవిడ్-19 కేసులు, 508 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు...
Encounter in Jammu and Kashmir: Two terrorists killed

కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే-ఇ-మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వా గ్రమంలో ఉగ్రవాదులు నక్కి...
Girl Shot dead outside College in Haryana

హర్యానాలో దారుణం: నడిరోడ్డుపై యువతిని కాల్చి చంపిన స్నేహితుడు..

హర్యానాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతి(21)ని దారుణంగా కాల్చి చంపిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బికాం ఫైనల్ ఇయర్ విద్యార్థిని...
BJP Leader Kushboo Sundar arrested at Chengalpattu

సినీ నటి, బిజెపి నేత కుష్బు అరెస్ట్..

చెన్నై: ప్రముఖ సినీ నటి, బిజెపి నాయకురాలు కుష్బు సుందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పురాతన హిందూ ధర్మశాస్త్రాల్లో ఒకటైన మనుస్మృతిని నిషేధించాలంటూ ఇటీవల విసికె పార్టీ అధినేత తిరుమావళవన్ చేసిన...
Boy Disappeared and was Killed in Shamirpet

మేడ్చల్‌లో ఘోరం

  బాలుడి కిడ్నాప్, హత్య పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం సంఘటన స్థలాన్ని పరిశీలించిన పేట్‌బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం మన తెలంగాణ/శామీర్‌పేట : అదృశ్యం...
Kangana Ranaut again slams Uddhav Thackeray

‘మీ కొడుకు వయస్సు అంతటిదాన్ని తిడుతావా’: ఉద్దవ్ థాక్రేపై కంగన ఫైర్

ముంబై: బంధుప్రీతితో కూడిన చెత్త సరుకు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై నటి కంగన రనౌత్ విరుచుకుపడ్డారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు తీరు తెన్నులపై...
Naini Narasimha Reddy's Wife passes away

నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు. సోమవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా బారిన పడి ఊపిరితిత్తుల...
India reports 9531 new COVID19 cases

రాష్ట్రంలో మరో 582మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 582 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,432 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం...
Naini funeral with government formalities

కార్మిక, ఉద్యమనేత నాయినికి కన్నీటి వీడ్కోలు

 పాడెమోసిన మంత్రి కెటిఆర్  అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రులు,  నాయిని లోటు తీర్చలేనిది మంత్రి హరీష్ రావు  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న నేత నాయిని: ఎంఎల్‌సి కవిత  కన్నీటి పర్యంతమైన నాయిని...
Odisha Govt announces rs 5 Crore donate for Telangana

గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం

 గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం  పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం  బేగంబజార్‌లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు  శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం,...
Pakistan warns of new lockdown to people

కొత్తగా లాక్‌డౌన్ విధించక తప్పదు

  మరణాల రేటు 140 శాతం పెరగడంతో పాక్ ప్రభుత్వంహెచ్చరిక ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో కరోనా మరణాల రేటు 140 శాతానికి పెరగడంతో మళ్లీ కొత్తగా లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది....
India reports 9531 new COVID19 cases

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 54,044 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 717 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 76,51,108కు పెరిగాయి....
259 new covid-19 cases reported in AP

రాష్ట్రంలో మరో 1,579 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,579 కొత్త కోవిడ్-19 కేసులు, 5 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,811 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
India reports 9531 new COVID19 cases

ఎపిలో 3,503 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24గంటల్లో 69,095 సాంపిల్స్ పరీక్షించగా.. 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం...

ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,918 పాజిటీవ్ కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 61,330 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు...
11831 New Corona Cases Registered In India

దేశంలో 75లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కరోనా కేసులు 75లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 55,722 కొత్త కోవిడ్-19 కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
India reports 9531 new COVID19 cases

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 948 కొత్త కరోనా కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,896 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం...
Thousands of colonies waterlogged

కాలనీలు కకావికలు

  పాతబస్తీలో దయనీయ పరిస్థితులు గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద జలమయమైన వేలాది కాలనీలు నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
Five Naxals killed in Gadchiroli forest Encounter

మావోయిస్టులకు ఎదురుదెబ్బ

  రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఏడుగురు హతం ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం...
12 Killed In Car Bomb Attack In Afghanistan

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

  12మంది మృతి,100మందికి గాయాలు కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 12మంది మృతి చెందగా, 100మందికిపైగా గాయపడ్డారు. పశ్చిమ రాష్ట్రమైన ఘోర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో పౌరులతోపాటు...

Latest News